Home Search
తమిళిసై సౌందరరాజన్ - search results
If you're not happy with the results, please do another search
ఫోన్ ఇన్ కార్యక్రమంలో గవర్నర్కు సర్ప్రైజ్ ఇచ్చిన స్పీకర్
నేరుగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్
గంట వ్యవధిలో 60 కాల్స్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాధారణ ప్రజలు, పిల్లలు
సమస్యలను తమిళిసై దృష్టికి తీసుకెళ్లిన ప్రైవేటు టీచర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు...
మిగతా వారికన్నా ఏ విషయంలోనూ దివ్యాంగులు తీసిపోరు
హైదరాబాద్: దివ్యాంగులు మిగతా వారికన్నా ఏ విషయంలోనూ తీసిపోరని, వైకల్యాన్ని అధిగమిస్తూ వారు ఎంచుకున్న మార్గాల్లో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలన్న ఆత్మవిశ్వాసం మన కంటే వారిలోనే మెండుగా ఉంటుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్...
రాష్ట్ర గవర్నర్ను కలిసిన హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ
హైదరాబాద్: హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను శుక్రవారం రాజ్భవన్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమిళిసైకు పుష్ఫగుచ్చం ఇచ్చి దత్తాత్రేయ అభినందించారు. ఈ నేపథ్యంలో వారిద్దరి...
దేశ ఐక్యతకు పటేల్ చేసిన కృషి మరువలేనిది: గవర్నర్
హైదరాబాద్: సర్దార్ వల్లాభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని రాజ్భవన్లో జాతీయ ఐక్యతా దినోత్సవం(ఏక్తా దివస్)ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్భవన్ సిబ్బందితో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సర్దార్...
పోయి రావమ్మా గౌరమ్మ
ఈ ఏటి బతుకమ్మ మునుపటి మాదిరిగాలేదు. కరోనా కట్టుబాట్ల మధ్య భిన్నంగా జరిగింది. అయితే సోషల్ మీడియా కరోనా కట్టుబాట్లను, సామాజిక దూరాలను చెరిపివేసి అందరికళ్లముందు బతుకమ్మ పండుగను నిలిపింది. నా అక్కచెల్లెలు,...
కొత్త వ్యవసాయ చట్టంతో రైతులకు మేలు
ఈ చట్టంతో రైతులు ఆర్థికంగా, శక్తివంతంగా ఎదుగుతారు
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త వ్యవసాయ చట్టం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం వ్యవసాయ నిపుణులు,...
ఈ సంవత్సరం చివరి నాటికి కోవిడ్ 19 వ్యాక్సిన్
హైదరాబాద్: కోవిడ్ 19 వ్యాక్సిన్ ఈ సంవత్సరం చివరినాటికి రావచ్చని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం జినోమీ వ్యాలీలోని భారత్ బయోటెక్ క్యాంపస్లో కోవిడ్ 19 వ్యాక్సిన్ పరిశోధనలో...
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ రాఖీపండగ శుభాకాంక్షలు
హైదరాబాద్ : రక్షాబంధన్(రాఖీపండగ) సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రక్షాబంధన్ ఘనంగా నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ హిందూ సంప్రదాయంలో అన్నాచెల్లెళ్లకు...
రాజ్భవన్కూ తాకిడి
28 మంది భద్రతా సిబ్బంది, రాజ్భవన్లో పనిచేసే మరో 20 మందికి కరోనా పాజిటివ్
395 మందికి పరీక్షలు...347 మందికి నెగెటివ్
గవర్నర్, ఇతర సీనియర్ అధికారులు సేఫ్
రెడ్జోన్లో ఉన్న వారు కచ్చితంగా కరోనా పరీక్షలు...
1269 కొత్త కేసులు
8 మంది మృతి, జిహెచ్ఎంసిలో 800, జిల్లాల్లో 469 మందికి వైరస్
ప్రభుత్వ ఆసుపత్రుల్లో 90% బెడ్లు ఖాళీ : వైద్య ఆరోగ్యశాఖ
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి రాజ్భవన్కు చేరుకుంది. రాజ్భవన్లో పనిచేస్తున్న...
వరిలో చక్కెర శాతం తగ్గించే ప్రయత్నాలు చేయాలి: గవర్నర్
మన తెలంగాణ/హైదరాబాద్: మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేసే వంగడాలను పరిశోధనల ద్వారా అభివృద్ధి చేయాలని వ్యవసాయ రంగ పరిశోధకులకు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. రైతులకు అలాంటి...
ఆదివాసీ మహిళ మృతిపై గవర్నర్ సీరియస్
మనతెలంగాణ/హైదరాబాద్: రిమ్స్లో ఆదివాసీ మహిళ మృతిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ మృతిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆమె అధికారులను ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల నేపథ్యంలో మహిళ...
అధికార లాంఛనాలతో అమరవీరునికి అంత్యక్రియలు
హైదరాబాద్ : చైనా సరిహద్దులో వీరమరణం పొందిన సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేటలోని కేసారం కల్నల్ సొంత వ్యవసాయ క్షేత్రంలో గురువారం ప్రభుత్వ లాంఛనాలతో...
కల్నల్ సంతోష్ యాదిలో…
కల్నల్ సంతోష్బాబు ఇంటి వద్ద ఉద్విగ్న వాతావరణం
ఉదయం నుంచి బారులు తీరిన జనం
వాడవాడలా నివాళులు.. ప్రముఖుల సంతాపం
అంత్యక్రియలకు ఏర్పాట్లు
సొంత భూమిలోనే దహన సంస్కారాలు
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్...
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు
హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలియజేశారు. 2014, జూన్2వ తేదీన 29 వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో...
టీచింగ్స్టాఫ్తో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్
అన్ని యూనివర్సిటీల సమగ్ర సమాచారం తెప్పించుకుంటున్నాం
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
మనతెలంగాణ/హైదరాబాద్ : అన్ని యూనివర్సిటీల సమగ్ర సమాచారం తెప్పించుకుంటున్నామని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల టీచింగ్స్టాఫ్తో వీడియో కాన్ఫరెన్స్...
రాష్ట్రంలో ఐదు ప్రైవేట్ వర్సిటీలకు ఆమోదం
ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఈ మేరకు ఐదు ప్రైవేట్ వర్సిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన...
అందరూ అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం సూచించిన విధంగా జాగ్రత్తలు పాటించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. (ఆస్క్ టిఎస్ గవర్నర్) ట్విట్టర్ వేదికగా ప్రజలు...
మే చివరి వారంలోనే పది పరీక్షలు
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగించిన నేపథ్యంలో పదవ తరగతి, ఎంసెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షలు మే నెల చివరిలో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది....
వర్సిటీలలో ఆన్లైన్ బోధన కొనసాగించండి
హైదరాబాద్ : కరోనా ఆంక్షల కారణంగా రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు మూతపడిన నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా బోధన కొనసాగించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వర్సిటీల రిజిస్ట్రార్లకు సూచించారు. సోమవారం గవర్నర్ తమిళిసై...