Monday, April 29, 2024
Home Search

పెట్రో ధరల - search results

If you're not happy with the results, please do another search
Gas cylinder price hike

గ్యాస్‌ సిలిండర్‌‌ ధర రూ.50 పెంపు

  న్యూఢిల్లీ : పెట్రో ధరల సెగతో ఇబ్బంది పడుతున్న జనంపై మరో పిడుగు పడింది. దేశంలో చమురు ధరలు వరుసగా పెంచుతూ వస్తున్న పెట్రో కంపెనీలు తాజాగా గ్యాస్‌ సిలిండర్‌ రేట్లను పెంచాయి....
Revanth reddy comments on BJP

బిజెపికి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేసినట్టే: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: రూ.400 ఉన్న సిలిండర్‌ను రూ.1200లకు పెంచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రూ.60 ఉన్న పెట్రోల్ ఇప్పుడు రూ.110లకు పెరిగిందని, ఆ రోజు రూ.80 ఉన్న మంచినూనె ఈ రోజు రూ.180...
Modi who does not talk about real issues

వాస్తవ సమస్యలు మాట్లాడని మోడీ

ప్రియాంక గాంధీ విమర్శ వయనాడ్(కేరళ): బిజెపి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఎన్నికల ప్రచారంలో సైతం ప్రజల దృష్టిని వాస్తవ సమస్యల నుంచి మళ్లించడానికి ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి నాయకులు...
KTR rally in Medchal malkajgiri

బిజెపి-బిఆర్ఎస్ ఒక్కటైతే కెసిఆర్ కూతురు జైల్లో ఉండేవారా?: కెటిఆర్

మల్కాజ్ గిరి: గత ఎన్నికల్లో మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి స్వల్ప మెజార్టీ తో గెలిచారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డికి మల్కాజ్ గిరి ఎంతో ఇచ్చిందని,...
Tesla Cars To Soon Sell In India

టెస్లా ప్రకంపనలు

అమెరికన్ బిలియనీర్ ఎలెన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా విద్యుత్ వాహనాలు త్వరలో భారతదేశ మార్కెట్‌లో ప్రవేశించబోతున్నాయనే వార్తలు దేశీయ ఆటోమొబైల్ రంగంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎప్పటి నుంచో భారతదేశ మార్కెట్‌పై కన్నేసి...
TMC Announces Manifesto for Lok Sabha Elections 2024

10 ఉచిత ఎల్‌పిజి సిలిండర్లు, 5 కిలోల రేషన్: టిఎంసి మేనిఫెస్టో విడుదల

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం తమ మేనిఫెస్టోను బుధవారం సాయంత్రం విడుదల చేసింది. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని ఇతర భాగస్వామ్య...
Veeresalingam fight is memorable

వీరేశలింగం పోరాటం చిరస్మరణీయం: చంద్రబాబు

అమరావతి: సామాజిక దురాచారాలపై వీరేశలింగం పోరాటం చిరస్మరణీయమని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. కందుకూరి విరేశలింగం పంతులు జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఈ...
Israel-Iran War Effect on fuel and fertilizers

ఇంధనం, ఎరువులపై యుద్ధ ప్రభావం

మధ్యప్రాచ్యంలో ఎప్పుడు ఎలాంటి ఉద్రిక్తతలు వచ్చినా వెంటనే అది పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు 1 శాతం పెరిగాయి. మార్కెట్‌లో స్థిరత్వం కోసం...
KCR Chevella Public Meeting

ప్రజల చేతిలో బిఆర్‌ఎస్ అంకుశం

ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ మెడలు వంచుదాం దళిత బంధుకోసం 1.30 లక్షల మంది కుటుంబాలతో సచివాలయం వద్ద ధర్నా చేస్తాం అసమర్థ కాంగ్రెస్, మతపిచ్చి బిజెపికి ఎందుకు ఓటు వేయాలి? అడ్డగోలు హామీలు.. పంగనామాలు కాంగ్రెస్ నైజం...
Congress Election Manifesto released

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, చిదంబరం పాంచ్ న్యాయ్‌పత్ర పేరుతో ఆ పార్టీ మేనిఫెస్టోను...
CNG Bikes on Roads

ఇక రోడ్లపైకి సిఎన్జీ టూ వీలర్లు!

రోజురోజుకీ ఆకాశాన్నంటుతున్న పెట్రోల్ ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలు టూవీలర్ ను బయటకు తీయాలంటేనే భయపడే రోజులు దాపురించాయి. కిక్కిరిసిపోయే బస్సుల్లో వెళ్లలేక, ద్విచక్రవాహనాలపై తిరగలేక వారు పడే బాధ వర్ణనాతీతం. అయితే...
Food quality control system in India

వరుస వరాలు ఓట్ల కోసమేనా?

కేంద్రంలో మూడోసారీ అధికారం తమదేనని, 400 సీట్లు సాధిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గత కొంత కాలంగా ఎంతో ధీమాగా చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు కూడా చిలకపలుకుల్లా ఇదే...
Kudos to cooking gas

వంట గ్యాస్‌కు వందనం

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు మరి కొద్ది వారాలలో జరగను న్న వేళ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ వంటగ్యాసు సిలిండర్‌పై...

ప్రధాని మోడీ మహిళా దినోత్సవ కానుక

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు మరి కొద్ది వారాలలో జరగనున్న వేళ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ వంటగ్యాసు సిలిండర్‌పై (ఎల్‌పిజి) రూ....
European countries farmers' protest

యూరప్ రైతుల ఆందోళన వెనుక..

సామ్రాజ్యవాద యుద్ధాలు, పెట్టుబడిదారీ విధానం వలన ఆయా దేశాల్లో సంక్షోభాలు ఏర్పడతాయన్న దానికి నేటి యూరప్ దేశాల్లో రైతుల ఆందోళనలే నిదర్శనం. రెండు ప్రపంచ యుద్ధాల వలన సామ్రాజ్యవాద దేశాలతో పాటు, ఆ...
Farmers in the country have lost their right to question

దేశంలో రైతులు ప్రశ్నించే హక్కును కోల్పోయారు

బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకే కొమ్ము కాస్తోంది దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాలి కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ మనతెలంగాణ/హైదరాబాద్:  దేశంలో రైతులకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా ప్రధాని మోడీ చేశారని కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్...
Black and White War

బ్లాక్ అండ్ వైట్ వార్

దేశ ఆర్థిక వ్యవస్థపై పార్లమెంట్‌కు శ్వేతపత్రం సమర్పించిన మోడీ సర్కార్ యుపిఎ పాలనలో అంతా అస్తవ్యస్తం మోడీ తీసుకున్న కఠిన నిర్ణయాలతో మళ్లీ గాడిలోకి... పదేళ్ల మోడీ పాలనపై కాంగ్రెస్ బ్లాక్...
Congress' black document on Modi's ten-year rule

మోడీ పదేళ్ల పాలనపై కాంగ్రెస్ నల్ల పత్రం

54 పేజీల చార్జిషీట్ విడుదల చేసిన ఖర్గే న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాలను తెలియచేస్తూ కాంగ్రెస పార్టీ గురువారం నల్ల పత్రాన్ని విడుదల చేసింది. గత పదేళ్లుగా దేశం ధరల పెరుగుదల,...

నీటి పొదుపే మేటి పొదుపు

జీవన భద్రతకు నీరు, ఆహారం ఎంతో అవసరం. అయినా దీని గురించి సీరియస్‌గా ఉండడం లేదు. ప్రపంచం మొత్తం మీద వ్యవసాయ దిగుబడిలో 10 శాతం వరకు 600 మిలియన్ రైతులు సమష్టిగా...

2030 దాకా సగటున ఏటా 6.7 శాతం వృద్ధి

కోల్‌కతా: భారత ఆర్థిక వ్యవస్థ 2024- 2031 ఆర్థిక సంవత్సరాల మధ్య ఏడాదికి సగటున 6.7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ‘క్రిసిల్’తన తాజా నివేదికలో పేర్కొంది. కొవిడ్ మహమ్మారికి ముందు సగటు...

Latest News