Home Search
అంతర్జాతీయ - search results
If you're not happy with the results, please do another search
కాబూల్ విమానాశ్రయాన్ని వదిలి ఇళ్లకు వెళ్లండి
అఫ్ఘన్లకు తాలిబన్ల విజ్ఞప్తి
కాబూల్: అఫ్ఘనిస్థాన్ దేశంనుంచి పారిపోయే క్రమంలో కాబూల్ విమానాశ్రయంలో 12 మంది మరణించిన నేపథ్యంలో తాలిబన్ల ప్రతినిధి విమానాశ్రయం వెలుపల పెద్ద సంఖ్యలో ఉన్న అఫ్ఘన్లను ఇళ్లకు తిరిగి వెళ్లాలని...
ఈసారి తాలిబన్లకు లోన్లు కుదరవు: ఐఎంఎఫ్
వాషింగ్టన్: అఫ్ఘనిస్థాన్లోని నూతన ప్రభుత్వానికి ఈసారి తమ నుంచి ఎటువంటి రుణాలు లేదా ఆర్థిక వనరులు కల్పించే ప్రసక్తే లేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తెలిపింది. అఫ్ఘన్లో అధికార మార్పిడి తరువాతి...
అఫ్ఘన్లో శాంతికి తాలిబన్ల మంత్రాంగం
మాజీ నేతలతో చర్చలు
సవ్యమైన సర్కారు దిశలో
ఇప్పటికీ దక్కని విదేశీ గుర్తింపు
జలాలాబాద్లో ఘర్షణలు
మహిళలపై నిషేధానికి బ్రేక్?
కాబూల్లో ఇళ్లలోపలే జనం
కాబూల్: కల్లోల పరిస్థితులు కొనసాగుతూ ఉండగా, అంతర్జాతీయంగా తీవ్రస్థాయిలో విమర్శల నేపథ్యంలో తాలిబన్ల నాయకత్వం అగ్రస్థాయి...
రెండో ర్యాంక్కు జో రూట్
ఐదో స్థానంలోనే కోహ్లి, టాప్లోనే కమిన్స్
ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రెండో ర్యాంక్కు దూసుకెళ్లాడు. భారత్తో జరుగుతున్న...
తాలిబన్ల ప్రభుత్వం
అఫ్ఘన్ ప్రజలకు క్షమాభిక్ష ప్రకటించిన తాలిబన్లు
విధులకు హాజరు కావాలని ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశం
మహిళలు ప్రభుత్వంలో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి
ప్రజలు మామూలుగా రోజువారీ కార్యకాలాపాలు జరుపుకోవచ్చు
ప్రభుత్వం ఏర్పాటుపై హమిద్ కర్జాయ్ తదితరులతో మంతనాలు
మా నిర్ణయం...
ఖతార్ నుంచి అఫ్ఘన్కు బయలుదేరిన తాలిబన్ల కీలకనేత అబ్దుల్ఘనీ బరాదార్
నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు..?
దుబాయ్: తాలిబన్ల కీలకనేత, ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ఘనీ బరాదార్ మంగళవారం ఖతార్ను వీడి అప్ఘానిస్థాన్కు బయలుదేరారు. తాలిబన్ సహ వ్యవస్థాపకుడుగానేగాక తాలిబన్ వ్యవస్థాపకుడైన (ఘనీ సమీప బంధువు)...
మా నిర్ణయం సరైనదే
అఫ్ఘాన్లో జాతి నిర్మాణం మా బాధ్యత కాదు
బలగాల ఉపసంహరణ నిర్ణయాన్ని సమర్థించుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
వాషింగ్టన్: అఫ్ఘానిస్థాన్నుంచి సైనిక బలగాల ఉపసంహరణ,అటు తర్వాత తాలిబన్ల అలవోక ఆక్రమణ పరిణామాల నేపథ్యంలో అమెరికా...
పాకిస్తాన్లో మహారాజ రంజిత్ సింగ్ విగ్రహం ధ్వంసం
లాహోర్: పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సుకు చెందిన లాహోర్ కోట వద్ద ఉన్న తొలి సిక్కు పాలకుడు మహారాజ రంజిత్ సింగ్ కాంస్య విగ్రహాన్ని నిషిద్ధ తెహ్రీక్-ఇ-లబ్కాయిక్ పాకిస్తాన్(టిఎల్పి) కార్యకర్త మంగళవారం ధ్వంసం చేసినట్లు...
తాలిబన్ల అనుకూల సమాచారంపై ఫేస్బుక్ నిషేధం
లండన్: తాలిబన్లకు అనుకూలమైన సమాచారంపై తమ సంస్థకు చెందిన సోషల్ మీడియా నెట్వర్క్లో నిషేధం విధిస్తున్నట్టు ఫేస్బుక్ తెలిపింది. అమెరికా చట్టాల ప్రకారం తాలిబన్ను ఉగ్రవాద సంస్థగా ఫేస్బుక్ అధికార ప్రతినిధి స్పష్టం...
వెయ్యికి పైగా పేటెంట్లు దాఖలు చేసిన ఐఐటి-మద్రాసు
న్యూఢిల్లీ: దేశ విదేశాలలో పేటెంట్లు దాఖలు చేయడంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటి)-మద్రాసు 1,000 మైలురాయిని అధిగమించింది. గడచిన ఐదేళ్లలో ఐఐటి-మద్రాసు దాఖలు చేసిన పేటెంట్ల సంఖ్య రెట్టింపయ్యిందని, దేశం వెలుపల అత్యధికంగా...
తాలిబన్లకు పాక్, చైనా, రష్యా మద్దతు
అఫ్ఘన్లు బానిస సంకెళ్లు తెగ్గొట్టారు : ఇమ్రాన్ ఖాన్
ఇది అమెరికా పాపమే : బ్రిటన్
న్యూఢిల్లీ : అఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు బానిస సంకెళ్లను తెగగొట్టారని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అఫ్ఘన్లో...
చారిత్రాత్మక నిలువురాళ్ల అభివృద్ధికి కృషి చేస్తా
త్వరలో ముడిమాల్లో పర్యటిస్తా
టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల వినతిపై
స్పందించిన మంత్రి శ్రీనివాస్గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: చారిత్రాత్మక నిలువురాళ్ల అభివృద్ధికి, యునెస్కో చారిత్రాత్మక స్థలం గుర్తింపు కోసం చేస్తున్న కృషిలో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ...
విద్యుత్ ప్రమాదాల బారిన పడి రోజుకు 38 మంది మృతి
జాతీయ నేర రికార్డుల బ్యూరో నివేదికలో వెల్లడి
నిర్లక్షం, నాసిరకం విద్యుత్ పరికరాల వినియోగమే కారణం
విద్యుత్ రంగ నిపుణులు
హైదరాబాద్: గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రతి పల్లెకు...
ఒకానొక ప్రాదేశిక కవి
భారతదేశ స్వాతంత్య్రానంతర రాజకీయ, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక పరిణామాలతో తెలుగు కవులు నిరంతరం తలపడుతూనే ఉన్నారు. స్వాతంత్య్రం కంటే ముందే మొదలై స్వాతంత్య్రానంతరం కూడా కొనసాగిన రైతాంగ సాయుధ పోరాటం (1946-1951) నాటి...
కాబూల్ నుంచి రెండు విమానాలు
భారతీయుల తిరిగి రాక ఆరంభం
కాబూల్ : అఫ్ఘనిస్థాన్ నుంచి 129 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం ఎఐ 244 ఆదివారంసాయంత్రం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. కాబూల్ తాలిబన్ల ఆధీనంలోకి వచ్చిన దశలో...
ముందే నిర్ణయించుకున్నాం
ధోనీతో పాటుగా రిటైర్మెంట్పై సురేశ్ రైనా
ముంబయి: అంతర్జాతీయ క్రికెట్నుంచి మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించి ఇవ్వాల్టికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఆగస్టు 15వ తేదీ రిటైర్మెంట్ ప్రకటించి ధోనీ క్రికెట్ అభిమానులను...
అఫ్గాన్ పరిణామాలను సన్నిహితంగా గమనిస్తున్నాం: పాకిస్థాన్
ఇస్లామాబాద్: పొరుగున అఫ్గానిస్థాన్లో జరుగుతున్న పరిణామాలను సన్నిహితంగా గమనిస్తున్నామని పాకిస్థాన్ తెలిపింది. అఫ్గాన్ రాజధాని కాబూల్లోకి తాలిబన్లు ప్రవేశిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో పాక్ అధికార ప్రతినిధి జహీద్హఫీజ్ చౌదరి స్పందించారు. రాజకీయ పరిష్కారానికి...
అతిగా ఆధారపడితే చైనా ముందు మోకరిల్లక తప్పదు
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్య
ముంబై : అన్నిటికీ చైనాపై ఆధారపడడం పెరిగితే భవిష్యత్తులో చైనా ముందు మోకరిల్లక తప్పదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం వ్యాఖ్యానించారు. 75 వ...
హైతీలో 7.2 తీవ్రతతో భూకంపం
304మంది మృతి, 1800 క్షతగాత్రులు
పోర్టుఅవుప్రిన్స్: హైతీ నైరుతి ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. 7.2 తీవ్రత నమోదైంది. శనివారం సంభవించిన ఈ భూకంపంలో కనీసం 304మంది చనిపోగా, 1800మంది గాయపడ్డారు. పలు...
20 ఏళ్ల సవ్యమైన దశను కోల్పోలేం
భద్రతా బలగాల బలోపేతం కీలకం
ప్రజలకు అఫ్ఘన్ నేత అష్రఫ్ భరోసా
సంప్రదింపులతో పరిష్కారానికి కృషి
కాబూల్: దేశం ఇప్పుడు తీవ్రస్థాయి అస్థిరతతో కొట్టుమిట్టాడుతోందని అఫ్ఘనిస్థాన్ అధ్యక్షులు అష్రఫ్ ఘనీ ఆందోళన వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా...