Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
పార్బాయిల్డ్ రైస్ తీసుకోం: కేంద్రం
న్యూఢిల్లీ: పార్బాయిల్డ్ రైస్ తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం గురువారం తెలిపింది. అంతేకాక యాసంగి పంట కూడా పరిమితంగానే కొంటామని పేర్కొంది. ఇక రబీ పంట సేకరణకు సంబంధించి రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే వచ్చే...
బిజెపికి చరమగీతం పాడితేనే దేశానికి విముక్తి: కెసిఆర్
హైదరాబాద్: వడ్లు కొంటదా కొనదా కేంద్రం చెప్పాల్సిందేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం ఉదయం వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ఉన్న...
కేంద్రం విధానాల వల్ల రైతాంగం దెబ్బతినే అవకాశం ఉంది..
హైదరాబాద్: పంజాబ్లో ధాన్యం కొనుగోలు చేసినట్టే తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రానికి చేతులెత్తి దండం పెట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం ఉదయం వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర...
ఎఫ్సిఐని గాడిలో పెట్టండి
రాష్ట్రం నుంచి మొత్తం బియ్యాన్ని కొనుగోలు చేయించండి
పంజాబ్తో సమానంగా తెలంగాణ నుంచి కూడా
బియ్యాన్ని సేకరించాలి దేశ ప్రజలకు ఆహార భద్రత
కల్పించవలసిన బాధ్యత గల ఎఫ్సిఐ అసంబద్ధ విధానాలను...
నేడే మహాధర్నా
బియ్యం సేకరణలో కేంద్ర ద్వంద్వ వైఖరికి నిరసనగా
ఇందిరాపార్కు వద్ద టిఆర్ఎస్ ధర్నాలో పాల్గొననున్న సిఎం కెసిఆర్
పెద్ద ఎత్తున తరలిరానున్న మంత్రులు, పార్టీ ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు...
కేంద్రానికి రాష్ట్ర ధనం కావాలి ధాన్యం అక్కర్లేదు
యాసంగి ధాన్యంపై కేంద్రం తన వైఖరిని పునఃసమీక్షించుకోవాలి రాష్ట్రంలో సాగునీటి వసతులకు కేంద్రం ఎటువంటి సాయం అందించడం లేదు నేడు ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాలో కూర్చోబోతున్నాం కేంద్రం రెండు నాల్కల ధోరణిని...
ఎపి గవర్నర్కు పాజిటివ్
ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలింపు
ఆంధ్రపదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు కరోనా పాజిటివ్,, హైదరాబాద్లోని ఎఐజి ఆసుపత్రిలో చేరిక, గవర్నర్ తమిళిసై పరామర్శ
ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్న...
భూమి రికార్డుల నిర్వహణలో ధరణి ఓ మైలురాయి
త్వరలో మరింత మెరుగైన మాడ్యూల్స్
నిషేధిత భూములకు సంబంధించి 98,049 దరఖాస్తులకు 82,472 దరఖాస్తులను పరిష్కరించాం
మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో
మంత్రి టి.హరీశ్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : భూమి రికార్డుల నిర్వహణలో ధరణి...
టమాటాకు ఇక టాటా!
భగ్గుమంటున్న ధరలు, వర్షాలతో దెబ్బతిన్న పంటలు, తగ్గిన దిగుబడి, పెరిగిన గిరాకీ కిలో రూ.80,
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. గతంలో ఎన్నూడు లేని విధంగా టామాటా ధరలు దీపావళి బాంబుల్లా...
హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కవితా మహేష్..
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నకరకంటి కవితా మహేష్ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాలు జారీ చేశారు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ యాక్టింగ్ అధ్యక్షురాలు నెట్ట...
మానవత్వం చాటుకున్న మంత్రి కెటిఆర్..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పురపాలశాఖ మంత్రి కెటిఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరిని తన ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి తరలించి, వైద్యం అందేలా చూశారు. వివరాల్లోకి వెళితే.. హకీంపేట...
ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్ధుల మొగ్గు
యుపిలో అత్యధికంగా 13.2 శాతం, ఆంధ్రలో 8.4శాతం, తెలంగాణలో 3.7 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ : దేశంలో గత కొంతకాలంగా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టు తాజా...
సిరిసిల్ల విద్యార్థుల కుటుంబాలకు మంత్రి కెటిఆర్ పరామర్శ
కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా, ఆరుగురు విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున చెక్కులు అందజేత, దుర్ఘటన జరిగిన ప్రదేశములో హెచ్చరిక బోర్డులు పెట్టాలని అధికారులకు మంత్రి ఆదేశం
కరీంనగర్ : సిరిసిల్ల...
భగ్గు మంటున్న టమాటా ధరలు
వర్షాలతో దెబ్బతిన్న పంటలు
తగ్గిన దిగుబడి .. మార్కోట్లో పెరిగిన పోటీ
కిలో టామాటో రూ.80
హైదరాబాద్: రాష్ట్రంలో కూరగాయల ధరలు భగ్గమంటున్నాయి. గతంలో ఎన్నూడు లేని విధంగా టామాటా ధరలు దీపావళి బాంబుల్లా పేలుతున్నాయి. కిలో...
అభ్యర్థుల వివరాలను ఆన్లైన్లో పెట్టాలి: రేవంత్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: ఎంఎల్సికి నామినేషన్ వేసిన అభ్యర్థులు వివరాలు ఆన్లైన్లో పెట్టాలని టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. ఇంకా అభ్యర్థుల వివరాలు ఆన్లైన్లో పెట్టకపోవడం అధికారుల వైఫల్యమేనని అన్నారు. అఫిడవిట్లో పూర్తి...
జలమండలి ఉద్యోగులకు పీఆర్సీ అమలు
పీఆర్సీ అమలుతో జలమండలి ఉద్యోగుల సంబరాలు
ఉద్యోగులపై సిఎం కెసిఆర్ ప్రత్యేక ప్రేమ చూపారన్న వాటర్వర్క్ ఎంప్లాయిస్ యూనియన్
హైదరాబాద్: జలమండలి ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వ...
రాష్ట్రంలో కొత్తగా 148 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 35,921 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 148 వైరస్ సోకింది. అదే సమయంలో ఒకరు మృతిచెందారు. రాష్ట్రంలో...
కరోనా టీకా వందశాతం పంపిణీకి వైద్యశాఖ కసరత్తు
ఈనెల 20 నుంచి వచ్చే నెల 3వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహణ
నోడల్ అధికారుల పర్యవేక్షణలో ఐదుగురు వైద్య సిబ్బంది ప్రచారం
సెకండ్ డోసు తీసుకోని వారంతా వెంటనే తీసుకోవాలని వైద్యశాఖ సూచనలు
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో...
రాయనపాడు వ్యాగన్ వర్క్షాపులో తనిఖీలు
రాయనపాడు వ్యాగన్ వర్క్షాపులో తనిఖీ నిర్వహించిన
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య రాయనపాడు వ్యాగన్ వర్క్షాపులో బుధవారం వార్షిక తనిఖీలు...
రామప్పకు- భూదాన్ పోచంపల్లికి ప్రపంచస్థాయి గుర్తింపు
ఏడున్నర ఏళ్లలోనే రామప్పకు - భూదాన్ పోచంపల్లికి
ప్రపంచస్థాయి గుర్తింపు రావడం గర్వంగా ఉంది
ఇప్పటికైనా అన్ని రాష్ట్రాలను కేంద్రం ఒకేలా చూడాలి
త్వరలోనే బుద్ధవనానికి అంతర్జాతీయ గుర్తింపు రాబోతోంది
మంత్రి శ్రీనివాస్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: ‘భూదాన్ పోచంపల్లి’కి ప్రపంచస్థాయి...