Home Search
పెట్రో ధరల - search results
If you're not happy with the results, please do another search
31వ సారి పెరిగిన ఇంధన ధరలు
న్యూఢిల్లీ : భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శనివారం లీటర్ పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 37 పైసలు పెంచాయి చమురు సంస్థలు. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధర...
సెంచరీ దాటిన పెట్రోల్ ధర
ప్రస్తుతం రూ. 100.20లకు చేరుకున్న పెట్రోల్
ధరల పెంపు ఆవేదన వ్యక్తం చేస్తున్న ద్విచక్ర వాహనదారులు
మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర సెంచరీ దాటి కొత్త రికార్డు నమోదు...
కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్పై అమ్మకం పన్ను ఎత్తేయాలి
కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్య
బిజెపి పాలిత రాష్ట్రాలపై పెదవి విప్పని మంత్రి
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలపై ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర...
పెట్రో మంటలు ఆరేదెప్పుడు?
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద ప్రత్యక్ష పన్నులు వేయడానికి వెనకాడుతున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రత్యక్ష పన్నులు మెల్లమెల్లగా కనుమరుగవుతున్నాయి. పెట్రో ఉత్పత్తులతో సహా ప్రజలకు తెలియకుండా వెనకనుంచి పరోక్ష...
పెట్రో- డీజిల్ పోటాపోటీ
పలు రాష్ట్రాలలో వందదాటి పరుగులు
న్యూఢిల్లీ : డీజిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. రాజస్థాన్, కర్నాటక ఇతర ప్రాంతాలలో ఇప్పటికే డీజిల్ ధరలు లీటర్కు రూ 100 దాటాయి. ఇటీవలి కాలంలో వరుసగా ఇంధన...
పెట్రో ‘శతకం’
దేశం ఏమైపోయినా, ఎంతటి దారిద్య్రంలో కూరుకుపోయి ఎన్నెన్ని బాధలు పడుతున్నా, అకాల కొవిడ్ మరణాలతో ఎంతగా కన్నీటి కుండ అయి పోయినా క్రమం తప్పకుండా విరుచుకుపడుతున్న పెట్రో ధరల పెంపు శుక్రవారం నాడు...
రాష్ట్రంలోని 5 జిల్లాల్లో వంద దాటిన పెట్రోల్ ధర
హైదరాబాద్: తెలంగాణలోని ఐదు జిల్లాలో పెట్రోల్ ధర రూ.100 దాటింది. ఆదిలాబాద్, గద్వాల్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ లో వంద దాటేసింది. పెట్రోల్ ధరలు వంద రూపాయలు దాటడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం...
సెంచరీకి చేరువలో ముంబయిలో లీటర్ పెట్రోల్
ఒకే నెలలో 13 సార్లు పెంపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ మార్కుకు చేరువలో ఉంది. లీటర్ పెట్రోల్పై 23 పైసలు,...
మరోసారి పెరిగిన చమురు ధరలు
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి చమురు ధరలు పెరిగాయి. రోజురోజుకు ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఒక రోజు విరామం తర్వాత తాజాగా ఆదివారం పెట్రోల్పై...
మళ్లీ పెట్రో బాదుడు
దేశంలో కరోనాతో పోటీ పడుతూ పెట్రోల్, డీజెల్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అసాధారణ స్థాయి మరణాల పరంపరతో విరుచుకుపడుతున్న మహమ్మారి వైరస్ కోరలకు చిక్కి విలవిలలాడుతున్న ప్రజల మీద జాలితోనైనా వీటి ధరలు...
మళ్లీ పెరిగిన చమురు ధరలు
ముంబై: చమురు సంస్థలు వాహనదారులకు షాక్ ఇస్తున్నాయి. దేశంలో ఒక రోజు విరామం తర్వాత ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ పై 22 నంచి 37 పైసలు పెరిగింది. దేశ...
రూ.100 దాటిన పెట్రోల్
మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో రూ. 101 పైనే
న్యూఢిల్లీ: దేశంలో వరుసగా నాలుగవ రోజు చమురు ధరలు పెరగడంతో రాజస్థాన్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 102 దాటగా మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో సైతం పెటోల్...
18 రోజుల విరామం తర్వాత స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధర
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. 18 రోజుల విరామం అనంతరం లీటర్ పెట్రోల్పై 15 పైసలు, డీజిల్పై 18 పైసల చొప్పున ధరలను పెంచుతున్నట్లు చమురు...
ఎరువుల ధరలు!
బయటికి కనిపించిన పాము మళ్లీ పుట్టలోకి వెళ్లిపోయినంత మాత్రాన దాని ముప్పు తొలగిపోయిందని భావించి గుండెల మీద చేయి వేసుకొని భరోసాగా ఉండగలమా! నిన్న చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను...
వేసవి ఎఫెక్ట్: వాహనాల్లో పెట్రోల్ మాయం
-వేసవి ఎఫెక్ట్
-పెరుగుతోన్న ఉష్ణోగ్రతలే
కారణమంటున్న ఇంజనీరింగ్ నిపుణులు
హైదరాబాద్ : నగరంలో రోజుకు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దాని పభావం మనుషుల మీదే కాదు వాహనాలపై కూడా పడుతోంది. సాధారణంగా ఏదైనా వాహనం నడిపితేనే దానిలో...
8-10 ఏళ్ల వరకు పెట్రోల్, డీజిల్ జిఎస్టి పరిధిలోకి అసాధ్యం
బిజెపి ఎంపి సుశీల్మోడీ
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ను మరో 8-10 ఏళ్ల వరకు జిఎస్టి పరిధిలోకి తేవడం కుదరదని బిజెపి సీనియర్ నేత సుశీల్కుమార్మోడీ అన్నారు. జిఎస్టి పరిధిలోకి తెస్తే ఏటా రాష్ట్రాలు రూ.2...
పెట్రోల్పై 18 పైసలు, డీజిల్పై 17 పైసలు
న్యూఢిల్లీ: గడచిన ఏడాది కాలంగా దేశంలో మొట్టమొదటిసారి డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి ప్రారంభం తర్వాత అంతర్జాతీయ చమురు ధరలు అత్యంత తక్కువకు పడిపోవడంతో లీటర్ పెట్రోల్పై 18 పైసలు,...
పెట్రోల్ బంక్కు దండం పెట్టి ఓటు..
హైదరాబాద్: పెట్రోల్ ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతుండటంతో నిరసనగా ఓటర్లు పెట్రోల్ బంక్కు దండం పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీకి చెందిన కిషోర్గౌడ్ ఓటును సద్వినియోగం...
మోడీకి చమురు ధరల పీడ కలలు!
సోమవారం నాడు అంతర్జాతీయ మార్కెట్లో పీపా ముడి చమురు ధర 70.82 డాలర్లు (2019 మే తరువాత ఇది గరిష్ఠం) పలికి 68 డాలర్లకు పడిపోయింది. మంగళవారం భారతీయ కాలమానం ప్రకారం ఉదయం...
పెరుగుతున్న ధరలు…. మోడీని ప్రశ్నించండి: కెటిఆర్
హైదరాబాద్: ఇంతమంది బ్రాహ్మణులను ఒకే వేదికపై చూస్తుంటే జ్ఞాన సరస్వతిని చూస్తున్నట్టు ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. వాక్ శుద్ధి, చిత్తశుద్ధి ఉన్న నాయకుడు సిఎం కెసిఆర్ అని, బ్రాహ్మణుల కోసం సిఎం...