Home Search
కొవిడ్ మరణాలు - search results
If you're not happy with the results, please do another search
ఒక్కరోజే 75వేల పాజిటివ్ కేసులు
33 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో 60 వేలు దాటిన మరణాలు
25 లక్షలు దాటిన రికవరీలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలకు పైగా...
29 లక్షలు దాటిన కరోనా కేసులు
29 లక్షలు దాటిన కరోనా కేసులు
24 గంటల్లో 68,898 కొత్త కేసులు,983 మరణాలు
54,849కు చేరిన మరణాలు
ఒక్క రోజే రికార్డు స్థాయిలో 62 వేల మంది డిశ్చార్జి
21.5 లక్షలు దాటిన రికవరీలు
74.30 శాతానికి పెరిగిన...
దేశంలో ఒకే రోజు 60వేల మంది రికవరీ
24 గంటల్లో కరోనా కొత్త కేసులు 64,531, మరణాలు 1092
న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్19 నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య ఘననీయంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. బుధవారం 8 గంటల వరకు 24గంటల్లో 60,091...
27లక్షలు దాటిన కరోనా కేసులు
దాదాపు 20 లక్షల మంది రికవరీ
24 గంటల్లో 55,079 కొత్త కేసులు, 876 మరణాలు
51 వేలు దాటిన మరణాలు
మహారాష్ట్రలో 20 వేలు దాటిన మరణాలు
ఒక్క రోజే 57,937 మంది డిశ్చార్జి, 9 లక్షల...
దేశంలో 3 కోట్లు దాటిన కరోనా పరీక్షలు
దేశంలో 3 కోట్లు దాటిన కరోనా నిర్ధారణ పరీక్షలు
ఒక్కరోజే 7.31 లక్షల శాంపిళ్లకు టెస్టింగ్లు
దేశవ్యాప్తంగా 1470 టెస్టింగ్ ల్యాబ్లు
న్యూఢిల్లీ: దేశంలో కరోన వైరస్ నిర్ధారణ పరీక్షలు 3 కోట్లు దాటాయి. ఆగస్టు 16వ...
24 గంటల్లో 942 మంది మృతి
24 గంటల్లో 942 మంది మంది మృతి
47 వేలు దాటిన కరోనా మరణాలు
బ్రిటన్ను వెనక్కి నెట్టేసిన భారత్
కొత్తగా 66,999 మందికి వైరస్
24 లక్షల చేరువలో పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో దేశలో కరోనాతో...
ఎపిలో కొత్తగా 9,597 కరోనా కేసులు.. 93మంది మృతి
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 9,597 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,54,146కి చేరింది. 24 గంటల వ్యవధిలో 93 కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా మృతులు...
సంబంధాలున్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
తెలంగాణ రాష్టాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం
కృష్ణాజలాల చట్టబద్ధ హక్కులపై ప్రభుత్వ పోరాటం కొనసాగుతుంది
కరోనా రోగుల నుంచి భారీగా చార్జీలు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై చర్యలు ఇక ముందు కొనసాగుతాయ్
సిటీ...
20 లక్షలు దాటేశాయ్
20 లక్షలు దాటేశాయ్
ఒక్క రోజే 62 వేలకు పైగా కొత్త కొవిడ్19 కేసులు
886 మంది మృత్యువాత
13.78లక్షలకు చేరిన రికవరీలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డు స్థాయిలో కొవిడ్...
రికవరీ రేటులో తెలంగాణ ఐదో స్థానం
జాతీయ సగటు కన్నా అధికం
ఢిల్లీలో 88 శాతం, తెలంగాణలో 74 శాతం
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో కోలుకుంటున్న కరోనా వైరస్ రోగుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా...
అదే తీరు.. అదే జోరు
15 లక్షలకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
గడచిన 24 గంటల్లో 47,703 పాజిటివ్ కేసులు
33,425కు చేరిన మరణాలు
64.25 శాతానికి పెరిగిన రికవరీ రేటు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది.గడచిన 24 గంటల్లో...
ముంబయిలో 700 కేసులే.. 3 నెలల తర్వాత భారీగా తగ్గిన కేసులు
ముంబయిలో 700 కేసులే
మూడు నెలల తర్వాత భారీగా తగ్గిన కరోనా కేసులు
73 శాతానికి పెరిగిన రికవరీ రేటు
ఇది శుభవార్తే: ఆదిత్య థాక్రే
ముంబయి: కరోనా కేసుల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న మహారాష్ట్రకు కాస్త ఊరట...
రికార్డుస్థాయిలో కరోనా పరీక్షలు
24గంటల్లో దేశవ్యాప్తంగా 4లక్షల20వేల శాంపిళ్లకు టెస్టులు, దేశంలో వైరస్ వెలుగుచూసిన తర్వాత పెద్ద మొత్తంలో
కొవిడ్ టెస్టులు ఇదే తొలిసారి
ఒకే రోజు 48,916 కొత్త కేసులు
31వేలు దాటిన మరణాలు
మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్కు...
త్వరలో గుడ్ న్యూస్
ఎక్కువ పరీక్షల వల్లే పాజిటివ్ కేసులు
4.5 కోట్ల మందికి పరీక్షలు జరిపాం
మరణాల సంఖ్య కూడా అమెరికాలో తక్కువ
వ్యాక్సిన్పై త్వరలోనే శుభవార్త వింటాం
చైనా చేసింది ఎలా మరచిపోగలం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్:...
9 లక్షలు దాటిన కరోనా కేసులు
వరసగా మూడో రోజూ 28 వేలకు పైగా పాజిటివ్ కేసులు
మృత్యువాత పడిన 553 మంది బాధితులు
మూడు రోజుల్లోనే లక్ష కొత్త కేసులు
కోలుకున్న వారు 5,71,459 మంది
మహారాష్ట్రలో 2.6 లక్షలకు పైగా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో...
కరోనా కరుకుదనం
గత ఐదు రోజులుగా దేశవ్యాప్తంగా
నమోదైన కరోనా కేసులు
తేదీ కేసుల సంఖ్య
మే 17 4,987
మే 18 5,242
మే 20 5,611
మే 21 5,609
మే 22 6,654
కేసుల సంఖ్య అధికంగా నమోదవుతున్న టాప్...
మే 8 వరకల్లా కరోనా ఫ్రీ
ఐసిఎంఆర్ నిబంధనల మేరకే టెస్టులు చేస్తున్నాం
కేసుల సంఖ్య సింగిల్ డిజిట్లో పడిపోయింది
3 నుంచి 5 వేల టెస్టులు చేసే మిషన్ ఆర్డర్ ఇచ్చాం
కొత్తగా ఆరు కేసులు నమోదు, 42 మంది డిశ్చార్జ్
1009కి...
48 కొత్త కేసులు
మరో ముగ్గురు కరోనా రోగులు మృతి
చికిత్స పొందుతున్న 651 మంది
మొత్తం పాజిటివ్లు 858
ప్రతి 10లక్షల మందిలో
375 మందికి కరోనా పరీక్షలు
కేసులు డబుల్ అయ్యేందుకు
10 రోజుల కంటే ఎక్కువే
జాతీయ స్థాయితో పోలిస్తే...
హడలెత్తిస్తున్న 4 జిల్లాలు
హైదరాబాద్, సూర్యాపేట నిజామాబాద్, వికారాబాద్లలో అనూహ్యంగా వైరస్ వ్యాప్తి
జిహెచ్ఎంసి పరిధిలో రెండు రోజుల వ్యవధిలోనే 80 కేసులు
సూర్యాపేటలో నాలుగు రోజుల్లోనే 24 మంది బాధితులు
నిజామాబాద్లో 58, వికారాబాద్లో 33 కరోనా పాజిటివ్లు
పొరుగు...
కొత్తగా ఆరు కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడినవారు వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉన్నవారు, అప్పటికే ఇతర అరోగ్య సమస్యలు లేనివారు త్వరగా కోలుకుంటున్నారని, వారిని పూర్తి...