Home Search
కరోనా చికిత్స - search results
If you're not happy with the results, please do another search
4 రోజుల్లో రెట్టింపు
నిజాముద్దీన్ పాజిటివ్లతో వేగంగా పెరిగిన కేసుల సంఖ్య
దేశవ్యాప్తంగా 3,577 దాటిన కరోనా బాధితులు, మృతులు 83
మహారాష్ట్రలో అత్యధికంగా 690, మధ్యప్రదేశ్లో
ఓ విందుకు వెళ్లిన 1500 మందితో పాటు వారితో సన్నిహితంగా మెలిగిన...
మూడో దశలో లేం
రాష్ట్రంలో కమ్యూనిటీ వ్యాప్తి జరగలేదు, కొత్తగా 43 కేసులు
హైదరాబాద్ నారాయణగూడలోని 46 మంది ఉండే ఓ కుటుంబంలో ఒకరికి పాజిటివ్
బాధితులంతా నిజాముద్దీన్ యాత్రికులు, వారి సంబంధీకులే, ఒకరు డిశ్చార్జి
అన్ని చికిత్సా కేంద్రాల్లో సరిపడా...
సముదాయపు కేసులపై సరికొత్త వ్యూహం
తెలంగాణ, ఎపి సహా ఎనిమిది రాష్ట్రాల్లోని 211 జిల్లాలకు కేంద్రం కొత్త వ్యూహం
n వైరస్ అధిక వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల గుర్తింపు, క్వారంటైన్, భౌతిక దూరం, నిశిత పర్యవేక్షణ, ర్యాపిడ్ టెస్టులు, సత్వర...
క్రైం ‘డౌన్’
హత్యలు, అత్యాచారాలు నిల్
ఆత్మహత్యలు 3, రోడ్డు ప్రమాదాలు 2
సైబర్ క్రైం 1, లైంగిక వేధింపులు 1
లాక్డౌన్ ఉల్లంఘన కేసులు 5 వేలు
సోషల్ మీడియాపై 10కేసులు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్...
ఓవైసీ అజ్ఞాని, మూర్ఖుడు.. బండి సంజయ్ ధ్వజం
హైదరాబాద్ ః కరోనా వైరస్ వ్యాధికి చికిత్స చేస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేయని మూర్ఖుడు, అజ్ఞాని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్...
ఒక్కరోజే 75
రాష్ట్రంలో 229కి చేరిన కరోనా బాధితులు
వైరస్తో సికింద్రాబాద్ వాసి, షాద్నగర్ మహిళ మృతి
తాజాగా15 మంది డిశ్చార్జి, సిఎం కెసిఆర్ ఆదేశాలతో అనుమానితులకు యుద్ధ ప్రాతిపదికన వైద్య పరీక్షలు
ఆరు ల్యాబ్లలో 24 గంటలు శాంపిల్స్...
విదేశీయులను క్వారంటైన్ చేశాం
రాష్ట్రంలో ఆరు పరీక్ష కేంద్రాలు పని చేస్తున్నాయి
నిజాముద్దీన్కు వెళ్ళొచ్చిన యాత్రికులందరిని గుర్తించాం
- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్లో గవర్నర్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ (జిఓ నెంబర్13) మార్చి 20 తేదీ నుంచి...
దీర్ఘకాలిక రోగాలుంటే అర్ధాయుష్షే!
తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి శాపంగా కరోనా
ధూమపానం, మద్యం సేవించేవారిపై తీవ్ర ప్రభావం
55 దాటిన వారికి జాగ్రత్తలు తప్పనిసరి
మృతుల్లో పురుషులే అధికం
మన తెలంగాణ/హైదరాబాద్ : దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కరోనా తోడవుతుందా...
85 శాతం మందికి ప్రమాదం లేదు
ప్రత్యేక చికిత్సతో చాలామంది కోలుకున్నట్లు వెల్లడి
గాంధీ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ విభాగధిపతి డాక్టర్ వినయ్ శేఖర్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా వైరస్ను నిర్మూలించవచ్చునని గాంధీ ఆసుపత్రి...
