Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
రక్షణ రంగంలో భారత్ బలోపేతమైంది: మోడీ
హైదరాబాద్: రక్షణ రంగంలో భారత్ బలోపేతమైందని ప్రధాని మోడీ తెలిపారు. బెంగళూరు వేదికగా ఏరో ఇండియా ప్రదర్శన జరిగింది. ఈ నెల 17 వరకు బెంగళూరు ఏరో ఇండియా షో నిర్వహించనున్నారు. ఎయిర్షోను...
మోడీది ‘సైలెన్స్ రాజ్’
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారని కానీ, ప్రజలు ఓడిపోతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మించి ఏదో చేస్తారని ఆశించి 2014లో...
2024లో బిజెపి ఖతం: సిఎం కెసిఆర్
2024లో భారతీయ జనతా పార్టీ(బిజెపి) కుప్పకూలిపోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఆదివారం రాష్ట్ర అసెంబ్లీలో సిఎం కెసిఆర్, బిజెపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.....
మైక్రోఫైనాన్స్ సంస్థ సొనాటా ఫైనాన్స్ ను కొననున్న కోటక్ మహీంద్రా బ్యాంక్..
ముంబై: సొనాటా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (“SFPL”) 100% ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయడానికి బైండింగ్ షేర్ కొనుగోలు ఒప్పందం(లు) అమలు చేసినట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ రోజు ప్రకటించింది. సొనాటా...
తమిళ డైరెక్టర్తో నెక్ట్స్ మూవీ?
కన్నడ రాకింగ్ స్టార్ యష్ ‘కెజిఎఫ్’ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్గా నిలిచాడు. అయితే ఈ స్టార్ హీరో నెక్స్ ప్రాజెక్ట్ ఎప్పుడు? ఎవరితో ఉంటుంది? అనే అంశాలు ఆసక్తిగా మారాయి. దీనికి...
అమెరికా మాజీ ఉపాథ్యక్షుడి ఇంట్లో సీక్రెట్ ఫైళ్ల గుర్తింపు
వాషింగ్టన్: అమెరికా మాజీ ఉపాథ్యక్షుడు మైక్ పెన్స్కు చెందిన ఇండియానా ఇంటి నుంచి రహస్య పత్రాలను ఎఫ్బీఐ స్వాధీనం చేసుకుంది. గత నెలలో పెన్స్ సహాయకులు అతడి ఇంటి నుంచి 6 డాక్యుమెంట్లు...
స్కాచ్ విస్కీలో ఫ్రాన్స్ను దాటేసిన భారత్..
లండన్: స్కాచ్ విస్కీకి భారతదేశం అతి పెద్ద మార్కెట్ అయింది. బ్రిటన్ స్కాట్లాండ్ ఉత్పత్తి అయిన స్కాచ్ విస్కీ ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్రాన్స్కు ఎగుమతి అయ్యేది. అయితే ఫ్రెంచ్ స్కాచ్ గిరాకీని ఇప్పుడు...
సేంద్రియ సాగు మేలేనా?
ప్రపంచ వ్యాప్తంగా 67 శాతం ప్రజలు వ్యవసాయరంగం పైననే ఆధారపడి ఉన్నారు. భూమండలంపై నేలల్లో 11 శాతం వ్యవసాయానికి, 26 శాతం జంతు నివాసాలకు వినియోగపడుతున్నది. ప్రపంచ దేశాల్లో అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులు...
చెన్నైలో అధునాతన విద్యుత్ వ్యవస్థ కర్మాగారాన్ని ప్రారంభించిన హిటాచీ ఎనర్జీ..
చెన్నై: అందరికీ సుస్థిర ఇంధన భవిష్యత్తును ముందుకు తీసుకువెళ్తున్న గ్లోబల్ టెక్నాలజీ లీడర్ హితాచీ ఎనర్జీ నేడు చెన్నైలో కొత్త హై-వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ (HVDC), పవర్ క్వాలిటీ ఫ్యాక్టరీని ప్రారంభించింది. ట్రాన్స్మిషన్...
అందుబాటు ధరల్లో విద్యుత్ మోటర్ సైకిల్..
