Home Search
కరోనా చికిత్స - search results
If you're not happy with the results, please do another search
మరింత నిఘా
శంషాబాద్ నుంచి క్వారంటైన్కే
రాష్ట్రంలో ఐదో కేసు, ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్
స్థానికంగా ఎవరికీ సోకలేదు
సోకిన వారంతా విదేశాల నుంచి వచ్చిన వారే
పరీక్షలకు ఆరు ల్యాబ్లు
ఫైనల్ టెస్టులు కూడా హైదరాబాద్లోనే
కోఠి కంట్రోల్ రూం...
ప్రతి ఒక్కరి బాధ్యత
కరోనా మహమ్మారి నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, దీన్ని ప్రభుత్వానికే వదిలేయకుండా ప్రజలంతా భాగస్వాములు కావాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు. తనవంతు బాధ్యతగా తన సినిమా షూటింగ్ను వాయిదా వేస్తున్నానని ప్రకటించారు....
5వేల కోట్లైనా వెనుకాడం
బాధ్యతను వందశాతం చిత్తశుద్ధితో నెరవేరుస్తాం
దేశానికి పట్టిన పెద్ద కరోనా కాంగ్రెస్సే
కేంద్రం, రాష్ట్రం కర్తవ్య స్పృహతో వ్యవహరిస్తున్నాయి
కేంద్ర ఆరోగ్యమంత్రితో మాట్లాడుతున్నాను
బయటి దేశాలనుంచి వచ్చిన వారికే కరోనా వస్తోంది
శంషాబాద్లో 200 మంది ఆరోగ్యసిబ్బంది పనిచేస్తున్నారు
వందేళ్లకు ఒక...
వదంతులు నమ్మి ఆగం కావొద్దు
24గంటల కరోనా హెల్ప్లైన్ 104
కరోనా గాలి ద్వారా సోకదు
నోటి తుంపర్ల ద్వారా అంటుతుంది
కరచాలనం, కౌగిలింతలు వద్దు
వైరస్ గాలిలో 12గంటల పాటు బతికి ఉంటుంది
వ్యాధిగ్రస్థులు వాడిన వస్తువులను ముట్టుకుంటే సోకుతుంది
చేతులు శుభ్రంగా కడుక్కుంటే కరోనా...
పులి మీద పుట్రలా స్వైన్ఫ్లూ
హైదరాబాద్లో ఒక కానిస్టేబుల్కు స్వైన్ఫ్లూ
ఛాతీ ఆసుపత్రి ప్రత్యేక వార్డులో చికిత్స
నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఒకరికి కరోనా లక్షణాలు, గాంధీ ఆసుపత్రికి తరలింపు
మంగళవారం నాడు గాంధీ ఆసుపత్రిలో చేరిన మరి ముగ్గురు వైరస్ అనుమానితులు
మన...
ఎర్రగడ్డలో కానిస్టేబుల్కు, గాంధీలో గర్బిణీకి స్వైన్ప్లూ..
మన తెలంగాణ,హైదరాబాద్: నగరంలో ఒక పక్క కరోనా వైరస్ కంగారెత్తిస్తుండగా, మరోపక్క స్వైన్ప్లూ దడ పుట్టిస్తుంది.దీంతో నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం ఓ పోలీసు కానిస్టేబుల్కు స్వైన్ప్లూ వైరస్ సోకినట్లు వైద్యులు...
చాపకింద నీరులా స్వైన్ఫ్లూ
సీజన్ మారినా తగ్గని ప్రభావం
పెరుగుతున్న కోవిద్ 19 అనుమానితులు
కోవిద్ 19, స్వైన్ఫ్లూ పట్ల
నిరంతరం అప్రమత్తంగా ఉంటున్న ఆరోగ్య శాఖ
మనతెలంగాణ/హైదరాబాద్ : ఒక వైపు కోవిద్ 19 వైరస్ అనుమానాలు వణికిస్తుంటే.. చాపకింద...
కోవిడ్ 19పై అప్రమత్తంగా ఉన్నాం
88 మంది అనుమానితులకు పరీక్షలు
ఏ ఒక్కరికీ వైరస్ ఉన్నట్లు నిర్థారణ కాలేదు
ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటివరకు 88 మందికి కరోనా అనుమానితులకు పరీక్షలు చేయగా, వారిలో...
‘మేక్ ఇన్ ఇండియా’కు మేలే
కరోనాతో చైనా నుంచి వస్తువుల దిగుమతులు నిలిపివేత
దేశీయంగా కంపెనీలు ఉత్పత్తులను పెంచాయి
కరోనా వైరస్ చైనాలో మానవ జీవితానికి ముప్పుగా పరిణమించింది. కానీ ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ ఆలోచనను ప్రోత్సహించడానికి భారతీయ వ్యాపారవేత్తలకు...
మూడో రోజూ అదే జోరు
353 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ బుధవారం వరుసగా మూడో రోజు లాభపడింది. సెన్సెక్స్ 353.28 పాయింట్లు పెరిగి 41,142.66 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో 41,177 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ...
చైనీయులకు ఇ-వీసా బంద్
బీజింగ్: కరోనా వైరస్ భయాల నేపథ్యంలో చైనా పౌరులకు భారతదేశం ఇ వీసా సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. చైనావారికి, చైనాలోని విదేశీయులకు ఈ చర్యతో ఇప్పుడు వీసాలు ఇవ్వబడవు. విస్తరిస్తోన్న కరోనా వైరస్తో...
ఆ నలుగురికీ సోకలేదు
కరోనా అనుమానంతో పరీక్షించిన వారిలో ఆ లక్షణాలు కనిపించలేదు : హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.శంకర్
హైదరాబాద్ : కరోనా వైరస్ రాష్ట్రంలో ఎవరికి సోకలేదని డాక్టర్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ...