Home Search
చైనా - search results
If you're not happy with the results, please do another search
పతకాలతో తిరిగి రావాలి: భారత క్రీడాకారులతో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగనున్న ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెట్లతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం పర్చువల్ పద్ధతిలో సమావేశమయ్యారు. ఈ నెల 23 నుంచి టోక్యోలో ఒలింపిక్స్...
భారత్లో కరోనా సోకిన తొలి వ్యక్తికి మళ్లీ కరోనా
న్యూఢిల్లీ : భారత్లో కొవిడ్ 19 సోకిన తొలి వ్యక్తిగా రికార్డుకెక్కిన కేరళ మహిళకు మళ్లీ కరోనా వైరస్ సోకింది. యాంటిజెన్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చినప్పటికీ ఆర్టిపీసీఆర్లో మాత్రం పాజిటివ్గా నిర్ధారణ అయింది....
ఏ వేరియంట్నైనా నియంత్రించడంలో స్పుత్నిక్ వి సామర్ధ్యం
మాస్కో : రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ డెల్టాతోపాటు కరోనా అన్ని వేరియంట్లపై సమర్ధంగా ప్రభావం చూపిస్తున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన గమలేయా నేషనల్ రీసెర్చి...
యుపి జనాభా విధానం!
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్టుండి జనాభా సమస్యపై దృష్టి సారించింది. అసోం కూడా ఈ తరహా ఆలోచన చేస్తున్నది గాని యుపి మాదిరిగా తొందరపాటు ప్రదర్శించ లేదు. యుపి ముఖ్యమంత్రి అనుకున్నదే తడవుగా రాష్ట్రం...
కేరళకు ఏమయింది?
ఏడాది క్రితం కరోనాను ఎదుర్కోవడంలో దేశానికే ఆదర్శం
ఇప్పుడు నెలల తరబడి కట్టడి కాని మహమ్మారి
ఇప్పటికీ రోజూ సగటున 1215 వేల కేసులు నమోదు
జనం నిబంధనలను గాలికి వదిలేయడమే కారణమంటున్న వైద్య నిపుణులు
పెద్ద ఎత్తున...
ఆన్లైన్లో బోనాల సమర్పణ..
ఆన్లైన్లో బోనాల సమర్పణ
రాష్ట్రంలో ఎక్కడినుంచైనా బుక్ చేసుకునే సదుపాయం
దేవాదాయ, తపాలా శాఖలు సంయుక్తంగా....
ముందుగా ఉజ్జయిని మహంకాళి బోనాలకు అనుమతి
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా సమయంలో బోనాల సందర్భంగా ఆలయానికి వెళ్లలేని వారి కోసం దేవాదాయ, ధర్మాదాయ...
వృద్ధికి ఆటంకం అధిక జనాభా
కొవిడ్ నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆరోగ్య సదుపాయాలు సకాలంలో ప్రజలకు అందజేయలేకపోవటంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మనలాంటి దేశంలో...
పీడిత జన విముక్తి సేనాని
ఒకరు ప్రజల్లో సృష్టించే చైతన్య స్థాయిని బట్టే రాజ్యం ఆ వ్యక్తిపై తన సకల కుట్రలు, కుయుక్తులతో విరుచుకుపడుతుంది. ఇది భీమా కోరేగావ్ కేసులో నిందితులుగా సుదీర్ఘ నిర్బంధం అనుభవిస్తున్నవారందరికీ, అటువంటి కేసు...
విదేశీ అప్పు ఊబిలో దేశం!
‘అధికార కేంద్రాన్ని కాపాడుకోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్దేశం లేదు, రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి పతనం కేవలం పాలకుల అవినీతి వల్లనే....
మంత్రులపై వేటు ప్రధాని ఇష్టం
వికెసింగ్పై పిల్ తిరస్కరణ
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్లో నుంచి ఎ మంత్రిని అయినా తీసివేసే అంశం ప్రధాని పరిధిలోకి వస్తుంది. ఈవిషయాన్ని ఆయనే చూసుకుంటారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మంత్రి పనితీరు బాగా...
