Home Search
కొవిడ్ మరణాలు - search results
If you're not happy with the results, please do another search
డబుల్ మ్యూటేషన్ దడ
రాష్ట్రంలో 50% కేసులు అవే!
18 నుంచి 20శాతం యూకే స్ట్రెయిన్
వడివడిగా వ్యాపిస్తున్న వైరస్
గంటల వ్యవధిలో విషమస్థితికి పలువురు కొవిడ్ రోగులు
అన్ని ఆసుపత్రుల్లో బెడ్లు ఫుల్
మరో ఆరు వారాల పాటు...
జగిత్యాల జిల్లాలో కరోనా మృత్యుఘంటికలు
భారీగా పెరుగుతున్న కేసులు.. భయాందోళనలో ప్రజలు, రెండు రోజుల్లో ముగ్గురు మృత్యువాత, గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్లు
జగిత్యాల : జగిత్యాల జిల్లాలో కొవిడ్ వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. గత పక్షం రోజుల నుంచి...
తీవ్రం..వేగం
రానున్న 4వారాలు అత్యంత కీలకం
కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి.. మార్గదర్శకాలు పాటించాలి
పరీక్షలు, వ్యాక్సినేషన్ను పెంచాలి: కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు
న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్19 వేగంగా విస్తరిస్తోందని, గతంలో కంటే తీవ్రత పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ...
3 రాష్ట్రాలకు కేంద్ర నిపుణుల బృందాలు
మహారాష్ట్ర, పంజాబ్, చత్తీస్గఢ్లకు నిపుణుల బృందాలు
ప్రజా చైతన్యానికి ప్రచార కార్యక్రమాలు
ఉన్నతస్థాయి సమీక్షలో ప్రధాని ఆదేశం
న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, వ్యాక్సినేషన్ కార్యక్రమం తీరుపై సమీక్షించేందుకు ప్రధాని మోడీ అధ్యక్షతన ఆదివారం ఉన్నతస్థాయి...
బంగ్లాదేశ్లో 7 రోజుల లాక్డౌన్
అత్యవసర సేవలు, పరిశ్రమలకు మినహాయింపు
ఢాకా: ఈ నెల 5 నుంచి వారం రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తున్నట్టు బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఇటీవల కరోనా కేసులు, మరణాలు పెరగడంతో ఈ నిర్ణయం...
ప్రజలను కట్టడి చేయండి: కేంద్రం అత్యవసర లేఖలు
రాష్ట్రాలూ కరోనాపై హోషియార్
టెస్టుల డోసు పెంచండి, ప్రజలను కట్టడి చేయండి:కేంద్రం అత్యవసర లేఖలు
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాలలో గత కొద్ది రోజులుగా కొవిడ్ కేసులు గణనీయంగా పెరగడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది....
కోవిడ్ 19 కన్నా కాలుష్య మరణాలే అధికం
గ్రీన్పీస్ ఫౌండేషన్ అధ్యయనంలో వెల్లడి
ముంబైలో 25 వేలు, బెంగళూరులో 12 వేలు, చెన్నైలో 11వేలు
హైదరాబాద్లో 11వేల మంది మృత్యువాత
హైదరాబాద్: భారత్లోని పలు మెగా నగరాల్లో కొవిడ్-19తో సంభవించే మరణాల కంటే కాలుష్యంతోనే అధిక...
తగ్గుతున్న కరోనా కేసులు!
అనుక్షణం గుండెలరచేతిలో పెట్టుకొని, మూతి, ముక్కు కప్పుకొని గడపక తప్పని పరిస్థితుల్లో ప్రపంచాన్ని కొనసాగిస్తున్న కరోనా దాడి మన దేశంలో తగ్గు ముఖం పడుతున్న సూచనలు గమనించదగినవి. దేశంలో కరోనా నయమవుతున్నవారి సంఖ్య...
దేశంలో 12,584 కొత్త కరోనా కేసులు
7 నెలల్లో ఇదే అత్యంత స్వల్పం
న్యూఢిల్లీ : దేశంలో గడచిన ఏడు నెలల్లో అత్యంత తక్కువగా మంగళవారం ఒక్కరోజు 12,584 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా...
తెలంగాణలో మరో 397 మందికి కరోనా
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 397 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 92 మంది ఉండగా ఆదిలాబాద్లో 7, భద్రాద్రి 15 , జగిత్యాల 9, జనగాం 5, భూపాలపల్లి...
