Home Search
తాలిబన్లు - search results
If you're not happy with the results, please do another search
అఫ్గాన్ పరిణామాలను సన్నిహితంగా గమనిస్తున్నాం: పాకిస్థాన్
ఇస్లామాబాద్: పొరుగున అఫ్గానిస్థాన్లో జరుగుతున్న పరిణామాలను సన్నిహితంగా గమనిస్తున్నామని పాకిస్థాన్ తెలిపింది. అఫ్గాన్ రాజధాని కాబూల్లోకి తాలిబన్లు ప్రవేశిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో పాక్ అధికార ప్రతినిధి జహీద్హఫీజ్ చౌదరి స్పందించారు. రాజకీయ పరిష్కారానికి...
కలవరాల కాబూల్
పార్క్లు, మైదానాలలోనే జనం తిష్ట
ఎటిఎంల ఖాళీతో తిప్పలు
ఆడవారి ఆందోళన
గన్ చప్పుళ్లతో కలవరం
కాబూల్ : ప్రస్తుత పరిస్థితితో ఎప్పుడు తాలిబన్లు వచ్చి విరుచుకుపడుతారో అనే భయంతో కాబూల్లో అత్యధిక జనం...
తాలిబన్లకు లొంగిపోయిన ఆఫ్ఘాన్ ప్రభుత్వం..
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయింది. పలు రాష్ట్రాలతోపాటు దేశ రాజధాని కాబూల్ ను పూర్తిగా తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆఫ్ఘానిస్తాన్ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేశారు. అనంతరం...
తాలిబన్ల గుప్పిట్లో ఆఫ్ఘనిస్థాన్..!
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబన్ల గుప్పట్లోకి వెళ్లిపోయింది. ఇప్పటికే దేశంలోని 19 రాష్ట్రాల్లో పాగా వేసిన తాలిబన్లు తాజాగా దేశ రాజధాని కాబూల్ ల్లోకి ప్రవేశించారు. అఫ్గానిస్తాన్ దేశ అన్ని సరిహద్దులను తాలిబన్లు...
20 ఏళ్ల సవ్యమైన దశను కోల్పోలేం
భద్రతా బలగాల బలోపేతం కీలకం
ప్రజలకు అఫ్ఘన్ నేత అష్రఫ్ భరోసా
సంప్రదింపులతో పరిష్కారానికి కృషి
కాబూల్: దేశం ఇప్పుడు తీవ్రస్థాయి అస్థిరతతో కొట్టుమిట్టాడుతోందని అఫ్ఘనిస్థాన్ అధ్యక్షులు అష్రఫ్ ఘనీ ఆందోళన వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా...
పట్టు తప్పితే అఫ్ఘన్కు దుస్థితే
చిరకాల అశాంతితో అరాచకమే: ఐరాస
న్యూయార్క్: అఫ్ఘనిస్థాన్లో పరిస్థితి రోజురోజుకీ అదుపు తప్పిపోతోందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబన్లు వెంటనే తమ ఆక్రమణల పర్వాన్ని...
అఫ్గాన్లో తాలిబన్ల విస్తరణ
కీలక ప్రాంతాలలో ముందుకు
ప్రధాన నగరాల కైవస దిశతో బలోపేతం
కుందూజ్లో సైన్యం కందకాల పాలు
కాబూల్: అప్ఘనిస్థాన్లో తాలిబన్లు మరింతగా తమ ప్రాబల్యాన్ని విస్తరించుకున్నారు. దేశంలోని మరో రెండు ప్రాంతాల రాజధానులను ఆదివారం...
అఫ్ఘన్ పరిస్థితిపై కీలక భేటీ
మాస్కో / న్యూఢిల్లీ: అఫ్ఘనిస్థాన్లో ప్రస్తుత ఘర్షణాయుత పరిస్థితిపై రష్యా ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీకి రావాలని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ తరఫున పాకిస్థాన్, అమెరికా, చైనాలకు ఆహ్వానాలు...
తాలిబన్ల బందీగా ఆఫ్ఘాన్
ఇటీవల ఆఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికన్ -నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్) దేశాల సైనిక బలగాలను సెప్టెంబర్ 2021 నాటికి ఉపసంహరించుకుంటామని జో బైడెన్ ప్రభుత్వం తీసుకున్న సంచనాత్మక నిర్ణయంతో ఆఫ్ఘాన్లో అస్థిరత్వ...
కాందహార్లో 250మంది ఉగ్రవాదులు హతం!
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ బలగాలు ఉగ్రవాదులపై విరుచుకుపడ్డాయి. కాందహార్ ప్రావిన్స్లోని జెరాయ్ జిల్లాలో జరిపిన వైమానిక దాడిలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో...
రాజకీయ పరిష్కారంతోనే అఫ్ఘన్కు శాంతి
వాషింగ్టన్: అఫ్ఘనిస్థాన్లో శాశ్వత శాంతియుత వాతావరణం రాజకీయ పరిష్కారంతోనే సాధ్యం అవుతుందని అమెరికా స్పష్టం చేసింది. తాలిబన్ల ప్రాబల్యం పెరగడం, తిరిగి అక్కడ ఘర్షణలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో జో బైడన్...
అఫ్ఘన్లో భారతీయులూ జాగ్రత్త
న్యూఢిల్లీ / కాబూల్: అఫ్ఘనిస్థాన్లోని అక్కడి భారత జాతీయులు అంతా జాగ్రత్తగా ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. పరిస్థితి బాగా లేదని , ప్రమాదకరంగా మారిందని భారతీయ పౌరులకు అడ్వయిజరీ వెలువరించింది....
అశ్రఫ్ఘనీ దిగిపోతేనే శాంతి ఒప్పందం
నూతన ప్రభుత్వంతోనే సంప్రదింపులు : షరతులు విధించిన తాలిబన్లు
ఇస్లామాబాద్: ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంతో శాంతి ఒప్పందానికి తాలిబన్లు మెలిక పెట్టారు. ఆఫ్ఘన్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న అధ్యక్షుడు అశ్రఫ్ఘనీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారం నుంచి...
ఫోటో జర్నలిస్ట్ దానిష్ మృతిపట్ల అమెరికా ప్రగాఢ సంతాపం
వాషింగ్టన్: భారతీయ ఫోటో జర్నలిస్ట్ దానిష్ సిద్దిఖీ మరణం పట్ల అమెరికాలోని జోబైడెన్ ప్రభుత్వం తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. శుక్రవారం ఆఫ్ఘనిస్థాన్లో ప్రభుత్వ దళాలు, తాలిబన్లకు మధ్య జరుగుతున్న సాయుధ ఘర్షణను...
అఫ్ఘన్ నుంచి భారత్కు దౌత్యసిబ్బంది వాపస్
కాబూల్/న్యూఢిల్లీ: అఫ్ఘనిస్థాన్లో మరిన్ని ప్రాంతాలు తాలిబన్ల స్వాధీనంలోకి వచ్చాయి. దీనితో పరిస్థితిని గమనించి కాందహార్ నుంచి 50 మంది దౌత్యసిబ్బందిని, భద్రతా బలగాలను భారత్ ఉపసంహరించుకుంది. అమెరికా ఆధ్వర్యపు సంకీర్ణ సేనల దశలవారి...
గెల్వని యుద్థానికి ఇంక సెలవు
ఆగస్టు 31తో అమెరికా అఫ్ఘన్ వార్ సమాప్తం
తాలిబన్లు కవ్వించినా తేల్చిచెప్పిన బైడెన్
ఆ దేశ నిర్మాణంతో సంబంధం లేదు
వాషింగ్టన్ : అఫ్ఘనిస్థాన్లో తమ దేశపు 20 సంవత్సరాల యుద్ధం ఆగస్టు 31తో...
కాబూల్లో బాంబు పేలుళ్లు: 55 మంది మృతి
కాబూల్: అఫ్గానిస్థాన్లోని కాబూల్లో బాలిక స్కూల్ వద్ద ఆదివారం ఉదయం బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. పశ్చిమ కాబూల్లోని దుష్ట్-ఎ-బార్చి జిల్లాలో సయద్ అల్ షాదా స్కూల్ వద్ద మూడు సార్లు బాంబులు పేలడంతో...
పశ్చిమ కాబూల్లో బాంబు పేలుళ్లు.. 40మంది మృతి
40మంది మృతి, 40మందికిపైగా గాయాలు
మృతుల్లో అధికభాగం విద్యార్థినులే
ఐఎస్ ఉగ్రవాదుల పనే అంటున్న తాలిబన్లు
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని పశ్చిమకాబూల్ జిల్లాలో శనివారం జరిగిన బాంబు పేలుళ్లలో 40మంది చనిపోగా, మరో 40మందికిపైగా గాయపడ్డారు. షియాలు అధికంగా...
కారుబాంబుతో ఆత్మాహుతి దాడి: 13 మంది మృతి
కాబూల్: అప్ఘానిస్థాన్లో తాలిబన్లు రెచ్చిపోయారు. ఫరాలో కారుబాంబుతో ఆత్మాహుతి దాడి చేయడంతో ముగ్గురు పౌరులతో పాటు పది మంది జవాన్లు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు....
ఆఫ్ఘాన్లో పేలుళ్లు: 20 మంది మృతి
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు రెచ్చిపోయారు. బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 20 మంది మృతి చెందగా 50 మందిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు....