Home Search
ద్వైపాక్షిక - search results
If you're not happy with the results, please do another search
ప్రపంచానికి ఔషధ శాలగా భారత్ పాత్ర : స్వీడన్ కితాబు
వైద్య, జీవ శాస్త్ర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల విస్తరణ పై ఆకాంక్ష
న్యూఢిల్లీ : ప్రపంచానికి ఔషధ శాలగా భారత కీలక పాత్ర వహిస్తోందని, కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని వైద్య, జీవ శాస్త్ర...
డిసెంబర్ 31 దాకా అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు
డిసెంబర్ 31 దాకా.. డిజిసిఎ ప్రకటన
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసుల రద్దును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు విమానయాన భద్రతా సంస్థ డిజిసిఎ ప్రకటించింది. అయితే ఈ ఆంక్షలు...
న్యూజిలాండ్ ప్రధానికి అభినందనలు తెలిపిన మోడీ
న్యూఢిల్లీ: న్యూజిలాండ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి రెండోసారి పదవిని దక్కించుకున్న ఆ దేశ ప్రధాని జెసిండా అర్డెర్న్ను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం అభినందించారు. ద్వైపాక్షిక సంబంధాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి కలిసి...
మోడీకి బర్త్ డే విషెస్ తెలిపిన రష్యా అధ్యక్షుడు పుతిన్
ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను దేశ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధాని మోడీకి ప్రముఖులు, దేశాధినేతలు, మంత్రులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రధాని మోడీకి రష్య అధ్యక్షుడు వ్లాదిమిర్...
చైనాది ‘హద్దు’ల్లేని అగౌరవం
న్యూఢిల్లీ: భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో లడఖ్ వద్ద పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం లోక్సభలో కీలక ప్రకటన చేశారు. లడఖ్లో 1962లో చైనా వేల కిలోమీటర్ల...
ఉక్కుమనిషి రాజపక్సకే లంకరాజ్యం
ఉక్కుమనిషి రాజపక్సకే లంకరాజ్యం
పార్లమెంటరీ ఎన్నికలలో తిరుగులేని విజయం
ప్రధాని మోడీ ఇతరుల అభినందనలు
ఒక్కస్థానం ఓట్ల శాతంతో విక్రమసింఘే పార్టీకి
కొలంబో: శ్రీలంకలో ఉక్కుమనిషిగా పేరొందిన మహీందా రాజపక్స నాయకత్వపు శ్రీలంక పొదుజన...
ఐసిసి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ!
నేడు ఐసిసి వర్చువల్ సమావేశం
తేలనున్న వరల్డ్కప్ భవితవ్యం
దుబాయి: పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్ నిర్వాహణకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి ఎలాంటి నిర్ణయం నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సోమవారం...
కర్తాపూర్ కారిడార్ 29న మళ్లీ ప్రారంభం
తక్కువ వ్యవధిపై పాక్ను ప్రశ్నించిన భారత్
న్యూఢిల్లీ : సిక్కు యాత్రికుల కోసం కర్తాపూర్ కారిడార్ను జూన్ 29 న మళ్లీ తెరిచే ప్రతిపాదన కేవలం రెండు రోజుల ముందుగా తెలియచేయడంలో పాకిస్థాన్ ఆంతర్యమేమిటని...
కాశ్మీర్లో భారత్ జెండాలు మాత్రమే ఎగురుతున్నాయి: రాజ్నాథ్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో రాబోయే సంవత్సరాల్లో జమ్మూకాశ్మీర్ విధి చిత్రం మారుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ‘జమ్మూ జన సంవాద్ ర్యాలీ’లో...
రోహిత్ను ఔట్ చేయడమే ఇష్టం
కరాచీ: ప్రపంచ క్రికెట్లో తాను తాను ఔట్ చేసేందుకు ఇష్టపడే బ్యాట్స్మన్లలో రోహిత్ శర్మదే అగ్రస్థానమని, అతని వికెట్ను తీయడమంటే తనకు చాలా ఇష్టమని పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ స్పష్టం...
