Home Search
అసెంబ్లీ రద్దు - search results
If you're not happy with the results, please do another search
పెట్రో మంటలు ఆరేదెప్పుడు?
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద ప్రత్యక్ష పన్నులు వేయడానికి వెనకాడుతున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రత్యక్ష పన్నులు మెల్లమెల్లగా కనుమరుగవుతున్నాయి. పెట్రో ఉత్పత్తులతో సహా ప్రజలకు తెలియకుండా వెనకనుంచి పరోక్ష...
రెండు సందర్భాలు
కాలం గిర్రున తిరిగి రెండు ప్రముఖ సందర్భాలను గుర్తు చేసుకోవలసిన అగత్యాన్ని కలిగించింది. ఇందులో ఒకటి, ఏడేళ్లు నిండిన ప్రధాని నరేంద్ర మోడీ పాలన, రెండోది, మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా...
అన్నదాత ఆగ్రహానికి ఆరు నెలలు
కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనకు ఈ నెల 26 తో ఆరు నెలలు పూర్తవుతుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఆందోళన కోసం ఊర్లోంచి బయలుదేరి...
మళ్లీ పెట్రో బాదుడు
దేశంలో కరోనాతో పోటీ పడుతూ పెట్రోల్, డీజెల్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అసాధారణ స్థాయి మరణాల పరంపరతో విరుచుకుపడుతున్న మహమ్మారి వైరస్ కోరలకు చిక్కి విలవిలలాడుతున్న ప్రజల మీద జాలితోనైనా వీటి ధరలు...
శుష్క ప్రసంగం
‘మీ బాధల్లో పాలు పంచుకుంటున్నాను’ కొవిడ్ సెకండ్ వేవ్ మృత్యు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్న దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాడు ఆవేదనాభరిత స్వరంతో పలికిన పలుకులివి. రైతులకు కిసాన్...
కేంద్రమంత్రి కాన్వాయ్పై దాడి.. వీడియో వైరల్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వి మురళీధరన్ కాన్వాయ్పై స్థానికులు గురువారం దాడి చేశారు. వెస్ట్ మిడ్నపూర్ జిల్లా పంచఖుడి ప్రాంతంలో మురళీధరన్ కారుపై రాళ్లు, కర్రలతో దాడి...
తండ్రికి తగ్గ తనయుడిగా
సార్థక నామధేయుడిగా స్టాలిన్ రాజకీయ ప్రస్థానం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టనున్న ఎంకె స్టాలిన్ డిఎంకె అధినేత స్థాయికి ఎదగడానికి ఓవైపు రాజకీయ వారసత్వంతోపాటు మరోవైపు స్వయంకృషి కూడా ఉంది. తమిళనాడు మాజీ...
కార్మికుల హక్కులపై కోడ్ల దాడి
పని గంటలు, ఒటిలు, లీవులు, భద్రత కార్మికుల హక్కులలో ముఖ్యమైన భాగాలు. ఇప్పుడు ఇవన్నీ నోటిఫికేషన్ల ద్వారా విస్తృతంగా మినహాయింపు ఇచ్చే అధికారాన్ని యాజమాన్యానికి ఇవ్వ డం అత్యంత ప్రమాదకరమని గత సంవత్సరం...
మమత, స్టాలిన్లపై బిజెపి నజర్!
ప్రస్తుతం ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్ర శాసనసభలకు జరుగుతున్న ఎన్నికలలో బిజెపి అజెండా ప్రధానంగా ఇద్దరు నాయకులను కట్టడి చేయడం పైననే ఉన్నట్లు కనిపిస్తున్నది. అసోంలో తిరిగి అధికారంలోకి వచ్చినా,...
కేంద్ర మంత్రులతో ఓటర్లకు డబ్బు పంపిణీ
నందిగ్రామ్లో 'బయటి' పోలీసుల ఓవరాక్షన్
బెంగాల్ ముఖ్యమంత్రి మమత ఆరోపణలు
నందిగ్రామ్: తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడానికి బిజెపి పాలిత రాష్ట్రాలకు చెందిన పోలీసు దళాలను రప్పించారని పశ్చిమ...
