Sunday, April 28, 2024
Home Search

హైదరాబాద్ - search results

If you're not happy with the results, please do another search
Minister KTR wishes Twitter CEO Parag Agarwal

ప‌రాగ్ అగ‌ర్వాల్‌కు మంత్రి కెటిఆర్ శుభాకాంక్ష‌లు

హైదరాబాద్: సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ సంస్థకు నూతన సీఈవో పరాగ్ అగర్వాల్ కు రాష్ట్ర ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అభినందనలు తెలిపారు. దిగ్గజ సంస్థలను పేర్కొంటూ వాటిలో కామన్ ఏంటి?...
Civil Service 20th ranker Srija meet KTR

సివిల్ సర్వీసెస్ విజేతలకు మంత్రి కెటిఆర్ అభినందనలు..

మనతెలంగాణ/హైదరాబాద్: ఆల్ ఇండియా 20వ ర్యాంక్‌తో సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించిన వరంగల్ జిల్లాకు చెందిన శ్రీజకు మంత్రి కెటిఆర్ అభినందనలు తెలిపారు. శ్రీజ, ఆమె కుటుంబం మంగళవారం ప్రగతి భవన్...
Auto Drivers Gang Arrest in Hyderabad

నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసే ముఠా అరెస్ట్

హైదరాబాద్: శంషాబాద్ లో ఎస్వోటీ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు ప్రింటింగ్ చేస్తున్న ముఠా రట్టు చేశారు. ఇందులో భాగంగా నకిలీ రిజిస్ట్రేషన్, ఆధార్ కార్టులు తయారు చేసే...
Moving car fire on parade ground flyover

పరేడ్ మైదానం ఫ్లైఓవర్ పై కారు దగ్ధం

హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్ పరేడ్ మైదానం ఫ్లైఓవర్ పై మంగళవారం ఉదయం కారు దగ్ధం అయింది. ఫ్లైఓవర్ పై కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు చూసి అప్రమత్తమైన కారు డ్రైవర్ అందులోంచి...
Tigers count Risen to 28 in Nallamala forest

నల్లమలలో 28కి పెరిగిన పులులు

ముగిసిన పులుల గణన.. కేంద్రానికి నివేదిక పంపిన అటవీశాఖ హైదరాబాద్: నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ అభ్యరణ్యంలో పెద్ద పులుల గణన ముగిసింది. జాతీయ పులుల గణన కమిటీ ఆదేశానుసారం రాష్ట్ర అటవీశాఖ సహకారంతో క్షేత్రస్థాయిలో...
People queue for second dose of Covid vaccine

రెండో డోసు కోసం జనం క్యూ

జనంతో రద్దీగా మారిన ఆరోగ్య కేంద్రాలు ఒమైక్రాన్ భయంతో జాగ్రత్తలు తీసుకుంటున్న స్థానికులు నిర్లక్ష్యం చేస్తే థర్డ్‌వేవ్ తప్పదని హెచ్చరిస్తున్న వైద్యులు నగరంలో సరిపడ్డ టీకా నిల్వలు ఉంచినట్లు వైద్యశాఖ వెల్లడి హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ విస్తరించకుండా...

మెడలోంచి పుస్తెలతాడు లాక్కెళ్లిన దుండగులు

హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్ట పరిధి ప్రగతినగర్ లో మంగళవారం తెల్లవారుజామున గొలుసు చోరీ జరిగింది. దుండగులు మహిళ మెడలోంచి 2 తులాల మంగళసూత్రాన్ని తాక్కెళ్లారు. బాధితురాలు ఇంటి ముందు ఊడుస్తున్న సమయంలో ఈ...
Call 1098 if children are in danger

బాలలకు ఆపద వస్తే.. డయల్ 1098

ఆహారం సేకరిస్తారనే ప్రచారం అబద్ధం : హెల్ప్‌లైన్ హైదరాబాద్: బాలల సంరక్షణ, హక్కుల పరిరక్షణకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ పనిచేస్తోంది. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన 1098 హెల్ప్‌లైన్‌కు డయల్ చేస్తే వెంటనే స్పందిస్తున్నారు....
Arunachal Pradesh Tops List of Drinkers

మద్యం ప్రియుల్లో అరుణాచల్ టాప్

తెలంగాణకు రెండోస్థానం, మూడోస్థానంలో సిక్కిం, చివరి స్థానంలో నిలిచిన లక్షద్వీప్ జాతీయ కుటుంబ ఆరోగ్యశాఖ సర్వేలో వెల్లడి హైదరాబాద్ : జాతీయ కుటుంబ ఆరోగ్యశాఖ ఇటీవల నిర్వహించిన సర్వేలో మద్యపానానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన...
Engineering classes start from Dec 1 in telangana

