Home Search
దివ్యాంగుల - search results
If you're not happy with the results, please do another search
టిఆర్ఎస్ పాలన-2కి రెండేళ్లు
అభివృద్ధి, సంక్షేమంలో అగ్రశ్రేణిగా
తెలంగాణ అద్భుత ప్రగతి
మన తెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పాలన కొనసాగిస్తున్నారు. దీని కారణంగానే మన రాష్టం శరవేగంగా ప్రగతిపథంలో దూసుకపోతున్నది....
ఓటేసిన వృద్ధులకు వందనం
యువత వృద్ధులను ఆదర్శంగా చేసుకోవాలి: ట్విట్టర్లో కెటిఆర్ ట్వీట్
వీల్చైర్లో వచ్చి ఓటేసిన సైంటిస్టు రవీందర్కు అభినందనలు
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజాస్వామ్యం పరిఢవిల్లే విధంగా పలువురు ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధులను యువత ఆదర్శంగా...
ప్రారంభమై కొనసాగుతున్న గ్రేటర్ పోలింగ్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రారంభమై కొనసాగుతోంది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్ర 6 గంటల వరకు జరగనుంది. 150 డివిజన్లకు గాను 9,101 పోలింగ్...
ప్రచారంపై కొవిడ్ ఆంక్షలు
రెండు వాహనాలకు అనుమతి, 100మీటర్ల దూరం తప్పనిసరి
రోడ్ షోల నడుమ కనీసం అరగంట విరామం
నామినేషన్ సమయంలో అభ్యర్థితో సహా ముగ్గురికి అనుమతి
ఎన్నికల సిబ్బందికి పెద్ద హాళ్లలో శిక్షణ, వర్చువల్ ట్రైనింగ్
జిహెచ్ఎంసి ఎన్నికలకు సిఇసి...
కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించవద్దు!
రాజకీయ పార్టీలకు, అభ్యర్ధులకు విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
తాజాగా ఎన్నికల మార్గదర్శకాలను విడుదల
హైదరాబాద్ : జిహెచ్ఎంసి ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా కోవిడ్ నిబందలను దృ-ష్టిలో పెట్టుకుని...
అర కోటికి చేరువగా ఆసరా పెన్షన్లు
పెద్దఎత్తున చేయూతనందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
పెన్షన్ అర్హత వయస్సు 60 నుంచి 57 సంవత్సరాలకు కుదింపు
వార్షిక సంవత్సరంలో బడ్జెట్ రూ.11,725 కోట్ల కేటాయింపు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంఖ్య దాదాపు అర...
భారత్ స్వయం సమృద్ధి దేశంగా ఎదిగేందుకే ఆర్థిక ప్యాకేజీ: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: స్థానిక ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనేదే మా ఉద్దేశమని, భారత్ స్వయం సమృద్ధి దేశంగా ఎదిగేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ. 20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారని కేంద్ర...
కరోనా పరీక్షలపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు
హైదరాబాద్: మహమ్మారి కరోనా పరీక్షలపై నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. న్యాయవాది తిరుమలరావు వ్యాజ్యలంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారించింది. అందరికి పరీక్షలు చేయలేకపోతున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే...
సుప్రీం సూపర్ తీర్పులు
130కోట్ల మంది భారతీయులు ఆమోదించారు
- అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రధాని మోడీ
లింగపర న్యాయంతోనే అభివృద్ధి
కీలకరంగాల్లో మహిళలకు ప్రాధాన్యం
మూడు వ్యవస్థలు పరస్పరం గౌరవించుకోవాలి
ఏ న్యాయవ్యవస్థకైనా మహాత్ముడే ఆదర్శం:మోడీ
న్యాయమే రాజ్యాంగం మూలస్తంభం : సిజెఐ బోబ్డే
ఉగ్రవాద...
తెలంగాణకు వరం కెసిఆర్
పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తరువాత ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రానికి కె చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. దేశంలో ఎక్కడాలేని విధంగా, చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు...
జలసాధకుడికి జేజేలు
ఈ సృష్టిలో తరాలు మారుతూ ఉంటాయి. నాయకులు మారుతూ ఉంటారు. కానీ అతికొద్ది మంది మాత్రమే చరిత్రలో చెరగని గుర్తుగా మారుతారు. తమ పేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకుంటారు. రాజ్యాలనేలిన రాజుల చరిత్రలు...
జమ్మూ, వారణాశిలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి చర్యలు : టిటిడి ఇఒ
టిటిడి ఇఒ అనిల్కుమార్ సింఘాల్
ఆంధ్రప్రదేశ్: జమ్మూతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాశిలో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయించిందని, ఈ మేరకు చర్యలు ప్రారంభించామని టిటిడి ఇఒ అనిల్కుమార్ సింఘాల్...
బడ్జెట్ 2020-2021 కేటాయింపుల వివరాలు
బడ్జెట్ 2020-2021 కేటాయింపుల వివరాలు
శాఖలు
కేటాయింపులు
ప్రధాని జన్ ఆరోగ్య యోజన
రూ.69,000 కోట్లు
స్వచ్ఛ భారత్
రూ.12,300 కోట్లు
జల జీవన్ మిషన్
రూ.11,500కోట్లు
ఇండస్ట్రీ, కామర్స్
రూ.27,300 కోట్లు
విద్యారంగం
రూ.99,300 కోట్లు
స్కిల్ డెవలప్మెంట్
రూ.3000 కోట్లు
జౌళి రంగం
రూ.1480 కోట్లు
వ్యవసాయం, నీటి పారుదల
రూ. 15 లక్షల కోట్లు
వ్యవసాయం,...
అత్యంత శక్తిమంతులు ఓటర్లే..
హైదరాబాద్ : వీసా, విదేశాల్లో ఉద్యోగం కొరకు, షాపులలో బిల్లులు చెల్లించుటకు క్యూలో నిలబడతామని, అదే మాదిరి ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఓటింగ్ డే...
కెసిఆర్ ఒక అవసరం! అనివార్యం!!
అమ్మ మనస్సు ఎప్పుడూ
బిడ్డల ఆకలిని తలచుకుంటుంది
బిడ్డల భవిష్యత్తు కోసం
బతుకంతా శ్రమిస్తుంది
అమ్మ మనస్సు ఉన్న
అధినాయకుడూ అంతే --- అమ్మ మనస్సుతో పాటు అమోఘమైన మేథస్సు ఉన్న అధినేత కాబట్టే, పునాదులు పటిష్టంగా లేకుంటే భవనాలే...