Home Search
ద్వైపాక్షిక - search results
If you're not happy with the results, please do another search
అమెరికాకు 5రోజుల పర్యటనపై మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఐదు రోజుల పర్యటనపై బుధవారం అమెరికాకు బయలుదేరనున్నారు. తన పర్యటనలో ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రసంగిస్తారు. ‘క్వాడ్’ సమావేశానికి హాజరవుతారు. వైట్హౌజ్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో...
టీమిండియా హోమ్ సీజన్ షెడ్యూల్ ఖరారు
కివీస్ సిరీస్తో శ్రీకారం, దక్షిణాఫ్రికాతో ముగింపు
ముంబై: టీమిండియాకు సంబంధించిన 2021-22 సీజన్ షెడ్యూల్ను భారత క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఈ సీజన్కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. కొత్త సీజన్లో...
రష్యా అధ్యక్షుడు పుతిన్తో అఫ్ఘాన్ పరిస్థితిపై మోడీ చర్చ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అఫ్ఘానిస్తాన్లో ప్రస్తుత పరిస్థితిపై చర్చలు జరిపారు. అఫ్ఘానిస్తాన్లో తాజా పరిణామాలపై తన మిత్రుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సవివరంగా,...
పొరుగు దేశాలతో మంచి సంబంధాలనే కోరుకుంటున్నాం
ఐరాసలో భారత రాయబారి టిఎస్ తిరుమూర్తి
ఐక్యరాజ్యసమితి: పొరుగు దేశాలతో భారత్ సాధారణ సంబంధాలనే కోరుకుంటుందని ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి స్పష్టం చేశారు. పాకిస్థాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు....
తాలిబన్ల బందీగా ఆఫ్ఘాన్
ఇటీవల ఆఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికన్ -నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్) దేశాల సైనిక బలగాలను సెప్టెంబర్ 2021 నాటికి ఉపసంహరించుకుంటామని జో బైడెన్ ప్రభుత్వం తీసుకున్న సంచనాత్మక నిర్ణయంతో ఆఫ్ఘాన్లో అస్థిరత్వ...
అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ రాక
నేడు ప్రధాని మోడీ, జైశంకర్లతో చర్చలు
న్యూఢిలీల్ల: భారత్లో రెండు రోజుల పర్యటన కోసం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ,...
భారత్కు రానున్న అమెరికా విదేశాంగమంత్రి బ్లింకెన్
28న ప్రధాని మోడీ, జైశంకర్తో భేటీ
వాషింగ్టన్: అమెరికా విదేశాంగశాఖమంత్రి ఆంటోనీ బ్లింకెన్ వచ్చే వారం భారత్లో పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్తో సమావేశం కానున్నారు. ఈ నెల 26 నుంచి...
2 ఎంహెచ్- 60ఆర్ హెలికాప్టర్లు
భారత్కు అందచేసిన అమెరికా
వాషింగ్టన్: భారత్-అమెరికా రక్షణ సంబంధాల బలోపేతానికి మరో సంకేతంగా అమెరికా నౌకా దళం శనివారం కొనుగోలు ఒప్పందంలో భాగంగా బహుళ ప్రయోజనకర హెలికాప్టర్లు(ఎంఆర్హెచ్) ఎంహెచ్-60ఆర్లను మొదటి రెండింటిని భారత...
అక్టోబర్ 15న ఐపిఎల్ ఫైనల్!
స్పష్టత ఇచ్చిన బిసిసిఐ
ముంబై: కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) రెండో దశను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) భావిస్తోంది. ఇప్పటికే ఐపిఎల్ను...
హైదరాబాద్కు చేరుకున్న స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు
హైదరాబాద్: రష్యా నుంచి భారత్కు మరో 60 వేల స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు వచ్చాయి. రెండో విడత కింద 60 వేల డోసులు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నాయి. ఇప్పటికే తొలి...
బెంగాల్ తొలి విడతలో 26 స్థానాలు మావే: అమిత్ షా
న్యూఢిల్లీ: తొలి విడతగా పశ్చిమ బెంగాల్, అసోంలో శనివారం జరిగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను బిజెపి గెలుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. బెంగాల్లో పోలింగ్ జరిగిన 30స్థానాల్లో బిజెపి 26...
