Home Search
గత ఎన్నికల్లో - search results
If you're not happy with the results, please do another search
వారు మమ్మల్ని వెన్నుపోటు పొడిచారు: ఆదిత్య థాక్రే
ముంబై: ఇప్పటికీ సుప్రీంకోర్టులో శివసేన చిక్కుముడి వీడనేలేదు. కానీ ఉద్ధవ్ ఠాక్రే, షిండే వర్గీయుల మధ్య మాత్రం కుతకుత అలాగే ఉంది. వీలుచిక్కినప్పుడల్లా ఒక వర్గం, మరో వర్గాన్ని విమర్శిస్తూనే ఉంది. ఈ...
భారత్ కు కావలసింది బలహీన ప్రధాని, కిచిడీ ప్రభుత్వం: ఓవైసీ
అహ్మదాబాద్: శక్తిమంతుడైన ప్రధాని కేవలం శక్తిమంతులకే తోడ్పడతాడు. కనుక బలహీన ప్రధాని దేశానికి అవసరం. ఎందుకంటే బలహీన ప్రధానే బలహీనులకు సాయపడగలడు’ అని మజ్లీస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వచ్చే...
క్రైస్తవ మతగురువుతో రాహుల్ గాంధీ భేటీపై బిజెపి దుష్ప్రచారం
కన్యాకుమారి: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ మొదలెట్టినప్పటి నుంచి బిజెపికి సెగ తగులుకున్నట్లు ఉంది. ఆయనని విమర్శించడం పెంచేసింది. తప్పుడు ఆరోపణల ప్రచారం కూడా మొదలెట్టింది. ప్రస్తుతం రాహుల్...
ప్రజా ఉద్యమకారుడు కాళన్న
అన్యాయం ఎక్కడ జరిగినా.. దానికి వ్యతిరేకంగా గళమెత్తే గొంతుల్లో నుంచి కాళోజీ గొంతు గర్జనగా వినిపించింది. అసమానతలకు, దోపిడీకి, నిరాదరణకు గురవుతున్న వారిలో కాళోజీ కలం చైతన్యాన్ని నింపింది. ప్రశ్నించేతనాన్ని తట్టి లేపింది....
మమత గర్జన
కోల్కతా: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్ర భుత్వానికి వ్యతిరేకంగా బిజెపియేతర పక్షా ల గొంతుకలన్నీ ఏకమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బిజె పి ముక్త్ భారత్కు పిలుపునిచ్చారు. ఆయన బాటలోనే ఇటీవల...
జోడో యాత్ర కలిసొచ్చేనా?
ఎన్నాళ్ళ నుంచో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటున్న రాహుల్ గాంధీ జోడో యాత్ర మొదలైంది. రాహుల్ పాదయాత్ర నూట యాభై రోజుల పాటు పన్నెండు రాష్ట్రాలను కవర్ చేస్తూ 3500 కిలోమీటర్ల దూరం...
రాష్ట్రంలో బిజెపి విద్వేష రాజకీయాలు
హిందూ పునరుద్ధరణ కోసం ఏర్పడిన సంస్థలేవీ తెలంగాణలో ఆదరణ పొందలేదు. ఆర్యసమాజ్కి తెలంగాణలో తొలిదశలో స్వల్పపాత్ర ఉండేది; ముస్లింలుగా మారిన హిందువులను వారు శుద్ధి చేసి తిరిగి హిందూ మతంలోకి తెస్తుండేవారు. వారు...
దేశమంతటా ఉచిత విద్యుత్
కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతున్న మోడీ.. అన్నం పెట్టే రైతులకు ఒక్క రూపాయి మేలు చేశారా? పేదలు, సామాన్య ప్రజలు, రైతులంటే ఆయనకు చాలా చిన్నచూపు. అందుకే మోడీకి దిమ్మ తిరిగేలా.....
ఢిల్లీ గద్దెపై రాబోయేది మన ప్రభుత్వమే
దేశంలో రైతులకు ఉచిత విద్యుత్
నిజామాబాద్ గడ్డ నుంచి జాతీయ రాజకీయ ప్రస్థావం మొదలు పెడుతా
బిజెపి ముక్తు భారత్ నాలక్షం
నిజాంసాగర్ కాల్వలో నీరు పారలా? రక్తం పారాలా?
నిజామాబాద్ బహిరంగ సభలో బిజెపి పై నిప్పులు...