కేంద్రం, ఎల్డిఎఫ్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు
పాలక్కాడ్(కేరళ): ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ విమర్శించారు. ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో...
అభిప్రాయం- ధిక్కారం
పార్లమెంటుకి, అసెంబ్లీలకు మధ్య సంబంధాలలో ధిక్కారం, ఘర్షణ వంటి వ్యతిరేక వాతావరణానికి ఆస్కారం ఉంటుందా, ఒకే దేశంలోని భిన్న రాష్ట్రాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర ప్రభుత్వాలకు మొత్తం దేశ ప్రజల శాసన...
సరికొత్త ఢిల్లీ పాదుషా!
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా అనే ప్రాచీన నానుడి రాచరిక పాలనకు సంబంధించినది. ఆధునిక ప్రజాస్వామిక ప్రభుత్వాలు కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నాయి. ప్రజా ప్రభుత్వాలు అనిపించుకోడానికి కనీస అర్హతను కూడా కోల్పోతున్నాయి....
తెలంగాణపై సవతి తల్లి ప్రేమ: బాలరాజు
హైదరాబాద్: తెలంగాణలో తాగునీటి సమస్య పరిష్కారానికి సిఎం కెసిఆర్ అద్భుతమైన మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టారని ఎంఎల్ఎ గువ్వల బాలరాజు ప్రశంసించారు. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసన సభలో ధన్యవాద...
‘నోటా’కు కోరలు!
దేశంలో ఎన్నికలు మొక్కుబడి ఘట్టంగా మారిపోయి చాలా కాలమైపోయింది. ప్రజల ఓటుతో అధికారాన్ని చేజిక్కించుకుంటున్న పాలకులు పాలనలో ప్రజాభీష్ఠానికి బొత్తిగా విలువ ఇవ్వకుండా ఇష్టావిలాసంగా విధాన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజాహితానికి బదులు స్వార్థపర...
తమిళ పార్టీల మేనిఫెస్టోలు!
రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలకు విశ్వసనీయత తగినంతగా ఉండదు. ఏరు దాటుతున్నప్పుడు ఓడ మల్లయ్యగా పిలిచిన వ్యక్తినే దాటిన తర్వాత బోడి మల్లయ్యగా అవహేళన చేసి పట్టించుకోకుండా పోయే దుష్ట సంస్కృతి జీర్ణించుకుపోయిన...
పెట్రో ధరల తగ్గింపు.. వంటగ్యాస్పై రాయితీ
పెట్రో ధరల తగ్గింపు.. వంటగ్యాస్పై రాయితీ
పరిశ్రమల్లో ఉద్యోగాలు 75 శాతం స్థానికులకే
మహిళలకు ప్రసూతి సెలవులు 12 నెలలకు పెంపు
డిఎంకె వరాల వర్షం
చెన్నై: వచ్చేనెల జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం డిఎంకె...
తమిళిసై నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
న్యూఢిల్లీ: పుదుచ్చేరిలో ప్రభుత్వం పడిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై కేంద్రీకృతమై ఉంది. తమిళిసై ఏ నిర్ణయం తీసుకోనున్నారన్న దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది....
సెల్ ధరలకు ఇక రెక్కలు ?
రెండున్నర శాతం దిగుమతి సుంకం
న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 202122 బడ్జెట్లో ఏవేవి భారం అవుతాయి? ఏవి చౌక అవుతాయనేది స్పష్టం అయింది.
ధరల పెరిగేవి ఇవే
ఎలక్ట్రానిక్ వస్తువులు....మొబైల్ ,...
రాష్ట్రస్థాయిల్లో సమగ్ర వ్యవసాయ విధానం
పర్యావరణహితంగా పంటల సాగు
ఖర్చులు తగ్గిస్తేనే లాభదాయకం
రైతు స్వరాజ్యవేదిక
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన మూడు చట్టాలను రద్దు చేసి, రాష్ట్రానికో సమగ్ర వ్యవసాయ విధానం ఉండేలా కృషి జరగాలని రైతు స్వరాజ్య...