తమిళనాడు@411
ఢిల్లీ: తమిళనాడులో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 411కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన రెండు రోజుల్లో 647 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. 647 పాజిటివ్...
గాంధీ వైద్యులపై దాడి చేసినవారిపై కేసు నమోదు
హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడిని పోలీస్ శాఖ సీరియస్ తీసుకుంది. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఓ వ్యక్తి గాంధీలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. కరోనాతో...
మర్కజ్ యాత్రికులపై సిఎం ఆరా
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి, మర్కజ్ కేసులు, లాక్డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన బుధవారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. సుమారు నాలుగు గంటలకు పైగా జరిగిన ఈ...
తబ్లిగీతో తల్లకిందులు
దేశవ్యాప్తంగా ఒక్క రోజే 380 కరోనా కొత్త కేసులు
తమిళనాట 110, ఢిల్లీ 53, ఎపిలో 43 కేసులు మర్కజ్ యాత్రికులవే
1637కు చేరుకున్న కరోనా బాధితుల సంఖ్య, 38 మంది మృత్యువాత
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న...
వైద్యసేవల్లో నిమగ్నమై పెళ్లివాయిదా వేసుకున్న డా.షపీ
హైదరాబాద్: కరోనా నియంత్రణ వైద్యసేవలకు అంకితమై పెళ్లిని వాయిదా వేసుకున్న డాక్టర్ షపీ మహ్మద్ను ట్విట్టర్లో జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత అభినందించారు. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంకు చెందిన...
ఐసియులో అమెరికా
కుప్పలు తెప్పలుగా ఆసుపత్రులకు తరలుతున్న రోగులు, మరికొన్ని రాష్ట్రాల్లో షట్డౌన్ ఆంక్షలు
కాలిఫోర్నియాలో రెట్టింపైన వైరస్ బాదితులు
10లక్షల మందికి కరోనా పరీక్షలు, స్పెయిన్లో ఒక్క రోజే 849 మరణాలు
మౌనంగా రోదిస్తున్న ఇటలీ
మరణాలు : 3017
24...
20 వేల రైల్ కోచ్ల్లో 3.2 లక్షల ఐసొలేషన్ బెడ్స్
న్యూఢిల్లీ : కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందించడానికి 20 వేల రైలు కోచ్లను ఐసొలేషన్ వార్డులుగా మార్పు చేసినట్టు భారత రైల్వే మంగళవారం వెల్లడించింది. ఈ కోచ్ల ద్వారా 3.2 లక్షల...
అమ్మ లాలన.. తండ్రి పాలన
సంక్షోభ సమయంలో సమర్థ నాయకత్వం
అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్ మోడల్గా జనరంజక పాలన అందిస్తూనే కరోనా లాంటి సంక్షుభిత పరిస్థితులను తనదైన శైలి, వ్యూహాలతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధిగమించడాన్ని దేశమంతా...
మద్యం, కల్లు లేక మతిపోతోంది
మనతెలంగాణ/ సిటిబ్యూరో : కరోనా వైరస్ వ్యాపించకుండా లాక్డౌన్ విధించడంతో మందుబాబులకు కష్టాలు మొదలయ్యాయి. వైన్, బార్లు, రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మూసివేయడంతో మందుబాబుల మతిపోతోంది. రోజు తాగే అలవాటున్న వారు కావడంతో...
రెండు వారాల్లో తారస్థాయికి మరణాలు
వాషింగ్టన్: మరో రెండు వారాల్లో అమెరికాలో కరోనా మరణాల సంఖ్య తారస్థాయికి చేరుకుంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన దేశప్రజలనుద్దేశించి మాట్లాడుతూ జూన్1నాటికి కరోనా ప్రభావం తగ్గి దేశం కుదుటపడుతుందన్నారు....
గండం గడువలే
కొత్త కేసులు రాకపోతే ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణ కరోనా ఫ్రీ
కరోనా పాజిటివ్ 70
డిశ్ఛార్జి 12 చికిత్సలో 58 క్వారంటైన్ 25,935
కరోనాపై స్వీయ నియంత్రణే ఆయుధం n గంపులు గూడొద్దు n...