‘ఫార్మా’ట్ మార్చండి
ఫార్మా రంగంలో నూతన పాలసీ తీసుకురండి
పాలన, పన్ను, నియంత్రణ సంస్కరణలు
ఇతరదేశాల పెట్టుబడులను ఆకర్షించాలి
ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచాలి
ఫార్మా నిపుణులతో టాస్క్ఫోర్స్ వేయాలి
హైదరాబాద్ ఫార్మా సిటీకి సంపూర్ణ మద్ధతివ్వండి - కేంద్ర మంత్రి సదానందగౌడకు...
చైనాపై తీవ్ర స్థాయి దర్యాప్తు : ట్రంప్
140 బిలియన్ల కన్నా ఎక్కువగా కరోనా పరిహారం
డ్రాగన్ దేశం పారదర్శకంగా లేదు
ముందే సమాచారం ఇవ్వలేదు
అదే జరిగి ఉంటే ఇంత నష్టం ఉండేది కాదు
మీడియా ముందు అమెరికా అధ్యక్షుడు
సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు తీర్మానం
వాషింగ్టన్...
క్రికెట్ కంటే చదువు ముఖ్యం: కపిల్దేవ్
న్యూఢిల్లీ: కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో క్రికెట్ బదులు ప్రతి ఒక్కరూ విద్యార్థుల చదువు గురించి ఆలోచించడమే ఉత్తమమని భారత మాజీ కెప్టెన్ కపిల్దేవ్ అభిప్రాయపడ్డాడు. కరోనా వల్ల ఎన్నో రంగాలు...
క్రికెట్పై కరోనా పిడుగు!
ముంబై: ప్రపంచ దేశాలను కరోనా భూతం వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎక్కడి క్రీడలుల అక్కడే నిలిచి పోయిన విషయం తెలిసిందే. కరోనా దెబ్బకు జపాన్లో ఈ ఏడాది జరగాల్సిన విశ్వ క్రీడలు ఒలింపిక్స్...
వింబుల్డన్ ఓపెన్ రద్దు
లండన్: కరోనా దెబ్బకు మరో పెద్ద మెగా ఈవెంట్ బలైంది. ప్రపంచ టెన్నిస్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నీగా పేరు తెచ్చుకున్న వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీని రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు బుధవారం...
బలపడిన బంధం
మా భారత పర్యటన అత్యంత ఫలవంతమైనదిగా చరిత్రలో మిగిలిపోతుంది. మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం ఖరారైంది. అపాచీ, ఎంహెచ్60 రోమియో వంటి అత్యధునాతన రక్షణ హెలికాప్టర్లను, సైనిక పరికరాలను భారత్కు అందజేయనున్నాం....
ఆ నాలుగు రంగాల్లో 70 బిలియన్ డాలర్ల ఒప్పందం: మోడీ
ఢిల్లీ: గత ఎనిమిది నెలల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఐదు సార్లు సమావేశమయ్యానని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. హైదరాబాద్ హౌస్ లో ఇరు దేశాల నేతలు కీలక ఒప్పందాలపై ద్వైపాక్షిక...
భారత్ పర్యటన జ్ఞాపకాలు ఎప్పటికీ మరిచిపోను: ట్రంప్
ఢిల్లీ: భారత్ పర్యటన జ్ఞాపకాలు ఎప్పటికీ మరిచిపోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. హైదరాబాద్ హౌస్ లో ఇరు దేశాల నేతలు కీలక ఒప్పందాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా...
నమస్తే భారత్
‘భారత్ అద్భుత అవకాశాలకు నెలవు.70 ఏళ్లలోనే ఒక అద్భుత శక్తిగా ఎదిగింది. భారత్ ఎదుగుదల ప్రపంచానికి ఒక మార్గదర్శకం. శాంతియుత, ప్రజాస్వామిక దేశంగానే ఎన్నో విజయాలు సాధించింది. మీ ఐక్యత ప్రపంచానికి స్ఫూర్తి,...
ఎదురుచూసిన క్షణం.. విశిష్ట అతిథి విచ్చేస్తున్నాడు
సోమవారం ఉదయం 11.40గం.కు అహ్మదాబాద్ చేరుకోనున్న అమెరికా అధ్యక్షుడు
ఉ.11.40గం.కు అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ విమానాశ్రయానికి ట్రంప్
12.15గం.కు సబర్మతీ ఆశ్రమానికి చేరిక.
1.05గం.కు మొతేరా స్టేడియానికి ట్రంప్, మోడీ. ప్రారంభోత్సతవం. ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో...