Tuesday, May 14, 2024
Home Search

అంతర్జాతీయ - search results

If you're not happy with the results, please do another search
Ravi Shastri as Commissioner of Legends Cricket League

అరుదైన గౌరవంగా భావిస్తా

ముంబై: టీమిండియా ప్రధాన కోచ్‌గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించానని రవిశాస్త్రి పేర్కొన్నాడు. సుదీర్ఘ కాలం భారత క్రికెట్‌కు కోచ్‌గా కొనసాగడాన్ని అరుదైన గౌరవంగా భావిస్తానని స్పష్టం చేశాడు. ఓ అంతర్జాతీయ వార్తా...
Telangana accounts for 5 percent of country's GDP

10లక్షల ఉద్యోగాలు

మూడేళ్లలో రూ.30లక్షల కోట్ల ఎగుమతులు దేశ జనాభాలో 5శాతం వాటా తెలంగాణదే ప్రపంచంలోని 5 పెద్ద కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయి, ఐటి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీయే కాదు, ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కూడా, ప్రత్యేక రాష్ట్రం...
RTC and Metro services in the city from 6 to 10 A.M

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజారవాణా !

హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో ఉమ్టా ప్రతిపాదనలు మనతెలంగాణ/హైదరాబాద్: అత్యాధునిక ప్రజా రవాణా సాధనంగా మెట్రో రైలును అందుబాటులో ఉండగా, అదే తరహాలో భవిష్యత్‌లో మరింత అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థలైన ట్రామ్ వే, రోప్‌వేలను ఏర్పాటు...
SpaceX was the first civilian spaceflight

భూ కక్ష్యలోకి సామాన్యుల ప్రయాణం

స్పేస్‌ఎక్స్ తొలి పౌర అంతరిక్షయానం కేప్‌కానావెరల్ (యూఎస్): అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ నలుగురు సామాన్యులతో కూడిన వాహక నౌకను నింగిలోకి పంపింది. వీరు మూడు రోజుల పాటు భూ...
Megha Krishna Reddy wife participate in New York fashion show

న్యూయార్క్ ఫ్యాషన్ షోలో మేఘా కృష్ణారెడ్డి సతీమణి..

మనతెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి తళుక్కుమన్నారు. న్యూయార్క్ నగరంలో సోమవారం రాత్రి జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేడుక ‘మెట్ గాలా-2021’లో ప్రత్యేకంగా...
Kohli and Rahul remain static in ICC T20 Rankings

కోహ్లి, రాహుల్ ర్యాంక్‌లు పదిలం

కోహ్లి, రాహుల్ ర్యాంక్‌లు పదిలం టాప్‌లోనే మలాన్, ట్వంటీ20 ర్యాంకింగ్స్ దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన ట్వంటీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, కెఎల్.రాహుల్‌లు తమ ర్యాంక్‌లను నిలబెట్టుకున్నారు....
Malabar Group to invest ₹750 crore in Telangana

రాష్ట్రం మెడలో బంగారు నగ

రూ.750 కోట్ల పెట్టుబడితో గోల్డ్, డైమండ్ జ్యూయలరీ ఫ్యాక్టరీ, రిఫైనరీ ఏర్పాటుకు ముందుకు వచ్చిన మలబార్ గ్రూప్ 2500 మందికిపైగా నిపుణ స్వర్ణకారులకు ఉపాధి అవకాశం రాష్ట్రంలో వ్యాపార అనుకూలతలు, మానవ వనరులు దండిగా...
Global COVID-19 Summit Live Updates

భారత దేశం ప్రజాస్వామ్యానికి తల్లి : ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : భారత దేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని, మనకు ప్రజాస్వామ్యం అనేది కేవలం రాజ్యాంగ నిర్మాణం మాత్రమే కాదని, ఒక స్ఫూర్తి, జీవన ధార అని ప్రధాని నరేంద్రమోడీ కొనియాడారు. ఉపరాష్ట్రపతి...
National Open Athletics Championships in Warangal from today

నేటి నుంచి వరంగల్‌లో జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్

వరంగల్ : రాష్ట్ర క్రీడా చరిత్రలో తొలిసారిగా ఐదురోజుల పాటు జరిగే 60వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ (ఎన్‌ఒఎసి)-2021కు ద్వితీయ శ్రేణి నగరం వరంగల్ ఆతిధ్యం ఇవ్వనున్నది. బుధవారం నుంచి ప్రారంభం...

పెగాసస్‌పై కేంద్రం మొండి వైఖరి!

