Home Search
ద్వైపాక్షిక - search results
If you're not happy with the results, please do another search
జైశంకర్ తో లావ్ రోవ్ భేటీ
న్యూఢిల్లీ: రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురువారం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ‘ఈరోజు మా సమావేశం...
ఉక్రెయిన్ యుద్ధంపై జాఫ్రీ వాన్ లీవెన్ తో అజిత్ దోవల్ చర్చలు
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం న్యూ ఢిల్లీలో డచ్ ప్రధాని మార్క్ రుట్టే భద్రత మరియు విదేశాంగ విధాన సలహాదారు జెఫ్రీ వాన్ లీవెన్ను కలిశారు. ఉక్రెయిన్లోని పరిస్థితులతో...
రేపు ఢిల్లీకి రష్యా విదేశాంగ మంత్రి రాక
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై గత నెల యుద్ధం మొదలుపెట్టిన తర్వాత మొదటిసారి రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రావ్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం గురువారం భారత్ సందర్శించనున్నారు. లావ్రావ్ పర్యటనను భారత్...
శ్రీలంకకు భారత్ సహకారం కొనసాగిస్తాం
రాజపక్సకు జైశంకర్ హామీ
కొలంబో: భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం నాడిక్కడ శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధాని మహీంద రాజపక్సను కలుసుకున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు...
ఉక్రెయిన్పై భారత్ వైఖరిని అర్థం చేసుకుంటున్నాం: స్కాట్ మారిసన్
న్యూఢిల్లీ: ‘ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో భారత వైఖరిని అర్థం చేసుకుంటున్నాం’అని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ సోమవారం అన్నారు. ఇండోపసిఫిక్ అంశం నుంచి ఆ ఘర్షణ దృష్టి మరల్చడానికి వీలులేదని ఆయన, ప్రధాని...
రూ.3.2లక్షల కోట్ల జపాన్ పెట్టుబడులు
న్యూఢిల్లీలో ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని కిషిడా
భేటీ ఆరు ఒప్పందాలపై సంతకాలు రెండు
ఆసియా దేశాల మధ్య బలోపేతమైన బంధం
ఐదేళ్లలో భారత్లో 3.2 లక్షల కోట్ల జపాన్ పెట్టుబడులు
ప్రధాని మోడీ...
ఆధిపత్య దాడిని సహించం: జపాన్ ప్రధాని
రష్యాకు హెచ్చరిక...మౌనం దాల్చిన మోడీ
న్యూఢిల్లీ : ప్రపంచ యుధాతథస్థితిని బలప్రయోగంతో మార్చే అనుమతిని అవకాశాన్ని ప్రపంచంలోని ఏ పక్షానికి ఇవ్వలేమని ఇవ్వరాదని జపాన్ ప్రధాని కిషిడా స్పష్టం చేశారు. భారత ప్రధానితో ద్వైపాక్షిక...
ఆర్థిక అంశాలపై మోడీ–కిషిదా చర్చలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో భేటీ అయ్యారు. జపాన్ ప్రధాని రెండు రోజల భారత పర్యటనపై వచ్చారు. ఆయన మోడీతో ద్వైపాక్షిక...
ద.కొరియా కొత్త అధ్యక్షునికి మోడీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా అధ్యక్షునిగా ఎన్నికైన యూన్ సోక్ యుతో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం మాట్లాడారు. భారత్-కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయాలని ప్రత్యేకంగా ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో...
రష్యాకు పోటీగా జట్టు కడుదాం: ప్రపంచ నేతలకు బ్రిటన్ ప్రధాని పిలుపు
లండన్: రష్యా అధ్యక్షులు పుతిన్కు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు కావల్సి ఉందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రపంచ నేతలకు పిలును నిచ్చారు. ఈ దిశలో ముందుకు సాగేందుకు కలిసిరావాలని వారిని ఆహ్వానించారు....
భారత్కు ఎస్-400 సరఫరాపై ఆంక్షల ప్రభావం ఉండదు
న్యూఢిల్లీ: పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల ప్రభావం భారత్కు సరఫరా చేసే ఎస్-400 క్షిపణి వ్యవస్థలపై మాత్రం ఉండబోదని రష్యా బుధవారం స్పష్టం చేసింది. రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ బుధవారం నాడిక్కడ...
భారత్లో యాప్ల నిషేధంపై చైనా ఆందోళన
బీజింగ్: భద్రతా కారణాలతో తమ దేశానికి చెందిన యాప్లను భారత్ నిషేధించడం పట్ల చైనా గురువారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చైనాతో సహా విదేశీ పెట్టుబడిదారులందరినీ భారత్ పారదర్శకంగా, వివక్ష లేకుండా...
చైనా దూకుడును భారత్ ఆపలేదా!
అంతకు ముందు రెండు పర్యాయాలు అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలో చైనా గ్రామాలు నిర్మిస్తున్నట్లు అంతర్జాతీయ నిఘా సంస్థలు ఉపగ్రహ చిత్రాలను విడుదల చేశాయి. వాటి పట్ల భారత ప్రభుత్వ స్పందన చాలా నిరాశ...
విద్యుత్ బకాయిల వివాదం… ఆ రాష్ట్రాలే పరిష్కరించుకోవాలి
విద్యుత్ బకాయిల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచన
మనతెలంగాణ/హైదరాబాద్: విద్యుత్ బకాయిల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని కేంద్రం సూచించింది. విద్యుత్ బకాయిల...
బంగ్లాదేశ్తో మైత్రీ బంధం మరింత బలోపేతం
ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్ష
న్యూఢిల్లీ: భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల పెంపును కోరుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. 1971లో కొత్తగా ఏర్పడిన బంగ్లాదేశ్ దేశాన్ని భారత్ గుర్తించినందుకు సూచనగా సోమవారం భారత్, బంగ్లాదేశ్...
భారత్ కు రానున్న పుతిన్
ఢిల్లీ: సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత దేశానికి రానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో 21వ వార్షిక భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. సాయంత్రం గం.5.30లకు ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్ మధ్య ద్వైపాక్షిక...
రవిశాస్త్రికి అది పెద్దలోటే..
న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలం పాటు టీమిండియా ప్రధాన కోచ్గా కొనసాగిన రవిశాస్త్రికి జట్టుకు ఐసిసి ట్రోఫీ అందించక పోవడం పెద్ద లోటుగానే మిగిలిపోతుందని ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. రవిశాస్త్రి...
29 నుంచి ప్రధాని విదేశీ పర్యటన
జి-20 సదస్సు, కాప్-26 సదస్సులో పాల్గొంటారు
న్యూఢిల్లీ: రోమ్లో జరుగనున్న 16వ జి-20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 29న ఇటలీ వెళతారు. తన ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఆయన...
ఫ్రెంచ్ సెనెట్లో ప్రసంగించనున్న కెటిఆర్
ఫ్రాన్స్ నుంచి విశిష్ట ఆహ్వానం
ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్టు కొవిడ్ అంశంపై ఈ నెల 29న ఫ్రెంచ్ సెనెట్లో జరిగే యాంబిషన్ ఇండియా వేదిక నుంచి ప్రసంగించవలసిందిగా కోరుతూ ఆహ్వానం
ఫ్రెంచ్...
65 గంటలు.. 20 సమావేశాలు
అమెరికాలో బిజీగా గడిపిన ప్రధాని
న్యూఢిల్లీ: ఈ నెల 23 నుంచి 25వరకు మూడురోజులపాటు(65 గంటలు) అమెరికాలో గడిపిన ప్రధాని మోడీ 20 సమావేశాల్లో పాల్గొన్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేగాక అమెరికా బయలుదేరిన...