Friday, April 26, 2024

రాష్ట్రం నుంచి ఇద్దరు టీచర్లకు జాతీయ ఉపాధ్యాయ అవార్డులు

- Advertisement -
- Advertisement -

National Teacher Awards for two teachers from Telangana

 

మన తెలంగాణ/హైదరాబాద్ : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను కేంద్రం ప్రకటించింది. దేశవ్యా ప్తంగా 44 మంది ఎంపిక కాగా, తెలం గాణ రాష్ట్రం నుంచి ఇద్దరు ఉపాధ్యా యులు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆసిఫాబాద్ జిల్లా సావర్ ఖేడ్ ప్రధానోపాధ్యాయులు రంగయ్య, సిద్దిపేట ఇందిరానగర్ జెడ్‌పిహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయులు రామస్వామి ఉ త్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల నుంచి నలుగురు ఉత్తమ ఉపాధ్యా యు లను కేంద్రం ఎంపిక చేసింది. ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని కి చెందిన కొణతాల ఫణి భూషణ్ శ్రీధర్ విశాఖపట్నం నుంచి, ఎస్.ము నిరెడ్డి చిత్తూరు నుంచి ఎంపికయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News