కరోనా పేషెంట్ల కోసం రైల్వేకోచ్ల్లో 800 పడకలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో మరోసారి కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. పారామిలిటరీకి చెందిన 45మంది వైద్యులు, 160మంది పారామెడికల్ సిబ్బందిని ఢిల్లీకి చేర్చింది. ఈ వైద్య సిబ్బంది ఢిల్లీ విమానాశ్రయ సమీపంలోని...
కొలంబోలో 66 మంది భారతీయ నిర్మాణ కార్మికులకు కరోనా
కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబోలోని ఓ నిర్మాణసంస్థలో పని చేస్తున్న 66 మంది భారతీయులకు కరోనా సోకినట్లు శ్రీలంక ఆరోగ్య శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి శుక్రవారం తెలియజేశారు. ఉత్తర కొలంబోలో ఉంటున్న...
40 వేల దిగువకు కేసులు
24 గంటల్లో 38,044 కేసులు
490 మరణాలు, డెత్రేట్ 1.49 శాతం
కోలుకున్నవారు 76,03,121 రికవరీ రేట్ 91.96
న్యూఢిల్లీ: దేశంలో మంగళవారం ఉదయం 8 గంటల వరకల్లా 24 గంటల్లో కరోనా కేసులు 38,310,మరణాలు 490...
ఫౌచీపై నోరు పారేసుకున్న ట్రంప్
వాషింగ్టన్: అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోరు పారేసుకున్నారు. ఆయనను ‘ఇడియట్’ అంటూ సంబోధించారు. దేశంలో కరోనా కట్టడి విషయంలో ట్రంప్ విధానాల్లో లోపాలను నిర్మొహ...
ఫౌచీపై నోరు పారేసుకున్న ట్రంప్
కరోనాపై దేశ ప్రజలు విసిగిపోయారు
ఆయన మాటలు వింటే దేశంలో 78 లక్షల మంది చనిపోయి ఉండేవారని వ్యాఖ్య
వాషింగ్టన్: అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోరు పారేసుకున్నారు....
కోలుకుంటున్న భారత్
కోలుకుంటున్న భారత్
73 రోజులకు పెరిగిన డబ్లింగ్ సమయం
87 శాతానికి పెరిగిన రికవరీ రేటు
ఒక్క రోజే 81,514 మంది కోలుకున్నారు
63 వేల కొత్త కేసులు, 680 మరణాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ వైరస్...
63 లక్షలు దాటిన కరోనా కేసులు
63 లక్షలు దాటిన కరోనా కేసులు
24 గంటల్లో 86,821 కేసులు, 1,181మరణాలు, కోలుకున్న 85,736 మంది
వరసగా 12వ రోజు పది లక్షల లోపే యాక్టివ్ కేసులు
కాంగ్రెస్ నేత అహ్మద్పటేల్కు పాజిటివ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా...
ఒక్కరోజులో లక్షకుపైగా రికవరీలు..
ఒక్కరోజులో లక్షకుపైగా రికవరీలు
ఇప్పటివరకూ కోలుకున్నది 45 లక్షలు
రికవరీ రేట్ 80.86 శాతం
న్యూఢిల్లీ: దేశంలోని కొవిడ్19 బాధితులు ఒక్క రోజులోనే 1,01,468మంది కోలుకున్నారు. దీంతో, రికవరీల సంఖ్య 44,97,867కు, రికవరీల రేట్ 80.86 శాతానికి...
24 గంటల్లో 92,605 కేసులు
న్యూఢిల్లీ : దేశంలో ఆదివారం ఉదయం8 గంటల వరకల్లా 24 గంటల్లో కొవిడ్19కేసులు 92,605 నమోదయ్యాయి. దీంతో, మొత్తం కేసుల సంఖ్య 54,00,619కి చేరింది. అదే సమయంలో 1133 మరణాలు నమోదయ్యాయి. దీంతో,...
49 లక్షలు దాటిన కరోనా కేసులు
49 లక్షలు దాటిన కరోనా కేసులు
24 గంటల్లో 83,809 పాజిటివ్ కేసులు,1,054 మరణాలు
మొత్తం మరణాలు 80,776, మొత్తం కేసుల్లో సగం మూడు రాష్ట్రాల్లోనే
78.28 శాతానికి పెరిగిన రికవరీ రేటు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా...