Monday, April 29, 2024
Home Search

దివ్యాంగుల - search results

If you're not happy with the results, please do another search
Two years to TRS rule-2 complete

టిఆర్‌ఎస్ పాలన-2కి రెండేళ్లు

  అభివృద్ధి, సంక్షేమంలో అగ్రశ్రేణిగా తెలంగాణ అద్భుత ప్రగతి మన తెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పాలన కొనసాగిస్తున్నారు. దీని కారణంగానే మన రాష్టం శరవేగంగా ప్రగతిపథంలో దూసుకపోతున్నది....
KTR Congratulations to Elders for cast their vote in GHMC

ఓటేసిన వృద్ధులకు వందనం

యువత వృద్ధులను ఆదర్శంగా చేసుకోవాలి: ట్విట్టర్‌లో కెటిఆర్ ట్వీట్ వీల్‌చైర్‌లో వచ్చి ఓటేసిన సైంటిస్టు రవీందర్‌కు అభినందనలు మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజాస్వామ్యం పరిఢవిల్లే విధంగా పలువురు ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధులను యువత ఆదర్శంగా...
46.68 Per Cent Polling in GHMC Elections

ప్రారంభమై కొనసాగుతున్న గ్రేటర్ పోలింగ్

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రారంభమై కొనసాగుతోంది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్ర 6 గంటల వరకు జరగనుంది. 150 డివిజన్లకు గాను 9,101 పోలింగ్...
Covid restrictions on GHMC campaign

ప్రచారంపై కొవిడ్ ఆంక్షలు

  రెండు వాహనాలకు అనుమతి, 100మీటర్ల దూరం తప్పనిసరి రోడ్ షోల నడుమ కనీసం అరగంట విరామం నామినేషన్ సమయంలో అభ్యర్థితో సహా ముగ్గురికి అనుమతి ఎన్నికల సిబ్బందికి పెద్ద హాళ్లలో శిక్షణ, వర్చువల్ ట్రైనింగ్ జిహెచ్‌ఎంసి ఎన్నికలకు సిఇసి...

కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించవద్దు!

రాజకీయ పార్టీలకు, అభ్యర్ధులకు విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా ఎన్నికల మార్గదర్శకాలను విడుదల హైదరాబాద్ : జిహెచ్‌ఎంసి ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా కోవిడ్ నిబందలను దృ-ష్టిలో పెట్టుకుని...
Aasara pensions close to half a crore

అర కోటికి చేరువగా ఆసరా పెన్షన్లు

  పెద్దఎత్తున చేయూతనందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అర్హత వయస్సు 60 నుంచి 57 సంవత్సరాలకు కుదింపు వార్షిక సంవత్సరంలో బడ్జెట్ రూ.11,725 కోట్ల కేటాయింపు మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంఖ్య దాదాపు అర...
Nirmala Sitaraman press meet on Economic Package

భారత్ స్వయం సమృద్ధి దేశంగా ఎదిగేందుకే ఆర్థిక ప్యాకేజీ: నిర్మలా సీతారామన్‌

  న్యూఢిల్లీ: స్థానిక ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనేదే మా ఉద్దేశమని, భారత్ స్వయం సమృద్ధి దేశంగా ఎదిగేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ. 20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారని కేంద్ర...

కరోనా పరీక్షలపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు

  హైదరాబాద్: మహమ్మారి కరోనా పరీక్షలపై నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. న్యాయవాది తిరుమలరావు వ్యాజ్యలంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారించింది. అందరికి పరీక్షలు చేయలేకపోతున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే...

సుప్రీం సూపర్ తీర్పులు

  130కోట్ల మంది భారతీయులు ఆమోదించారు - అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రధాని మోడీ లింగపర న్యాయంతోనే అభివృద్ధి కీలకరంగాల్లో మహిళలకు ప్రాధాన్యం మూడు వ్యవస్థలు పరస్పరం గౌరవించుకోవాలి ఏ న్యాయవ్యవస్థకైనా మహాత్ముడే ఆదర్శం:మోడీ న్యాయమే రాజ్యాంగం మూలస్తంభం : సిజెఐ బోబ్డే ఉగ్రవాద...

తెలంగాణకు వరం కెసిఆర్

పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తరువాత ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రానికి కె చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. దేశంలో ఎక్కడాలేని విధంగా, చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు...

జలసాధకుడికి జేజేలు

ఈ సృష్టిలో తరాలు మారుతూ ఉంటాయి. నాయకులు మారుతూ ఉంటారు. కానీ అతికొద్ది మంది మాత్రమే చరిత్రలో చెరగని గుర్తుగా మారుతారు. తమ పేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకుంటారు. రాజ్యాలనేలిన రాజుల చరిత్రలు...
Venkateswara Swamy

జ‌మ్మూ, వార‌ణాశిలో శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణానికి చ‌ర్య‌లు : టిటిడి ఇఒ

టిటిడి ఇఒ అనిల్‌కుమార్ సింఘాల్‌   ఆంధ్రప్రదేశ్: జ‌మ్మూతో పాటు ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన వార‌ణాశిలో శ్రీ‌వారి ఆల‌యాలు నిర్మించాల‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నిర్ణ‌యించింద‌ని, ఈ మేర‌కు చ‌ర్య‌లు ప్రారంభించామ‌ని టిటిడి  ఇఒ అనిల్‌కుమార్‌ సింఘాల్‌...
Budget 2020-2021 Highlights

బడ్జెట్ 2020-2021 కేటాయింపుల వివరాలు

బడ్జెట్ 2020-2021 కేటాయింపుల వివరాలు శాఖలు  కేటాయింపులు ప్రధాని జన్ ఆరోగ్య యోజన రూ.69,000 కోట్లు స్వచ్ఛ భారత్ రూ.12,300 కోట్లు జల జీవన్ మిషన్ రూ.11,500కోట్లు ఇండస్ట్రీ, కామర్స్ రూ.27,300 కోట్లు విద్యారంగం రూ.99,300 కోట్లు స్కిల్ డెవలప్‌మెంట్ రూ.3000 కోట్లు జౌళి రంగం రూ.1480 కోట్లు వ్యవసాయం, నీటి పారుదల రూ. 15 లక్షల కోట్లు వ్యవసాయం,...

అత్యంత శక్తిమంతులు ఓటర్లే..

  హైదరాబాద్ : వీసా, విదేశాల్లో ఉద్యోగం కొరకు, షాపులలో బిల్లులు చెల్లించుటకు క్యూలో నిలబడతామని, అదే మాదిరి ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఓటింగ్ డే...
CM-KCR

కెసిఆర్ ఒక అవసరం! అనివార్యం!!

అమ్మ మనస్సు ఎప్పుడూ బిడ్డల ఆకలిని తలచుకుంటుంది బిడ్డల భవిష్యత్తు కోసం బతుకంతా శ్రమిస్తుంది అమ్మ మనస్సు ఉన్న అధినాయకుడూ అంతే --- అమ్మ మనస్సుతో పాటు అమోఘమైన మేథస్సు ఉన్న అధినేత కాబట్టే, పునాదులు పటిష్టంగా లేకుంటే భవనాలే...

Latest News