సుప్రసిద్ధ విద్యుత్ ద్విచక్ర వాహన సంస్థ ప్యూర్ ఈవీ, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న కమ్యూట్ విద్యుత్ మోటర్సైకిల్, ecoDryft ప్రారంభ ధరను విడుదల చేసింది. ఈ వాహనం ధర 99,999 రూపాయలుగా (ఎక్స్...
పిఎఫ్ఐపై నిషేధం విధించి కేంద్రం ప్రపంచానికే ఆదర్శమైంది: అమిత్ షా
హైదరాబాద్: ఇండియన్ పోలీస్ సర్వీస్ ట్రైనీ ఆఫీసర్ల 74వ ఆర్ఆర్ బ్యాచ్ ఆదివారం సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి కవాతు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి...
దేశంలో దండిగా లిథియం
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ వాహనాల బ్యాటరీలు, ఇతర విద్యుత్ పరికరాల తయారీలో కీలకమైన లిథియం నిల్వలు భారత్ లో తొలిపారి భారీగా వెలుగు చూశాయి. జమ్మూ, కశ్మీర్ లో 59 లక్షల టన్నుల లిథియం...
సెబీ ఏం చేస్తోంది? : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ లో పెట్టుబడి పెట్టినవారు, అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపథ్యంలో భారీ నష్టాల్లో కూరుకుపోయారని, మదుపరులను కాపాడవలసిన అవసరం ఉందని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. ఈ...
నాని ‘దసరా’ సెకండ్ సాంగ్ ‘ఓరి వారి’ విడుదల.. అప్పుడే
నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దసరా' మాస్-ఆపీలింగ్ ప్రమోషనల్ మెటీరియల్ తో భారీ అంచనాలని నెలకొల్పింది. నాని మాసియస్ట్ ఫస్ట్లుక్ తో పాటు ఫస్ట్ సాంగ్ ధూమ్ధామ్...
బిబిసిని పూర్తిగా నిషేధించాలన్న పిటిషన్ని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు!
న్యూఢిల్లీ: గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లపై బిబిసి డాక్యుమెంటరీని రూపొందించింది. దానిపై కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బిబిసి కార్యకలాపాలను భారత్లో పూర్తిగా నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ను భారత సర్వోన్నత...
తండ్రి ఉద్యోగం పోతుందన్న భయం: అమెరికాలో 14 ఏళ్ల భారతీయ బాలిక అదృశ్యం
వాషింగ్టన్: సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జరుగుతున్న లేఆఫ్ల నేపథ్యంలో తన తండ్రికి ఉద్యోగం పోయి తాను అమెరికాను వదిలి ఇండియాకు వెళ్లిపోవలసి వస్తుందన్న భయంతో ఒక 14 ఏళ్ల ప్రవాస భారతీయ బాలిక గత...
ఫిబ్రవరి 24న ‘పులి’ గ్రాండ్ రిలీజ్
సిజు విల్సన్ ప్రధాన పాత్రలో కాయాదు లోహర్ కథానాయికగా తెరకెక్కిన మలయాళం యాక్షన్ పీరియడ్ డ్రామా 'పాథోన్పథం నూట్టండు'. వినయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని...
ట్రాక్టర్ నడుపుతూ ధోని హల్చల్(వైరల్ వీడియో)
న్యూస్డెస్క్: టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మూడేళ్ల తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. తన సొంత వ్యవసాయ క్షేత్రంలో ట్రాక్టర్ నడుపుతూ ఆయన తన అభిమానుల్లో సంతోషం...
ఈ నెల నుంచే మార్కెట్లోకి గర్భాశయ క్యాన్సర్ ‘ సీరం’ వ్యాక్సిన్
న్యూఢిల్లీ : దేశంలో మహిళలకు విపరీతంగా సంక్రమిస్తున్న గర్భాశయ క్యాన్సర్ నివారణకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన వ్యాక్సిన్ సెర్వావాక్ ( సిఇఆర్విఎసి) మార్కెట్లో ఈనెల లభ్యం కానున్నదని అధికార...
మసీదులో మహిళలు నమాజు చేయొచ్చు, కానీ…
న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక పుస్తకాలు, సిద్ధాంతాలు, విశ్వాసాల ప్రకారం మసీదులో మహిళలు నమాజు చేసుకోవచ్చు, కానీ వారు స్వేచ్ఛగా మగవారితో కలిసిమెలిసి ఉండడానికి లేదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, సుప్రీం...