Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
విద్యుత్ వాహనాలపై ఆసక్తి చూపని నగరవాసులు
హైదరాబాద్ : పర్యావరణ పరంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఏర్పాటు చేసిన విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు వెలవెల బోతున్నాయి. 2030లో అధిక సంఖ్యలో వినియోగించే విద్యుత్ వాహనాలే ఉంటాయని చెబుతున్న అధికారులు వాటి...
కరోనా ఎఫెక్ట్.. శంషాబాద్ ఎయిర్పోర్టులో హై అలర్ట్
హైదరాబాద్ : హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణీకులను మరింత క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏ మాత్రం సందేహం వున్న అక్కడ్నించి నేరుగా అనంతగిరి...
విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా: ఈటెల
హైదరాబాద్: ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడంతో ఈటెల మీడియాతో మాట్లాడారు. స్కాట్లాండ్...
టోలిచౌకీలో మాస్ కాపీయింగ్
హైదరాబాద్: టోలిచౌకిలోని న్యూ మదీనా కాలేజీలో మాస్ కాపీయింగ్ కు విద్యార్థులకు ఇన్విజిలేటర్స్ అనుమతి ఇచ్చారు. ఇన్విజిలేటర్స్ డబ్బులు తీసుకొని మాస్ కాపీయింగ్కు అనుమతి ఇచ్చారు. ఒక్కో విద్యార్థి నుంచి ఎనిమిది వేల...
ఇద్దరు బాలికలపై ఐదుగురు అత్యాచారం…
హైదరాబాద్: కామాటిపురాలో పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు బాలికలపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన ఐదుగురిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఐదుగురిని పోలీసులు అదుపులోకి...
రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు
హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపి రేవంత్ రెడ్డికి హై కోర్టు కండీషనల్ బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా డ్రోన్ ఎగరవేసి చిత్రీకరించిన కేసులో రేవంత్రెడ్డిని ఈ నెల...
తెలంగాణ ఉద్యమంలో కవిత కీలక పాత్ర: కర్నె
హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎంఎల్సి టికెట్ కవితకు ఇవ్వడం హర్షణీయమని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ తెలిపారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్సి అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ వేశారు....
నా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించొద్దు: రామ్ చరణ్
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మార్చి 27న తన 35వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. దీంతో మెగా అభిమానులు పెద్ద ఎత్తున చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపేందుకు సిద్ధమయ్యారు....
రైతు రుణ మాఫీ మార్గదర్శకాలు.. రూ.లక్ష వరకు వర్తింపు
గ్రామీణ ప్రాంతాల్లో బంగారంపై తీసుకున్న పంట రుణాలకూ వర్తింపు
అకౌంట్ పే చెక్కుల రూపంలో.. రైతు కుటుంబం యూనిట్గా రుణమాఫీ..
కుటుంబంలో ఒక్కరి కంటే ఎక్కువ మంది అర్హులుంటే మాఫీ మొత్తం సమానంగా పంపిణీ
2014...
మరింత నిఘా
శంషాబాద్ నుంచి క్వారంటైన్కే
రాష్ట్రంలో ఐదో కేసు, ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్
స్థానికంగా ఎవరికీ సోకలేదు
సోకిన వారంతా విదేశాల నుంచి వచ్చిన వారే
పరీక్షలకు ఆరు ల్యాబ్లు
ఫైనల్ టెస్టులు కూడా హైదరాబాద్లోనే
కోఠి కంట్రోల్ రూం...
జలుబు, దగ్గు ఉంటే ప్రత్యేక గది
పది పరీక్షా కేంద్రాల్లో శానిటైజర్, లిక్విడ్ సోప్లు
మాస్కులు, వాటర్ బాటిళ్లకు అనుమతి
24 గంటల కంట్రోల్ రూం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో ఎవరైనా జలుబు,...
అత్యాచారం చేసి బండతో కొట్టి
మరో సామూహిక హత్యాచారం
మృతురాలు సాఫ్ట్వేర్ ఉద్యోగిని n చేవెళ్లలో దారుణ ఘటన
మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామ శివారులోని బ్రిడ్జి కింద దిశ తరహాలోనే ఓ యువతిని దుండగులు...
పట్టణాలు.. ఇక మోడల్ టౌన్లు
ఆధునిక ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ వాష్రూంలు, పబ్లిక్ టాయిలెట్లు
పిపిపి పద్దతిలో నిర్మాణం... ప్రతి 100 మందికి ఒకటి
బస్, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, పర్యాటక ప్రాంతాలు
ప్రణాళికలు రూపొందించాలంటూ కమిషనర్లకు ఆదేశాలు
వచ్చే మూడు నెలల్లో కార్యక్రమాలు...
ఓటుకు నోటు కేసులో 960 పేజీల చార్జిషీట్
తదుపరి విచారణ ఏప్రిల్ 20కి వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎసిబి ప్రత్యేక కోర్టు ఓటుకు నోటు కేసును మంగళవారం నాడు విచారించిన అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. కాగా ఈ...
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ హత్యలో కొత్త ట్విస్ట్
హైదరాబాద్ : ఖమ్మం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి హత్య కేసు విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ఈకేసులో ప్రధాన నిందితుడు ప్రదీప్ రెడ్డిగ్యాంగ్ ఆనంద్ రెడ్డి తో పాటు అతని...
జైళ్లలో ఖైదీలకు ములా‘కట్ ’
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా కారణంగా రాష్ట్రంలోని జైళ్లలో ములాకత్లను రద్దు చేస్తున్నట్లు జైళ్ల శాఖ డిజి రాజీవ్ త్రివేది మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. జైల్లోని ఖైదీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ...
మూసీనది శుద్ధికోసం మూడు వేల కోట్లు కేటాయించండి
మనతెలంగాణ/హైదరాబాద్:మూసీనది శుద్ధికోసం మూడు వేల కోట్లు కేటాయించాలని, అదేవిధంగా సివరేజీ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినట్లు కోమటిరెడ్డి తెలిపారు. మంగళవారం ప్రధాని మోదీని కోమటిరెడ్డి కలిశారు. సమావేశం అనంతరం...
9 నెలల గర్భిణికి బదులు 7 నెలల గర్భిణికి ఆపరేషన్.. బిడ్డ మృతి
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆస్పత్రిలో ఓ గర్భిణికీ చేయాల్సిన ఆపరేషన్ ను డాక్టర్లు మరో గర్భిణికీ చేశారు. తొమ్మిది నెలల గర్భిణి భవానీకి చేయాల్పిన ఆపరేషన్ ఏడు నెలల...
మూసీనది శుద్ధి కోసం మూడు వేల కోట్లు కేటాయించండి
హైదరాబాద్ : మూసీనది శుద్ధికోసం మూడు వేల కోట్లు కేటాయించాలని, అదేవిధంగా సివరేజీ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినట్లు కోమటిరెడ్డి తెలిపారు. మంగళవారం ప్రధాని మోదీని కోమటిరెడ్డి కలిశారు....
రాములోరి కల్యాణానికి భక్తులు రావొద్దు
హైదరాబాద్ : భద్రాద్రి సీతారాముల కల్యాణానికి దేశ వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. ముందుగానే కల్యాణం టికెట్లు బుకింగ్ జరుగుతుంటుంది. కానీ ఈసారి రామయ్య కల్యాణాన్ని తిలకించే అదృష్టం భక్తులకు లేదు....