Home Search
దివ్యాంగుల - search results
If you're not happy with the results, please do another search
పేదరిక నిర్మూలన కోసం యుసిడి విభాగం ప్రత్యేక రుణాలు
బ్యాంక్ లింకేజీ ద్వారా రూ. 98.15 కోట్లు పంపిణీ
నిరుపేద దివ్యాంగులను ఆదుకునేందుకు వికాసం ద్వారా చేయూత
ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోగా టార్గెట్ పూర్తి చేస్తామంటున్న జిహెచ్ఎంసి
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో నివసించే నిరుపేదలు పేదరికం...
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. నిన్న శ్రీవారిని 27,453 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....
వారికి ప్రత్యేక దర్శనం పునరుద్ధరించలేదు: టిటిడి
తిరుమల: వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు స్వామివారి ప్రత్యేక దర్శనాలను పునరుద్ధరించలేదని టిటిడి స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు...
మాధవీలతను ప్రశంసించిన ఉపరాష్ట్రపతి
మనతెలంగాణ/సత్తుపల్లి: చెన్నై బ్యాంక్లో ఉద్యోగినిగా పనిచేస్తూ, దివ్యాంగుల జాతీయ స్థాయిలో నిర్వహించే ఈత పోటీల్లో మూడుసార్లు బంగారు పతకం సాధించిన పట్టణానికి చెందిన ప్రతిగడుపు మాధవీలతను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు....
హుజూరాబాద్ లో ర్యాలీలు, రోడ్ షోలు బంద్..
హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ను మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అక్టోబర్ 30న ఉప ఎన్నిక నిర్వహించి నవంబర్ 2 పలితాలు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా...
గిఫ్ట్ ఏ స్మైల్కు రూ.10 లక్షల విరాళం
దివ్యాంగులు చేయూతనివ్వాలని మంత్రి కెటిఆర్ పిలుపు
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ దివ్యాంగులకు తమవంతు సహాయం చేయాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. మంత్రి కెటిఆర్ తన పుట్టిన రోజు...
మీ నుంచి నేను స్ఫూర్తి పొందాను
పారాలింపిక్ క్రీడాకారులతో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్లో భారత్కు పతకాల పంట పండించిన పారాలింపిక్స్ అద్భుత ప్రదర్శనతో దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. గత గురువారం ప్రధాని...
అలరిస్తున్న టోక్యో పారాలింపిక్స్
టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో వివిధ దేశాలకు చెందిన అథ్లెట్లు తమ అసాధారణ ప్రతిభతో కనువిందు చేస్తున్నారు. సమ్మర్ ఒలింపిక్స్ మాదిరిగానే దివ్యాంగుల క్రీడలు కూడా ఆసక్తికరంగా సాగుతున్నాయి. టిటి, బ్యాడ్మింటన్, ఆర్చరీ,...
పారాలింపిక్స్కు తెరలేచింది..
కనుల పండవగా ఆరంభోత్సవ వేడుకలు
టోక్యో: మరో విశ్వ క్రీడా సంగ్రామానికి జపాన్ రాజధాని టోక్యో నగరం సిద్ధమైంది. ఇటీవలే విశ్వ క్రీడలు ఒలింపిక్స్ను దిగ్విజయంగా నిర్వహించిన టోక్యో తాజాగా పారాలింపిక్స్కు వేదికగా నిలిచింది....
చిన్న సాయమైనా మిన్నదే
దివ్యాంగులపై మానవతా దృక్పథం
చూపాలి అర్భాటాలకు వృథా ఖర్చు
చేయొద్దని నా పుట్టినరోజు సందర్భంగా
పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చాను
స్పందించిన మంత్రులు, టిఆర్ఎస్
ఎంపిలు, ఎంఎల్ఎలు తదితరులు
దివ్యాంగులను ఆదుకోవడానికి
ముందుకొచ్చారు వారందరికీ...
సచివాలయ నిర్మాణం సుపరిపాలనకు అద్దంపట్టాలి
ఉద్యోగులు ప్రశాంతంగా విధులు నిర్వహించేలా ఉండాలి
త్వరితగతిన నిర్మాణపనులు పూర్తిచేయండి
ముందస్తు వ్యూహంతో సామగ్రి సమకూర్చుకోండి
నూతన సెక్రటేరియెట్ నిర్మాణ పనులను నలుమూలలా తిరుగుతూ పరిశీలించిన ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ స్వయం పాలనలో ప్రజా పరిపాలన...
హైదరాబాద్కు ఎవరు రావొద్దు!
సిఎం ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉండండి
తన పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు, సేవా కార్యక్రమాలనే చేపట్టిండి
పార్టీ శ్రేణులను, అభిమానులను, అనుచరులకు మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి
హైదరాబాద్ : ప్రస్తుతం రాష్ట్రంలో జోరుగా వర్షాలు...
సేవాదినంగా నా బర్త్డే
24న దివ్యాంగులకు 100త్రిచక్ర వాహనాలు
బొకేలు, కేక్లు, ప్రకటనలకు బదులు ఆ సొమ్ముతో ఇతరులకు సాయం చేయండి
ముక్కోటి వృక్షార్చనలో భాగంగా ఒక్కొక్కరు కనీసం ఒక మొక్క నాటండి
అభిమానులకు మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్: ఈనెల 24న...
మానవతను చాటుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్
కరీంనగర్: మంత్రి కొప్పుల ఈశ్వర్ మరోసారి తన మంచి మనసును, మానవతను చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా అలుగునూర్ గ్రామానికి చెందిన శంకరయ్య గారి కుమార్తె జింక తన్మయ చిన్నతనంలో రెటినైటిస్ స్పిగ్ మెంటోస్...
వృద్ధుల ఇళ్లకు వెళ్లి టీకా వేస్తారా ? కేంద్రం వద్దన్నా మేం అనుమతిస్తాం : బోంబే హైకోర్టు
ముంబై : కరోనా టీకా కేంద్రాలకు స్వయంగా వచ్చే శక్తి లేని వయోవృద్ధుల ఇళ్లకు వెళ్లి టీకా వేయడానికి ప్రయత్నించాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ను బోంబే హోకోర్టు కోరింది. ఈ విధంగా...
‘దివ్య’మైన సాయం
కష్టంలో తోడున్నప్పుడే మానవజన్మకు సార్థకత : మంత్రి కెటిఆర్
వికలాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు
అర్హులైన వికలాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన మంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్: సాటి మనిషి కష్టం, సాటి మనిషి బాధను...
పారిశ్రామిక రంగానికి అధిక కేటాయింపులు
పారిశ్రామిక రంగానికి అధిక కేటాయింపులు
గత సంవత్సరంతో పోల్చుకుంటే అదనంగా రూ. 1,078.81 కోట్ల కేటాయింపులు
మన తెలంగాణ/హైదరాబాద్: పారిశ్రామిక రంగానికి ఈ వార్షిక బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. గత సంవత్సరం...
పాతబస్తీలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు
చాంద్రాయణగుట్ట : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆదివారం పాతబస్తీలోని పోలింగ్ కేంద్రాలలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిసాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం...
పట్టభద్రుల ఎంఎల్సి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
మన తెలంగాణ/హైదరాబాద్ : పట్టభద్రుల ఎంఎల్సి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్,- రంగారెడ్డి,- మహబూబ్నగర్ స్థానంతో పాటు నల్గొండ-, వరంగల్,- ఖమ్మం స్థానానికి నోటిఫికేషన్ను మంగళవారం అధికారులు విడుదల చేశారు. హైదరాబాద్ స్థానానికి...
ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్
నేడు నోటిఫికేషన్ మార్చి 14న ఎన్నికలు =17న కౌంటింగ్
హైదరాబాద్: మహబూబ్నగర్,- రంగారెడ్డి-, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు బల్దియా అధికారులు సిద్ధం అవుతున్నారు. నేడు (మంగళవారం) ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కా...