Monday, April 29, 2024

సహోద్యోగి భార్యపై అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

Engineering Student raped by Auto Driver in Ghatkesar

ముంబయి: హెడ్ మసాజ్ పేరుతో వాయు సేన సహోద్యోగి భార్యపై అత్యాచారం చేసిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వాయుసేన ఉద్యోగి విధుల నిమిత్తం ముంబయి నుంచి కేరళకు వెళ్లాడు. తన భార్య ఒంటరిగా ఇంట్లోనే ఉంటుంది. సహోద్యోగి ఆమె ఒంటరి ఉండడం గమనించి ఆమెపై కన్నేశాడు. ఆమెకు తల నొప్పి ఉండడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుంది. అతడు హెడ్ మసాజ్ చేస్తానని చెప్పి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం భర్తకు తెలియజేస్తే చంపేస్తానని బెదిరించాడు. లేకపోతే తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో ఆమె ఎవరికి చెప్పలేదు. వారం రోజుల తరువాత భర్త ఇంటికి రావడంతో జరిగిన విషయం చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో భర్త ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News