  మొన్నటి వర్షాకాల పార్లమెంటు సమావేశాల ప్రారంభ సమయంలో బహిర్గతమై వాటిని ఆద్యంతం స్తంభింప చేసిన ఇజ్రాయెలీ పెగాసస్ నిఘా ఉదంతానికి సుప్రీంకోర్టులో సైతం సరైన మోక్షం లభించే సూచనలు కనిపించడం లేదు. ఈ...
Lasith Malinga announces retirement from all formats

అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కూ మలింగ గుడ్‌బై

  కొలంబో: శ్రీలంక సీనియర్ బౌలర్ లసిత్ మలింగ టి20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. శ్రీలంక తరఫున 295 మ్యాచ్‌లు ఆడిన మలింగ 390 వికెట్లు తీశాడు. 2011లో టెస్టులకు, 2019లో వన్డేలకు వీడ్కోలు...

అన్ని ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాల్సిందే

కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపు న్యూఢిల్లీ: దేశంలోని ప్రాంతీయ భాషలన్నిటికీ హిందీ మిత్ర భాష అని, అన్ని భాషలను ప్రోత్సహించాల్సిందేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. హిందీ దివస్...
CM KCR Inspects Yadadri Temple Reconstruction Works

వ్యాపారవర్గంగా దళితులు

తరతరాలుగా వారిని వెంటాడుతున్న ఆర్థిక, సామాజిక వివక్షను బద్దలుకొట్టాలి సంవత్సరానికి 2లక్షల దళిత కుటుంబాలకు ప్రయోజనం, వ్యాపార రంగాల్లో రిజర్వేషన్ రాష్ట్రం నలుదిక్కుల గల నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా మూడు వారాల్లోనే వీటికి...
Central govt should stand by Farmers:Niranjan reddy

దొడ్డు బియ్యం సేకరించండి

ఎఫ్‌సిఐ నిర్ణయం రైతులకు గొడ్డలిపెట్టు వంటిది అర్ధంతరంగా ఆపివేయడం తగదు సిఎం కెసిఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రం వ్యవసాయ అనుకూల విధానాలతో ముందుకు సాగుతోంది ఎఫ్‌సిఐ సేకరణకు 141.01 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఇచ్చి...
CM KCR review on Grain purchases and cultivation

వరికి గడ్డుకాలం

ఒక్క కిలో బాయిల్డ్ రైస్‌నూ కొనలేమని చెప్పిన కేంద్రం రాష్ట్రంలో ఆ మిల్లులు మూతపడే ప్రమాదం వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించి, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు తోడ్పాటు ఇవ్వకుండా, ఆహార నిల్వలు పేరుకుపోతున్నాయంటూ బాధ్యతల నుంచి...
The decision on 111 cannot be taken now

‘111పై’ నిర్ణయం ఇప్పుడే తీసుకోలేం

హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటోంది, పరిసర ప్రాంతాల ప్రజల భవిష్యత్ దృష్ట్యా జలాశయాల రక్షణ, పచ్చదనం, అభివృద్ధి, రియల్ ఎస్టేట్ సంబంధిత నిర్ణయాలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశం, ఇందుచేత...
Iran allowing UN inspections on nuclear programs

ఐరాస అణు నిఘాకు ఇరాన్ అనుమతి

  టెహ్రాన్: తమ దేశ పౌర అణుకార్యక్రమాలపై ఐక్యరాజ్యసమితి(ఐరాస) తనిఖీలకు అనుమతిస్తున్నట్టు ఇరాన్ తెలిపింది. తమ దేశంలో అణు కార్యక్రమాలు జరిగే సున్నిత ప్రాంతాల్లో ఐరాస తనిఖీ బృందాలు నిరంతరం ఫిల్మ్ తీసుకునేందుకు వీలు...
Minister Scindia meets CM KCR on Saturday

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ విస్తరణకు సహకారం

తెలంగాణలో మరో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటాం సిఎం కెసిఆర్‌కు కేంద్ర మంత్రి సింధియా హామీ ఐరోపా, అమెరికాలకు హైదరాబాద్ నుంచి నేరుగా విమానాల కనెక్టివిటీ పెంచాలని ముఖ్యమంత్రి వినతి ప్రగతి భవన్‌లో సిఎంతో...
Delhi Airport flooded after heavy rainfall

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వరద నీరు

3 విమానాలు రద్దు, 5 దారిమళ్లింపు దేశ రాజధానిని ముంచెత్తిన కుండపోత వర్షం మురికి కాలువలో జారిపడి ఒకరి మృతి న్యూఢిల్లీ: ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. శనివారం తెల్లవారుజాము నుంచే కుండపోత వర్షం కురియడంతో...
Central Govt cuts custom duties on edible oil

కస్టమ్స్ డ్యూటీల్లో మరింత కోత

వంట నూనెల ధరల కట్టడికి కేంద్రం చర్యలు న్యూఢిల్లీ: కనీ వినీ ఎరుగని రీతిలో పెరిగిపోతున్న వంటనూనెల ధరలను అదుపు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకునే పామాయిల్, సోయాబీన్, సన్ ఫ్లవర్...

Latest News