1 నుంచి ఇంజనీరింగ్ తరగతులు

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం తరగతులు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ ఒకటవ తేదీలోగా ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభించానలి అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఎఐసిటిఇ) పేర్కొన్న విధంగానే...
Telangana huge changes in crop cultivation

పంటల సాగులో భారీ మార్పులు

యాసంగిలో సొంత అవసరాలకే ఇక వరిసాగు  ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం హైదరాబాద్ : రాష్ట్ర వ్యవసాయరంగ ముఖచిత్రం మారిపోతోంది. ప్రభుత్వ నిర్ణయాలతో పం టల సాగులో భారీ మార్పులు చోటు చేసుకోబొతున్నాయి. మార్కెట్‌లో వినియోగదారుల...
Different symptoms in Omicron victims

ఒమిక్రాన్ బాధితుల్లో భిన్నమైన లక్షణాలు

వైరస్ బారిన పడిన వారిలో తొలుత అలసట తరువాత ఒంటి నొప్పులు, పొడి దగ్గు, కొద్దిపాటి జ్వరం లక్షణాలు కనిపిస్తాయి : దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ఛైర్‌పర్సన్ ఏంజెలిక్ కోయెట్జే హైదరాబాద్ : ఒమిక్రాన్...
CM KCR criticize Modi government

కేంద్రంలో చేతకాని ప్రభుత్వం

ఢిల్లీలో ఇంత నీచమైన దరిద్రమైన హయాంను నేనెన్నడూ చూడలేదు కేంద్రం వైఖరి వల్ల రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు, వరి వేయొద్దు బిజెపి వారు రాబందులు.. మేము రైతు బంధులం సిగ్గు, లజ్జ ఉంటే...
Clarification should be given on grain purchase:TRS MPs

జాతీయ విధానం కావాలి

ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలి : పార్లమెంటు ఉభయసభల్లో గళమెత్తిన టిఆర్‌ఎస్ ఎంపిలు జాతీయ ఆహార విధానంపై చర్చ చేపట్టాలంటూ రెండు సభల్లోనూ వాయిదా తీర్మానాలు తిరస్కరించడంతో గురికావడంతో నిరసన తెలిపిన ఎంపిలు...
High Court notice to Center and FCI over grain Purchase

ధాన్యం కొనుగోలుపై వివరణ ఇవ్వండి

కేంద్రానికి, ఎఫ్‌సిఐకి హైకోర్టు నోటీసులు మనతెలంగాణ /హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోమవారం నాడు హైకోర్టులో న్యాయవిద్యార్ధి శ్రీకర్ ప్రజాప్రయోజాన...
TS Cabinet Ordered to medical health department on Omicron

ఒమిక్రాన్‌తో పోరుకు పూర్తిస్థాయిలో సమాయత్తం కావాలి

వైద్యారోగ్య శాఖకు రాష్ట్ర కేబినెట్ ఆదేశం, 2గం.పాటు సాగిన మంత్రివర్గ భేటీ , ఒమిక్రాన్ గురించి వివరించిన అధికారులు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచన మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా నుంచి ఒమిక్రాన్ పేరుతో కొత్త...
RTC bus crashes in Ahobilam valley

అహోబిలం లోయలో పడిన ఆర్టీసీ బస్సు

పది మంది ప్రయాణికులకు గాయాలు హైదరాబాద్ : కర్నూలు జిల్లా ఎగువ అహోబిలం అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.....

రేపు అన్ని ఆర్టీసీ డిపోల్లో రక్తదాన శిబిరాలు

రక్తదానం చేసిన ఉచితంగా బస్సుల్లో ప్రయాణించేందుకు అవకాశం టిఎస్‌ఆర్టీసీ ఎండి సజ్జనార్ హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు డిపోల్లో మంగళవారం రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్టు టిఎస్‌ఆర్టీసీ ఎండి సజ్జనార్ పేర్కొన్నారు. రక్తదానం చేసిన వారికి ఆర్టీసీ...
BJP MLA Raja Singh demands ban Bigg Boss

బిగ్ బాస్‌ను బ్యాన్ చేయండి: బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్

హైదరాబాద్: రియాల్టీ గేమ్ షో బిగ్‌బాస్ షోను బ్యాన్ చేయాలంటూ బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ డిమాండ్ చేశారు. బిగ్ బాస్‌పై విమర్శలు ఎక్కువవుతున్నాయి. బిగ్ బాస్ షోను వ్యతిరేకిస్తున్న రాజకీయ నాయకులు పెరిగిపోతున్నారు....
CM KCR to visit Maharashtra tomorrow

వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి…

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ప్రగతి భవన్ లో ప్రారంభమైంది. మొదటగా రాష్ట్ర ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ సన్నద్దత, అనుసరిస్తున్న కార్యాచరణ,...

Latest News