మునుగోడు గులాబీదే: బడుగుల లింగయ్య యాదవ్
దళితబంధు దళితులకు వరం
మునుగోడులో ఎగిరేది గులాబీ జెండే
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్
మనతెలంగాణ/కొండమల్లేపల్లి: సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ పేర్కోన్నారు. ఆదివారం మండల...
కెసిఆర్ వైఖరి భేష్
బిజెపి వ్యతిరేక పోరాటం మంచి పరిణామం
ప్రజాస్వామ్య లౌకిక పార్టీలు కలిసి రావాలి సమాఖ్య విధానాన్ని పరిరక్షించుకునేందుకు
మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజా...
బిజెపి వచ్చాకే దేశంలో విద్వేషం
ప్రజా సమస్యలు లేవనెత్తితే
అణచివేత ఎన్ని గంటలు
ప్రశ్నించినా ఈడీ, సిబిఐకి బెదిరేది
లేదు దేశంలో రైతుల పరిస్థితి
దారుణంగా మారింది ఢిల్లీ
రాం లీలా మైదానంలో కాంగ్రెస్
అగ్రనేత రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ: బీజేపీ...
ప్రతిపక్ష నేతలతో భేటీ కోసం 5న ఢిల్లీకి నితీశ్కుమార్
పాట్నా: 2024 లోక్సభ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతిపక్షాలను ఒక్క తాటిపైకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సహా ప్రతిపక్ష నాయకులను కలుసుకునేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్...
చివరి ప్రచార ప్రసంగంలో రిషి సునాక్ భావోద్వేగం
లండన్: బ్రిటన్ ప్రధాని ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది. అభ్యర్థుల భారీ ప్రచార కార్యక్రమం కూడా కోలాహలంగా ముగిసింది. బుధవారం రాత్రి లండన్ వెంబ్లే వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. లిజ్...
విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీ సర్కారు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం నేడు విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బిజెపి కుట్రలు పన్నుతోందని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సభలో తన బలాన్ని నిరూపించుకోవడానికి...
మా మద్దతు టిఆర్ఎస్ కే: తమ్మినేని వీరభద్రం
హైదరాబాద్: బిజెపి ఓడగోట్టడానికే టిఆర్ఎస్ కి మద్దతు తెలపాలని నిర్ణయం తీసుకున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలలో తమకే మద్దతు చేయాలని అన్ని పార్టీలు కోరాయని,...
రాబోయేది రైతు ప్రభుత్వమే
‘తలాపున పారుతోంది గోదారి.. నా చేను చెలక ఎడారి’ అని పాటలు రాసిన గొప్ప మేధావులు ఉన్నారు. వారంతా ఆలోచించాలి. సమాజాన్ని చైతన్య పరచాలి. మేధావులకు, కళాకారులకు దండం పెట్టి చెబుతున్నా. పెద్దపల్లి...
హేమంత్ సొరేన్ ఎంఎల్ఎ అభ్యర్థిత్వం రద్దుపై ఈసి నోటిఫికేషన్ జారీ
రాంచీ: ఝార్ఖండ్ సిఎం హేమంత్ సొరెన్ ఎంఎల్ఎ అభ్యర్థిత్వం రద్దుపై ఎలక్షన్ కమిషన్ (ఈసి) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విషయాన్ని అధికారవర్గాలు తెలిపాయి. ఝార్ఖండ్ గవర్నర్ ఆదేశం మేరకు ఎన్నికల సంఘం...
జెపి నడ్డా సమక్షంలో బిజెపిలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్రావు
ఢిల్లీ: బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా సమక్షంలో ఎర్రబెల్లి ప్రదీప్రావు బీజేపీలో చేరారు. ఆయనకు బిజెపి కండువా కప్పి పార్టీలోకి నడ్డా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రదీప్రావు మాట్లాడుతూ తెలంగాణలో బిజెపికి మంచి మూమెంట్...
బిజెపి దుష్ట రాజకీయం
రాష్ట్రం పెంచి పోషించుకొంటున్న సఖ్యత, సామరస్యాల పూదోటపై విద్వేష విష మేఘాలు కమ్ముకొంటున్నాయి. ఎనిమిదేళ్లుగా పెరిగి పరిమళిస్తున్న సహజీవన వనాన్ని కబళించడానికి చీలు నాలుకల సర్పాలు ఢిల్లీ నుంచి కట్టగట్టుకు వస్తున్నాయి. ఇక్కడ...