Home Search
చైనా - search results
If you're not happy with the results, please do another search
‘కొవిషీల్డ్’ను గుర్తించిన ఆస్ట్రేలియా
అంతర్జాతీయ రాకపోకల పునరుద్ధరణకూ చర్యలు
కాన్బెర్రా: భారత్లో అభివృద్ధి చేసిన ‘ కొవిషీల్డ్’ టీకాను గుర్తించిన దేశాల జాబితాలో తాజాగా ఆస్ట్రేలియా చేరింది. కొవిషీల్డ్తో పాటుగా చైనాకు చెందిన ‘ సినోవాక్’ను కూడా గుర్తించింది....
భవిష్యత్ తరాల కోసం మొక్కలు పెంచాలి: సిఎం కెసిఆర్
హైదరాబాద్: భవిష్యత్ తరాల కోసం మొక్కలు పెంచాలని సిఎం కెసిఆర్ తెలిపారు. సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలిసారి మొక్కల పెంపకంపై సమీక్ష చేశానని గుర్తు చేశారు. హరితహారంపై శాసన సభలో...
హరితహారం ప్రజా ఉద్యమంగా మారింది: గువ్వల
హైదరాబాద్: హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎంఎల్ఎ గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. శానసభలో హరితహారంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా గువ్వల అసెంబ్లీలో మాట్లాడారు. వానలు వాపస్ రావాలని, కోతులు...
గోల్డ్ ఎక్స్ఛేంజీ ఫ్రేమ్వర్క్ను ఆమోదించిన ‘సెబీ’
ముంబయి: భారత్లో బంగారం స్పాట్ ట్రేడింగ్ ఫ్రేమ్వర్క్ను ‘ ద సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా’(సెబీ) ఆమోదించింది. ప్రస్తుతం దేశంలో గోల్డ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ను మాత్రమే అనుమతిస్తున్నారు. కానీ చైనా...
కోవిడ్ వచ్చి కోలుకున్న గుండె జబ్బుల ప్రభావం
ఎక్కువగా 50 ఏళ్లలోపు యువకులే హార్ట్ ఎటాక్ గురి
ప్రతి రోజు వ్యాయామం, రక్తపోటు అదుపులో ఉంచుకోవాలి
ఒత్తిడికి గురికాకుండా, మంచిగా నిద్రపోవాలి
అంతర్జాతీయ హృదయ దినోత్సవం సందర్భంగా వైద్యుల సూచనలు
హైదరాబాద్: మనిషి జీవితంలో అతి ముఖ్యమైన...
కరోనా ఆనవాళ్లపై డబ్ల్యుహెచ్వొ మళ్లీ దర్యాప్తు
జెనీవా : కరోనా ఆనవాళ్లు, వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ మళ్లీ దర్యాప్తు చేపట్టే అవకాశాలు ఉన్నాయని వాల్స్ట్రీట్ జర్నల్ ఓ కథనం వెల్లడించింది. చైనా లోని వుహాన్ నుంచి వైరస్ వ్యాపించిందన్న ఆరోపణలపై...
హువావే యువరాణికి మూడేళ్ల తర్వాత విముక్తి
షాంఘై: హువావే చైర్మన్ రెన్ ఝెంగ్ ముద్దుల తనయ, సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్ఓ) మెంగ్ వాంగ్జౌకు మూడేళ్ల తర్వాత విముక్తి లభించింది. బెయిల్ లభించిన వెంటనే విమానంలో బయలుదేరి చైనాలోని...
ప్రధాని మోడీకి బైడెన్ హామీ
మండలి, ఎన్ఎస్జిలలో ప్రవేశం
వాషింగ్టన్ : ఐరాస భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వానికి అమెరికా పూర్తి స్థాయి బాసట నిస్తుంది. ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షులు జో...
ఏ మూలనైనా విశిష్టతతే
భారతీయ సంతతికి మోడీకితాబు
వాషింగ్టన్ : భారతీయ సంతతివారు ప్రపంచంలో ఏ మూల ఉన్నా వారి విశిష్టతను చాటుకుంటున్నారని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. అమెరికాలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన...
భారత్, జపాన్లను చేర్చేదిలేదు: అమెరికా
వాషింగ్టన్: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరిగిన చైనా కార్యకలాపాలను కట్టడి చేసేందుకు ఇటీవల ఏర్పాటు చేసిన ఆస్ట్రేలియా, బ్రిటన్,అమెరికా త్రైపాక్షిక భద్రత కూటమిలో భారత్, జపాన్ను చేర్చేది లేదని అమెరికా ప్రకటించింది. ఇదే సందేశాన్ని...
స్టాక్ మార్కెట్లో బుల్ రన్
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ మళ్లీ రికార్డు బ్రేక్ చేశాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో(పాజిటివ్ గ్లోబల్ క్యూస్) దేశీ మార్కెట్ సూచీలు దూసుకెళ్లాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్బ్యాంక్ వడ్డీరేట్లు,...
‘క్వాడ్’తో జాగ్రత్త!
ఆరు మాసాల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ విదేశీ యాత్ర చేపట్టారు. ఏడేళ్ల హయాంలో బహుశా ఆయన తిరగని దేశం లేదని చెప్పొచ్చు. కరోనా కారణంగా ఆయన విదేశీ యాత్రల జోరుకి...
ఓట్ల కోసమే తాలిబన్లు, పాకిస్థాన్ పేర్లను బిజెపి వాడుకుంటోంది: మెహబూబాముఫ్తీ
జమ్ము: ఓట్ల కోసం తాలిబన్లు, అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ పేర్లను బిజెపి వాడుకుంటున్నదని పిడిపి అధ్యక్షురాలు మెహబూబాముఫ్తీ ఆరోపించారు. కాషాయ పార్టీ ఏడేళ్ల పాలనలో ప్రజలకు కష్టాలే మిగిలాయని, జమ్మూకాశ్మీర్ను ధ్వంసం చేశారని ఆమె...
అమెరికా, ఆస్ట్రేలియాల నుంచి రాయబారులను వెనక్కి పిలిచిన ఫ్రాన్స్
జలాంతర్గాముల ఒప్పందం రద్దుకు నిరసనగా..
క్యాన్బెర్రా: తమతో చేసుకున్న 90 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల(66 బిలియన్ల అమెరికన్ డాలర్ల) జలాంతర్గాముల కొనుగోలు ఒప్పందాన్ని ఆస్ట్రేలియా రద్దు చేసుకోవడం పట్ల ఫ్రాన్స్ ఘాటుగా స్పందించింది. అమెరికా...
ప్రపంచ శాంతికి తీవ్రవాదం అడ్డుకట్ట వేస్తోంది
అఫ్ఘన్లో పరిణామాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి
ఎస్సిఓ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: పెరుగుతున్న తీవ్రవాదం ప్రపంచ దేశాలకు అతిపెద్ద సవాలుగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శాంతిభద్రతలతో దేశాల మధ్య...
ఇన్ఫోసిస్ మీద ఆర్ఎస్ఎస్ దాడి!
ఆర్ఎస్ఎస్ హిందీ వార పత్రిక పాంచజన్య సెప్టెంబరు ఐదవ తేదీ సంచికలో ఇన్ఫోసిస్ దేశ వ్యతిరేక శక్తంటూ ఆధారం లేని ఆరోపణలతో విషం చల్లారు. అలాంటి చౌకబారు పనికి విలువలు వలువల గురించి...
ప్రధాని మోడీ అమెరికా పర్యటన
24న ‘క్వాడ్’ సదస్సుకు హాజరు
25న ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగం
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి 76వ సాధారణసభ(యుఎన్జిఎ) సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్తోపాటు 100కుపైగా దేశాల అధినేతలు ప్రసంగించనున్నారు. ఈ సమావేశాలను ప్రత్యక్షంగా...
అఫ్ఘన్లో శాంతికి కలిసినడుద్దాం
బ్రిక్స్ సదస్సులో న్యూఢిల్లీ తీర్మానం
న్యూఢిల్లీ : అఫ్ఘనిస్థాన్లో ప్రస్తుత పరిస్థితిని శాంతియుతంగా, సామరస్యంగా పరిష్కరించాల్సి ఉందని ఐదు దేశాల బ్రిక్స్ సదస్సులో పిలుపు నిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ...
తాలిబన్ల ప్రభుత్వం
అఫ్ఘానిస్తాన్లో తాలిబన్లు ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వం కరడుగట్టిన ఉగ్రవాదులతో నిండి ఉండడం ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. గత వారమే జరిగి ఉండవలసిన ప్రభుత్వ కూర్పు వాయిదా పడి మంగళవారం నాటికి ఒక...
తాలిబన్ల ప్రభుత్వంపై ఆ నాలుగు దేశాలు తేల్చుకోనివ్వండి
వాషింగ్టన్: అఫ్ఘానిస్తాన్లో కొత్తగా ఏర్పడిన తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వం పట్ల ఏ విధంగా వ్యవహరించాలో చైనా, పాకిస్తాన్, రష్యా, ఇరాన్ తీవ్రంగా ఆలోచిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. తాలిబన్లు తమ...