Home Search
జోగులాంబ గద్వాల - search results
If you're not happy with the results, please do another search
61 వేల ఎకరాల్లో పంట నష్టం
తీవ్రంగా దెబ్బతిన్న వరి, మొక్కజొన్న
పంట పొలాల్లోనే రాలిపోయిన గింజలు
150 మండలాల్లో 27,380 రైతులకు నష్టం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల, వడగండ్ల వర్షాల కు 61 వేల ఎకరాల్లో పంట నష్టం...
కరోనా కోరలు ఊడుతున్నాయ్
రాష్ట్రంలో క్రమంగా అదుపులోకి మహమ్మారి, హడలెత్తించిన జిల్లాల్లోనూ ఒకటి, రెండు కేసులకే పరిమితం, నాలుగు జిల్లాల్లో జీరో కేసులు, ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు, వచ్చే వారం రోజులు కీలకం, కేసుల ఆధారంగానే లాక్డౌన్...
కొత్తగా ఆరు కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడినవారు వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉన్నవారు, అప్పటికే ఇతర అరోగ్య సమస్యలు లేనివారు త్వరగా కోలుకుంటున్నారని, వారిని పూర్తి...
తెలంగాణలో కరోనా హాట్స్పాట్ జిల్లాలు ఇవే
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడి కోసం దేశంలోని జిల్లాలను మూడు భాగాలుగా విభజించింది కేంద్ర వైద్యారోగ్య శాఖ. ఎక్కువ కరోనా కేసులున్న జిల్లాలను హాట్స్పాట్(రెడ్జోన్) తక్కువ కరోనా కేసులున్న ప్రాంతాన్ని నాన్...
52 కొత్త కేసులు
రాష్ట్రంలో మరో కరోనా రోగి మృతి
ఆసుపత్రి నుంచి 7గురు డిశ్చార్జ్
644కు చేరుకున్న వైరస్ బాధితులు
చికిత్స పొందుతున్న 516 మంది
10రోజుల్లో రెట్టింపైన కొవిడ్ కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పది...
కొత్త కేసులు 61
సోమవారం ఒక్కరోజే 61 కరోనా కేసులు.. ఒకరు మృతి
592కు చేరుకున్న వైరస్ బాధితుల సంఖ్య
అత్యధికంగా జిహెచ్ఎంసి పరిధిలో 267.. తరువాత నిజామాబాద్లో 50
ఐదు జిల్లాల్లో జీరో కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్...
నేడు, రేపు వడగండ్ల వాన
గంటకు 30 నుంచి 40 కెఎంపిహెచ్ వేగంతో ఈదురుగాలులు
అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ మధ్య మహారాష్ట్ర దానిని ఆనుకొని ఉన్న విదర్భ ప్రాంతాల్లో 1.5 కి.మీల ఎత్తు...
క్వారంటైన్ కేంద్రాలు రెడీ
టార్గెట్ 12 వేలు...పూర్తయినవి 11వేల 900
పకడ్భందీగా బెడ్లు ఏర్పాట్లు
అత్యధికంగా నిజామాబాద్లో 2944, అతి తక్కువగా సిద్దిపేట్ లో 70 బెడ్స్
అనుమానిత లక్షణాలు కలిగిన వారిని కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్ :...
వరికి అగ్గి తెగులు
15 లక్షల ఎకరాల్లో వ్యాప్తి
మరింతగా విస్తరించే సూచనలు
అధిక తేమ, నత్రజని మితిమీరడంతోనే...
రంగంలోకి వ్యవసాయశాఖ
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వరి రైతులను అగ్గి తెగులు బెంబెలెత్తిస్తోంది. ఈ రబీలో రికార్డు స్థాయిలో 37.42 లక్షల ఎకరాల్లో వరి...
హెచ్టి పత్తి విత్తనాలపై అప్రమత్తం
మన తెలంగాణ/హైదరాబాద్: ఖరీఫ్ సీజన్కు ఇంకా మూడు రోజుల సమయముంది. అప్పుడే మార్కెట్లో బిజి3 (హెచ్టి) పత్తి విత్తనాల దందా మొదలైంది. అనుమతి లేని అక్రమ బిజి3 విత్తనాల సరఫరా గుట్టుగా సాగుతోంది....
జిల్లాలకు అదనపు కలెక్టర్లు
హైదరాబాద్ : రాష్ట్రంలోని 47 మంది జాయింట్ కలెక్టర్లు, అధికారులను బదిలీ చేయడంతో పాటు వారికి అదనపు కలెక్టరలుగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్...
ట్రాక్టర్ను ఢీకొట్టిన కారు: ముగ్గురు దుర్మరణం
గద్వాల: ఆగి ఉన్న ట్రాక్టర్ను కారు ఢీకొట్టిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని దెయ్యల వాగు వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు...
గ్రామాల్లో కొనసాగుతున్న నిరక్షరాస్యత!
హైదరాబాద్ : గ్రామాల్లో ఇంకా నిరక్షరాస్యత కొనసాగుతోంది. 18 సంవత్సరాలు పై బడిన వారిలో చదువురాని వారి సంఖ్య రాష్ట్రంలో సుమారు 25 లక్షలకు పైగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన...
కొలువుల్లో కొత్త శకం.. మహిళలకు లక్షవరం
మన తెలంగాణ/ నాగర్కర్నూల్ ప్రతినిధి / గద్వాల ప్రతినిధి : కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెం టనే జాతీయ గణన చేపట్టి దేశంలోనే మరో విప్లవం తీసుకురాబోతుందని...
భానుడి ప్రతాపం జనం విలవిల
మనతెలంగాణ/హైదరాబాద్ :నిండు వేసవి నిప్పులు కురిపిస్తోంది. రా ష్ట్రంలో అసాధారణ వాతవరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మాడు పగ లే ఎండలతో జనం విలవిలలాడుతున్నారు. దీనికి తోడు సెగలు చి మ్ము తున్న వడగాల్పులు...
రూ 137.76 కోట్లతో తెలంగాణలో అభివృద్ధి పనులు
వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ
బల్కంపేట్ నుండి ఆ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి, జూపల్లి
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ 2.0...
బిజెపిని గెలిపిస్తే బిసిని సిఎం చేస్తాం: అమిత్ షా
గద్వాల: బిజెపిని గెలిపిస్తే తెలంగాణలో బిసిని ముఖ్యమంత్రి చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. నడిగడ్డ ప్రాంతమైన గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలో బిజెపిని గెలిపిస్తే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే...
బిసి ముఖ్యమంత్రి కావాలంటే బిజెపికి ఓటేయండి: అమిత్షా
గద్వాల్: వచ్చే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. అబద్ధపు మాటలతో సిఎం కెసిఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. గద్వాల బిజెపి...
పబ్లిక్ గార్డెన్స్లో సమైక్యతా దినోత్సవం
పాల్గొననున్న సిఎం కెసిఆర్
జెండా ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి
మన తెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్ స్టేట్ భారత యూనియన్లో కలిసిన సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని రాష్ట్ర...
ఉద్యోగుల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలి
1,72,000 కుటుంబాలు సిపిఎస్తో మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి
ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేసి ఉద్యోగులకు మేలు చేయాలి
సిపిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ
మన తెలంగాణ/హైదరాబాద్: పందోమ్మిది సంవత్సరాలుగా 1,72,000 కుటుంబాలు సిపిఎస్ విధానంతో ఇబ్బందులకు...