Tuesday, May 28, 2024
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search
More IT policies in Telangana

మరిన్ని ఐటి పాలసీలు

పెట్టుబడులు, మరితంగా ఉపాధి అవకాశాలే లక్ష్యంగా కొత్త పాలసీ,  రాష్ట్ర ఐటి పాలసీ అద్భుతమైన ఫలితాలను అందించింది, పౌరుడి సౌకర్యం, సంక్షేమమే లక్ష్యంగా ఆన్‌లైన్, మొబైల్ సేవలు,  ఐదేళ్లు పూర్తికానున్న నేపథ్యంలో ఐటి...
Special app for Cooperative Banking services for Farmers

రైతుల ముంగిటకు సహకార బ్యాంకుల సేవలు

  ప్రత్యేక యాప్‌ రూపొందిచాలి హైలెవల్ కమిటీలో సిఎస్ ఆదేశం మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయ అనుబంధ రంగాల్లో వేగవంతమైన అభివృద్ధిని సాధించేందుకు సహకార బ్యాంకులు తమ సేవలను రైతుముంగిటికే చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్...

రాష్ట్రంలో మరో 221 మందికి కరోనా

హైదరాబాద్: తెలంగాణలో మరో 221 మందికి కరోనా వైరస్ సోకింది. గడిచిన 24గంటల్లో ఇద్దరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో మరో 431 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా...
New laws of Central Government become burden to People

పాలిటిక్స్ డైనమిక్స్..! ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో..?

  మోడీ సర్కార్ తెచ్చిన విద్యుత్, వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయడంతో పాటు కేంద్ర జలశాఖ మంత్రి చెప్పినట్లు నిర్మాణంలో ఉన్న 8 సాగునీటి ప్రాజెక్ట్ ల పనులను నిలిపి వేస్తే తెలంగాణలో...
Nizamabad Farmers fires on MP Arvind

ఎంపి అర్వింద్‌పై రైతుల కన్నెర్ర

  చేతకాకపోతే ఎంపి పదవికి రాజీనామా చేయి నీవ్వు తప్పకుంటే కేంద్రంతో తామే తాడోపేడో తేల్చుకుంటాం ఎంపి అరవింద్‌పై నిజామాబాద్ పసుపు రైతుల ఫైర్ మన తెలంగాణ/హైదరాబాద్/నిజామాబాద్ : పసుపు బోర్డు తేలేకపోయిన ఎంపి అరవింద్ వెంటనే తన...

ఆన్‌లైన్ ఫీజులపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్ క్లాసుల పేరుతో జరుగుతున్న ఫీజుల దోపిడీపై హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఫిబ్రవరి 1 నుంచి...
IPS officer who climbed Kilimanjaro

కిలిమంజారోను అధిరోహించిన ఐపిఎస్ అధికారి

  నగరంలో ఎస్‌బి జాయింట్ సిపిగా పనిచేస్తున్న తరుణ్‌జోషి మనతెలంగాణ, హైదరాబాద్ : ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన శిఖరం కిలిమంజారోను హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఎస్‌బి జాయింట్ సిపిగా పనిచేస్తున్న తరుణ్‌జోషి అధిరోహించారు. పర్వాతారోహణ కోసం...

ధరణిలో రిజిస్ట్రేషన్లపై స్టే పొడిగింపు

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ధరణిపై మధ్యంతర ఉత్తర్వులు జూన్ 21 వరకు పొడిగించింది. ధరణిపై అభ్యంతరాలను మంత్రివర్గ ఉప సంఘం పరిశీలిస్తోందని ఏజీ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వ వైఖరి తెలిపేందుకు సమయం...
Gang-rape of student in Nizamabad

పసికందుపై పశుకామం

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం ఆపై హత్య మనతెలంగాణ/హైదరాబాద్ : ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై దారుణంగా హత్య చేసిన ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని...
Parishad Elections Discontinuation In Andhra Pradesh

ఎపిలో ‘పంచాయతీ’కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఎపిలో ‘పంచాయతీ’కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఈనెల 23 వ తేదీన తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సన్నాహాలు సుప్రింలో కోర్టును ఆశ్రయించిన సర్కారు మనతెలంగాణ/హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గురువారం నాడు గ్రీన్...
Cricketer Mohammed Siraj Press Meet

నాన్న వల్లే ఈ స్థాయికి: క్రికెటర్ సిరాజ్ ప్రెస్ మీట్

నాన్న వల్లే ఈ స్థాయికి ఆయన లేని లోటు పూడ్చలేనిది, ఆస్ట్రేలియా ప్రదర్శన తండ్రికి అంకితం టీమిండియా యువ క్రికెటర్ సిరాజ్ మన తెలంగాణ/హైదరాబాద్: నిరూపేద కుటుంబంలో పెరిగినా తాను అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌గా ఎదిగానంటే దానికి...
PM Modi to visit Assam and West Bengal

రెండో దశలో ప్రధానికి టీకా

ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా.. న్యూఢిల్లీ: కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా రెండవ దశలో ప్రధాని నరేంద్ర మోడీ టీకా వేయించుకుంటారు. ఆయనతోపాటు ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా రెండో దశలో టీకా వేయించుకుంటారని...

రాష్ట్రంలో మరో 226 మందికి వైరస్

జిహెచ్‌ఎంసి పరిధిలో 39, జిల్లాల్లో 187 మందికి వైరస్ 2,92,621 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య హైదరాబాద్: రాష్ట్రంలో మరో 226 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 39 మంది ఉండగా...

సింగరేణిలో 372 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

మిగిలిన పోస్టులకు దశల వారిగా నోటిఫికేషన్లు- సంస్థ సిఎండి శ్రీధర్ హైదరాబాద్ : సింగరేణి సంస్థ భర్తీ చేయనున్న ఉద్యోగాలలో తొలివిడతగా 372 పోస్టులకు సంబంధించిన నోటీఫికేషన్‌ను గురువారం విడుదల చేసింది. మిగిలిన పోస్టులకు...

రిజర్వేషన్లపై సిఎం కెసిఆర్ కీలక నిర్ణయం

హైదరాబాద్: ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇడబ్ల్యూఎస్ వర్గాలకు 10శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రెండు మూడు రోజుల్లోనే...
Minister KTR Comments On Corona Vaccine

మన దేశంలో కూడా హైస్పీడ్ కనెక్టివిటి తీసుకరావాలి: కెటిఆర్

హైదరాబాద్: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థ అని మంత్రి కెటిఆర్ తెలిపారు. రైల్వే కార్మికులతో ఎప్పుడూ కలిసే ఉన్నామని వివరించారు. దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ డివిజనల్ కార్యాలయాన్ని మంత్రి...
V K Naresh birthday celebration

విలక్షణ నటుడిగా దూసుకుపోతున్న వి.కె.నరేష్

  ‘ప్రేమ సంకెళ్లు’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ప్రవేశించి దాదాపు వందకు పైగా చిత్రాల్లో హీరోగా నటించిన వి.కె.నరేష్ ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 150 చిత్రాలకు...
TRS Leaders Fires on Bandi Sanjay Kumar Comments

బండిసంజయ్ దూషణలను టిఆర్‌ఎస్ తీవ్రంగా పరిగణిస్తుంది

బండి సంజయ్ ఒక్కడే హిందువా? మేము కాదా? హైదరాబాద్: బండిసంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడక పోతే మాస్పందన తీవ్రంగా ఉంటుందని, ఆయన వాడుతున్న పదజాలానికంటే తీవ్రమైన పదజాలంతో సమాధానం చెప్పాల్సి ఉంటుందని టిఆర్‌ఎస్...
ACB attack on Kandukur MRO house

ఎసిబికి చిక్కిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండి, జిఎం

హైదరాబాద్‌: అవినీతికి పాల్పడిన తెలంగాణ గిడ్డంగుల సంస్థ జిఎం సుధాకర్‌రెడ్డి ఎసిబి వలలో చిక్కాడు. సుధాకర్‌రెడ్డి పదవీ విరమణ ప్రయోజనాల మంజూరుకు లంచం డిమాండ్‌ చేశాడు. ఈ క్రమంలో రూ. 75 వేలు...

కెటిఆర్ సిఎం అయితే తప్పేముంది: తలసాని

  హైదరాబాద్: మంత్రి కెటిఆర్ సిఎం అయితే తప్పేముందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అని అన్నారు. తగుసమయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. బుధవారం తలసాని మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై...

Latest News