Home Search
అసెంబ్లీ రద్దు - search results
If you're not happy with the results, please do another search
ధాన్యంపై పార్లమెంట్ ను దద్దరిల్లిస్తాం
హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన హక్కులపై గళమెత్తుతామని ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ...
బిజెపికి ఎవరూ ఓటేయొద్దు: రాకేష్ తికాయత్
హైదరాబాద్: బిజెపికి ఎవరూ ఓటు వేయవద్దని, బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పిలుపునిచ్చామని సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేష్ తికాయత్ తెలిపారు. సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించినా ఎన్నో...
మార్పులతో మళ్లొస్తా
ఎపిలో మూడు రాజధానుల బిల్లుల ఉపసంహరణ
సమగ్రమైన బిల్లుతో మళ్లీ సభ ముందుకు:
ముఖ్యమంత్రి జగన్ సంచలన ప్రకటన
త్వరలో సమగ్ర వికేంద్రీకరణ బిల్లు
ప్రవేశపెడతాం ః ఎపి సిఎం జగన్
సాంకేతిక సమస్యలు చాలా...
ఆ బిల్లును వెనక్కి తీసుకుంటున్నాం: జగన్
హైదరాబాద్: సిఆర్డిఎ రద్దు బిల్లు, వికేంద్రీకరణ బిల్లు ప్రస్తుతానికి రద్దు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. వికేంద్రీకరణపై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు. అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణపై సిఎం...
ఢిల్లీలో తేల్చుకుంటాం
వానాకాలం ధాన్యం ప్రతి గింజా కొంటాం
మంత్రులు, అధికారులతో వెళ్లి కేంద్రమంత్రులను కలుస్తాం, వీలైతే ప్రధాని మోడీతోనూ మాట్లాడుతాం, ఏడాదిలో ఎంత ధాన్యం కొంటారో కేంద్రం చెప్పాలి, అనూరాధ కార్తె వచ్చేసింది, పంటలపై...
రైతుజయభేరి
3 కొత్త సాగు చట్టాలు రద్దు
దేశ ప్రజలకు ప్రధాని క్షమాపణ
జాతికి క్షమాపణ చెబుతూనే నిజాయితీతో కూడిన నిర్మల హృదయంతో నేనొక మాట చెప్పదలచుకున్నాను. మన అంకితభావంలో, తపస్సులో ఎక్కడో లోపం...
పార్టీ అధ్యక్షుడిగా కెసిఆర్
ప్లీనరీలో వెలువడనున్న ప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ అధ్యక్షుడిగా సోమవారం సిఎం కెసిఆర్ మారుమారు ఎన్నిక కానున్నారు. దీనికి నగరంలో హైటెక్స్ ప్రాంగణం వేదిక కాబోతున్నది....
బిజెపి చేతిలో చెయ్యి
హుజూరాబాద్ బరిలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి
దీనిని కాదు అనే దమ్ము రేవంత్రెడ్డికి ఉందా?
పిసిసి అధ్యక్షుడైన తర్వాత నిరూపించుకోవాలి కదా!
మరి ఆయన హుజూరాబాద్కు ఎందుకు వెళ్లడం లేదు?
కాంగ్రెస్, టిడిపిలు...
వివాహ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లుపై గగ్గోలు
జైపూర్: సెప్టెంబర్ నెలలో అసెంబ్లీలో ఆమోదించిన తప్పనిసరి వివాహ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లును తిప్పి పంపమని రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కోరతానని సోమవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు....
వచ్చే బడ్జెట్లో దళితబంధుకు రూ.20వేల కోట్లు
ఎస్సిల రిజర్వేషన్లు పెంచాలి
దళితబంధు ఆలోచన ఈనాటిది కాదు
2003లోనే మేధావులతో చర్చించి పాలసీని నిర్ణయించాం, మొత్తం 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని ఆలోచన ఉంది
బిసి కుల గణన జరిగి తీరాల్సిందే
అందుకోసం...
ఎన్ఎస్ఎతో అమరీందర్ భేటీ
న్యూఢిల్లీ : పంజాబ్ మాజీ సిఎం అమరీందర్ సింగ్ గురువారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ను కలుసుకున్నారు. ధోవల్ నివాసంలో జరిగిన ఈ భేటీ దాదాపు అరగంట జరిగింది. అమరీందర్తో భేటీ...
మాది స్టార్టప్.. కేంద్రానిది ప్యాకప్
దేశాన్ని పోషిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణది నాలుగో స్థానం
సైబర్ నేరాలను ఆరికట్టడానికి త్వరలో కొత్త విధానం
కేంద్రం తన సంస్థలను
అమ్ముకుంటోంది దానిపై
పోరాటం చేయాల్సిన బిజెపి
నాయకులు ఇక్కడ మిలీనియం
మార్చ్ చేస్తారట కేంద్రంలో...
రిక్షా వాలాను రైతుల కోసం పాటుపడుతా
పంజాబ్ కొత్త సిఎం చరణ్జిత్
వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్
ఆప్పై పరోక్ష విమర్శలు
చండీగఢ్ : ప్రజా సంక్షేమం, రైతుల అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యం అని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్...
రూపానీ రాజీనామా
గుజరాత్ ముఖ్యమంత్రి
పదవి నుంచి వైదొలిగిన విజయ్
ఎన్నికలకు ఏడాది ముందర ప్రధాని మోడీ
సొంత రాష్ట్రంలో అనూహ్య పరిణామం
రేసులో కేంద్రమంత్రి మాండవీయ, నితిన్ పటేల్?
అహ్మదాబాద్/న్యూఢిల్లీ : గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్...
కశ్మీరులో వచ్చేది మా ప్రభుత్వమే….
ఫరూఖ్ అబ్దుల్లా ధీమా
శ్రీనగర్: జమ్మూ కశ్మీరు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ధీమా వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీరులో...
ఢిల్లీ ప్రభుత్వ బస్సుల కొనుగోలు ఒప్పందంపై సిబిఐ దర్యాప్తు
కేంద్ర హోం శాఖ సిఫార్సు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం కొనుగోలు చేసిన 1,000 లో ఫ్లోర్ బస్సులపై కేంద్ర హోం వ్యవహారాల శాఖ సిబిఐతో ప్రాథమిక దర్యాప్తునకు సిఫార్సు చేసినట్లు గురువారం అధికారులు తెలిపారు....
యువతకు గతి శక్తి పథకం: మోడీ
ఢిల్లీ: అందరికీ అభివృద్ధి ఫలాలు చేరేలా పని చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశ ప్రజలకు ప్రధాని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మోడీ...
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై హెచ్చార్సీలో పిర్యాదు..
హైదరాబాద్: రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ టిఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని అమ్మవారిపై ప్రమాణం చేయించిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో తెలంగాణ బిసి సంక్షేమ సంఘం...
పంజాబ్ సిఎంకు మద్దతుగా 10మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంయుక్త ప్రకటన
చండీగఢ్: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని పునర్వవస్థీకరించనున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్కు మద్దతుగా 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు....
రాష్ట్ర హోదా పునరుద్ధరణ తర్వాతే జమ్మూకాశ్మీర్లో ఎన్నికలు
గుప్కార్ కూటమి డిమాండ్
శ్రీనగర్: రాష్ట్ర హోదా పునరుద్ధరించిన తర్వాతే జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని గుప్కార్ కూటమి కేంద్రాన్ని డిమాండ్ చేసింది. 2019 ఆగస్టులో జమ్మూకాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేయడమేగాక, ఆ...