నలుమూలలా పరిశ్రమలు
ప్రాజెక్టుల తర్వాత పరిశ్రమలే ప్రాధాన్యం
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లతో పారిశ్రామిక శకం
విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించిన విస్తృత స్థాయి సమావేశం...
సైనిక దళాలను ఉత్తేజ పర్చిన ఆర్మీ చీఫ్ రావత్
న్యూఢిల్లీ :దేశ సరిహద్దు లోని హిమాచల్ ప్రదేశ్ సెక్టారులో చైనాకు అనుకుని ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైనిక దళాల స్థావరాలను, బలగాల సంసిద్ధతను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్...
ట్విట్టర్ ఇండియా ఎండి మహేశ్వరిపై మరో కేసు
ట్విట్టర్ ఇండియా ఎండి మహేశ్వరిపై మరో కేసు
తప్పుడు మ్యాప్ను ప్రచురించినందుకు కేసు పమోదు చేసిన యుపి పోలీసులు
నోయిడా: సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్ భారత విభాగం ఎండి మనీశ్ మహేశ్వరిపై మరో కేసు...
ఆడలేక మద్దెల వోడంటున్న ప్రధాన్!
చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తున్నదీ, అర్ధం గాని విషయం ఏమంటే బిజెపి జనాలు ఏ ధైర్యంతో పచ్చి అవాస్తవాలను, వక్రీకరణలను ఇంకా ప్రచారం చేయగలుగుతున్నారు అన్నది. జనానికి చమురు వదిలిస్తున్న కేంద్ర మంత్రి...
సవాళ్లను ఎదుర్కొనే సత్తా మాకుంది
చైనాకు రాజ్నాథ్ పరోక్ష హెచ్చరిక
న్యూఢిల్లీ: తూర్పు లడాఖ్లో చైనా సాగిస్తున్న దుశ్చర్యలపై భారత్ సోమవారం ఘాటుగా స్పందించింది. గాల్వన్ ధీరోదాత్తుల త్యాగాలను భారత్ ఎన్నటికీ మరువదని, ప్రతి సవాలుకు గట్టిగా సమాధానమిచ్చే సామర్ధ్యం...
మరోసారి ట్విట్టర్ ధిక్కార చర్య..
న్యూఢిల్లీ: భారత భూభాగాలను తప్పుగా చూపుతూ సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్ మరోసారి ధిక్కార చర్యకు పూనుకున్నట్టయింది. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లడఖ్లను వేరే దేశంగా చూపుతూ భారత దేశ పటాన్ని...
సైన్స్ విత్ హ్యూమన్ టచ్ ఎక్కడ?
ఈ విశ్వంలో మెదడుండి ఆలోచనాశక్తి కలిగివున్న జీవి మనిషోక్కడే. ఈ మెదడే మనిషిని ఇతర జీవరాశులు, జంతువుల నుండి భిన్నంగా ఉంచింది. తమ కంటే శక్తివంత మైన జంతువులను కూడా జయించేట్టు చేసింది....
ఢిల్లీలో రాష్ట్ర మంత్రుల పర్యటన
కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నగరాల్లో మ్యూజియాలను
ఏర్పాటు చేయాలి
వివిధ అంశాలపై కేంద్ర అధికారులను కలిసి విజ్ఞప్తి చేసిన తెలంగాణ మంత్రులు, ఎంపిలు
మనతెలంగాణ/హైదరాబాద్ :రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం...
సంపాదకీయం: ఇరాన్ కొత్త సారథి
అత్యల్ప ఓటింగ్ నమోదైన శుక్రవారం నాటి ఎన్నికల్లో ఇరాన్ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న తీవ్ర మతవాది ఇబ్రహీం రైసీ ఏలుబడి ఎలా ఉంటుంది, అమెరికాతో శత్రుత్వం పలచబడి, మోడువారిన అణు నిస్సార...
విశ్వవిజేతల సమర వేదిక
క్రీ.పూ. 776లో ప్రారంభమై, క్రీ.పూ 394లో ముగిసిన పురాతన ఒలింపిక్ క్రీడలు తిరిగి 1894లో జూన్ 23వ తేదీన ఫ్రాన్స్లో ‘పియరీ డీ కౌబర్టీన్’ ఆధ్వర్యంలో ఏర్పడిన ‘ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ’ తిరిగి...