మయన్మార్ సైన్యం హింసాకాండపై యుఎన్ ఆందోళన
న్యూయార్క్: మయన్మార్లో సైన్యం భద్రతామండలి విజ్ఞప్తులను కూడా లెక్కచేయకుండా ఆందోళనకారులపై మితిమీరిన హింసాకాండ కొనసాగించడంపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ భయాందోళనలు వెలిబుచ్చారు. ఆ దేశం మిలిటరీ అణచివేతకు ముగింపు పలకడానికి...
శ్రీలంక అధ్యక్షుడితో ప్రధాని చర్చ
స్థానిక సమస్యల్లో సహకారంపై
శ్రీలంక అధ్యక్షుడితో ప్రధాని చర్చ
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ శనివారం శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్షతో ద్వైపాక్షిక సంబంధాలు, సహకారంపై చర్చించారు. కొవిడ్19సహా స్థానిక సమస్యలపై ఇరు దేశాల సంబంధిత అధికారులు...
రెడ్ఎకోతో డ్రాగన్ దొంగదెబ్బ
భారత్ కీలక వ్యవస్థలపై చైనా సైబర్ అటాక్
విద్యుత్, రేవుల సమాచారం తస్కరణ
ఎప్పుడైనా, ఎక్కడైనా తీవ్రనష్టం ?
అమెరికా సైబర్ సంస్థ ‘ఫ్యుచర్’ నివేదిక
న్యూయార్క్ : భారతదేశంలోని విద్యుత్ వ్యవస్థలు, రేవుల...
భారత్ నుంచి పాక్కు త్వరలో పత్తి దిగుమతి
కాల్పుల విరమణ ఒప్పందంతో సత్ఫలితాలు : మీడియా నివేదిక వెల్లడి
ఇస్లామాబాద్ : భారత్పాకిస్థాన్ సరిహద్దుల నియంత్రణ రేఖ వెంబడి కొత్తగా కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ద్వైపాక్షిక సంబంధాలు క్రమేణా పురోగతి చెందుతాయని,...
అంతర్జాతీయ విమానాలపై మార్చి 31 వరకు నిషేధం
27 దేశాలకు కొన్ని మినహాయింపులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని మార్చి 31 వరకు కొనసాగించనున్నట్టు పౌరవిమానయానశాఖ డైరెక్టర్ జనరల్(డిజిసిఎ) సర్క్యులర్ జారీ చేశారు. గతంలో ఇచ్చిన నిషేధపు గడువు ఫిబ్రవరి 28తో ముగుస్తున్నందున...
తోడు వీడేది లేదు
శంకర్ - బ్లింకెన్ సంభాషణ
వాషింగ్టన్ : భారతదేశంతో అమెరికా భాగస్వామ్య బంధం ప్రాధాన్యతాయుతంగా ఉంటుందని అమెరికా కొత్త విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ చెప్పారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో శనివారం బ్లింకెన్...
‘ప్రారంభ్’లో యువత పాల్గొనాలి: ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: ఈ నెల 15, 16 తేదీలలో జరిగే స్టార్టప్ ఇండియా ఇంటర్నేషనల్ సదస్సు 'ప్రారంభ్'లో పాల్గొనవలసిందిగా యువజనులకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం పిలుపునిచ్చారు. పరిశ్రమ, విద్యారంగం, పెట్టుబడులు, బ్యాంకింగ్, ఆర్థిక...
అంతర్జాతీయ విమాన సర్వీసుల సస్పెన్షన్ జనవరి 31 వరకు పొడిగింపు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఉధృతి కారణంగా అంతర్జాతీయ ప్రయాణికుల షెడ్యూల్డ్ విమాన సర్వీసుల నిలిపివేతను జనవరి 31వ తేదీ వరకు పొడిగించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజిసిఎ) బుధవారం ప్రకటించింది. అయితే...
రిపబ్లిక్ డే అతిథిగా బ్రిటన్ ప్రధాని ఖరారు
లండన్ : భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రధాన అతిధిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ విచ్చేస్తారు. భారత ప్రధాని మోడీ తనకు పంపిన ఆహ్వానానికి జాన్సన్ అంగీకారం తెలిపారని బ్రిటన్ అధికార...