Home Search
పెట్రో ధరల - search results
If you're not happy with the results, please do another search
నూటికి పడగెత్తిన పెట్రోల్
దేశంలో పెట్రోల్, డీజెల్, వంట గ్యాస్ ధరలు అదే పనిగా పెరిగిపోతున్నాయి. ప్రజలు ఎన్నడూ ఎరుగనంతగా అధిక ధరల భారాన్ని మోయలేక మోస్తున్నారు. మాసాల తరబడి సాగిన కొవిడ్ 19 లాక్డౌన్ సంక్షోభం...
కేంద్ర, రాష్ట్రాల చర్చల తోనే ఇంధన ధరలకు చెక్: సీతారామన్
న్యూఢిల్లీ: గత రెండు వారాలుగా దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతుండడం కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఎంతో ఆందోళనకరమైన అంశమని, ధరలను తగ్గించడం తప్ప...
తెలంగాణలో సెంచరీకి చేరువలో పెట్రోల్ ధర..
హైదరాబాద్: వరుసగా 12వ రోజు పెట్రోల్ ధర పెరగింది. దీంతో తెలంగాణలో పెట్రోల్ ధర సెంచరీకి చేరువైంది. కేంద్ర ప్రభుత్వ విధిస్తున్న ఎక్సైజ్ సుంకానికి తోడు రాష్ట్రాలు విధిస్తున్న ట్యాక్స్ లతో పెట్రోల్,...
కేంద్రం మరో షాక్.. వంట గ్యాస్ ధరలు పెంపు
న్యూఢిల్లీ: సామాన్యుడికి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది. సిలిండర్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. రాయితీ సిలిండర్ పై రూ. 25, వాణిజ్య...
రూ.100కు చేరువగా పెట్రోల్
లీటరు పెట్రోల్ ఢిల్లీలో రూ.85, ముంబైలో రూ.91.56
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 85 వరకు పెరగ్గా, ముంబైలో డీజిల్ ధరలు లీటరుకు రూ.82 వంతున పెరిగాయి....
ధరలు ‘గుడ్లు’రుముతున్నాయి
దేశంలో తీవ్ర ఆర్థిక మందగమన పరిస్థితుల కారణంగా బతుకు బండిని లాగడమే కష్టంగా మారుతోంది. పెరుగుతున్న ధరలతో జీవనమే దుర్భరంగా ఉంది. కూరగాయలు, ఉల్లి, పప్పులు, నూనెలు అందరి ఇళ్ళలో అగ్గిరాజేస్తున్నాయి. సగటు...
వరుస పెట్రో బాదుడు
ఓట్లేసి సుస్థిర అధికారం అప్పగించిన ప్రజల పట్ల బాధ్యత, వారి దుస్థితిపై మానవీయ ఆందోళన బొత్తిగా లేని ప్రభుత్వాలే ఇటువంటి దుర్మార్గమైన పెట్రో ధరల బాదుడికి తెగబడగలవు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు గత...
జూన్లో రూ.5 పెరగనున్న పెట్రోల్ ధర
ప్రతి రోజూ రేట్ల సవరణ చేయనున్న ఆయిల్ కంపెనీలు
న్యూఢిల్లీ: లాక్డౌన్ ముగిసిన తర్వాత జూన్లో పెట్రోల్, డీజిల్ ధర రూ .5 వరకు పెరిగే అవకాశముది. దీనికి కార ణం ప్రభుత్వ చమురు...
భారీగా పెట్రో వడ్డన
పెట్రోల్పై లీటరుకు రూ.10, డీజిల్పై రూ.13 పెంపు
అదనపు సుంకాల పేరుతో భారం మోపిన కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్రం పెట్రోలు, డీజిల్ రేట్లను భారీగా పెంచేసింది. పెట్రోల్, డీజిల్పై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని, రోడ్డు, మౌలిక...
పెట్రోల్పై ఎక్సైజ్ పెంపు!
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రోజు వారీ ఎంత పెరిగితే అంత వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాము, ఎంత తగ్గితే అంత తగ్గిస్తాము, సబ్సిడీలేమీ ఉండవు, ఇదీ నరేంద్ర మోడీ సర్కార్ జనానికి...
