Friday, April 26, 2024

శ్రీలంక అధ్యక్షుడితో ప్రధాని చర్చ

- Advertisement -
- Advertisement -

PM Modi speaks to Sri Lanka's President

స్థానిక సమస్యల్లో సహకారంపై
శ్రీలంక అధ్యక్షుడితో ప్రధాని చర్చ

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ శనివారం శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్షతో ద్వైపాక్షిక సంబంధాలు, సహకారంపై చర్చించారు. కొవిడ్19సహా స్థానిక సమస్యలపై ఇరు దేశాల సంబంధిత అధికారులు నిరంతరం టచ్‌లో ఉండాలని ఇరువురు నేతలు ఓ అంగీకారానికొచ్చారని ప్రధానమంత్రి కార్యాలయం(పిఎంఒ) ఓ ప్రకటనలో తెలిపింది. పొరుగుదేశంగా శ్రీలంకకు మన విదేశాంగ విధానంలో ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని ప్రధాని పునరుద్ఘాటించారు. ఇరువురు నేతలు టెలిఫోన్ ద్వారా సంభాషించారని పిఎంఒ తెలిపింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News