మోడీకి ఫ్రెండ్ ఫస్ట్… నేషన్ లాస్ట్: కెటిఆర్ ట్వీట్
మోడీకి ఫ్రెండ్ ఫస్ట్....నేషన్ లాస్ట్
ప్రధాని ప్రాధాన్యతల్లో పేదవాడు ఎక్కడ..?
పెరుగుతున్న ధరలపై సామాన్యుల తరఫున మంత్రి కెటిఆర్ ట్వీట్
హైదరాబాద్ : నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం...
మతం పేరిట కొట్టుకోమని ఏ దేవుడు చెప్పాడు?
అభివృద్ధి చేతకాక రాజకీయాలు కెసిఆర్ హయాంలో తెలంగాణ
ఎంతో పురోగతి మంత్రి కెటి
గ్యాస్, పెట్రో ధరల పెంపు నుంచి దృష్టి
మళ్లించడానికే తెరపైకి మతం,కులం
ప్రజలు ఏం తినాలో.. ఏ బట్టలు
కట్టుకోవాలో...
మోడీ ఇంకెన్నాళ్లీ దోపిడీ
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా పెట్రో రేట్లు తగ్గించరా?
రూ.26లక్షల కోట్లు జనం నుంచి పిండుకున్నారు ఆ మొత్తాన్ని
బడాబాబుల రుణమాఫీకి ఉపయోగించారు ప్రధాని ప్రేమంత కార్పొరేట్
సంస్థలపైనే సవరించి మరీ ఎక్సైజ్...
కేంద్రం ఇంధన ఆపరేషన్
పెట్రోలు డీజిల్ ఎటిఎఫ్ ఎగుమతులపై పన్ను
దేశీయ ముడిచమురు ఉత్పత్తిపై భారీగా సుంకం
రిలయన్స్, ఒఎన్జిసి వేదాంత లాభాలపై నజర్
సరికొత్తగా విండ్ఫాల్ టాక్స్ పరిధిలోకి
హుటాహుటిన విదేశాలకు చమురుపై బ్రేక్లు
న్యూఢిల్లీ :...
జవాబు చెప్పండి?
(1) విభజన చట్టం హామీలు ఏమయ్యాయి (2) కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సంగతేంటి (3) గుజరాత్ పక్షపాతమెందుకు (4) కేంద్ర విద్యాలయాల కేటాయింపులో వివక్ష (5) మెడికల్ కాలేజీ నిరాకరణ (6) బయ్యారం...
కొండెక్కిన కోడి.. కిలో రూ.300
మటన్ కూడా పైపైకి, నాన్ వెజ్ ప్రియులకు చుక్కలు..
మన తెలంగాణ/హైదరాబాద్ : నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారు ఉండరు..? ఎవరో ఒకరిద్దరూ తప్ప అంతా ఇష్టంగా లాగించేస్తారు. కరోనా వల్ల మాంసాహారానికి...
కేంద్రం సెస్సుల బండారం
ప్రధాని నరేంద్ర మోడీ తన సహజ ధోరణిలో బొత్తిగా సందర్భోచితం కాని రీతిలో పెట్రోల్, డీజెల్ ధరల ప్రస్తావన తెచ్చి బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఇరకాటంలోపెట్టే ప్రయత్నం చేశారు. ఈ ఇంధనాలపై ఎక్సైజ్...
బాధ్యతా రహిత బడ్జెట్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు పార్లమెంటుకు సమర్పించిన 2022-23 సంవత్సర బడ్జెట్ దేశ జనాభాలో 75 శాతానికి పైగా వున్న సాధారణ ప్రజానీకానికి, ఎస్టి, ఎస్సి, బిసి వర్గాలకు,...
మెట్రో వైపు పరుగులు
పెట్రో ధరల పెరుగుదలతో మెట్రోలో అధికంగా ప్రయాణాలు
గత వారం రోజుల నుంచి రద్దీగా మారిన స్టేషన్లు
నిత్యం 2లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు
త్వరలో సర్వీసులు పెంచేందుకు మెట్రో అధికారులు సన్నాహాలు
నగర ప్రజలను వివిధ ప్రాంతాలకు...
26న భారత్ బంద్
న్యూఢిల్లీ: ఇంధన ధరల పెంపునకు నిరసనగా అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సిఎఐటి) శుక్రవారం (ఈనెల 26న) భారత్ బంద్కు పిలుపునిచ్చింది. జిఎస్టి (వస్తు, సేవల పన్ను), పెట్రో ధరల పెంపు, ఇవే...