Sunday, April 28, 2024
Home Search

అసెంబ్లీ రద్దు - search results

If you're not happy with the results, please do another search
Bihar NDA Legislative Party meeting tomorrow

రేపు బీహార్ ఎన్‌డిఎ శాసనసభ పక్ష సమావేశం

పాట్నా: తమ నాయకుడిగా నితీష్ కుమార్‌ను ఎన్నుకోవడానికి ఎన్‌డిఎ శాసనసభా పక్ష ఉమ్మడి సమావేశం వచ్చే ఆదివారం నాడిక్కడ జరగనున్నది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసంలో శుక్రవారం జరిగిన ఇష్టాగోష్ఠి సమావేశంలో బీహార్‌లో...
Harish rao comments on BJP

మిషన్ భగీరథకు మోడీ ప్రభుత్వం 24 పైసలు కూడా ఇవ్వలేదు: హరీష్

హైదరాబాద్: తెలంగాణకు బిజెపి తీవ్ర అన్యాయం చేస్తోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. దుబ్బాకలో హరీష్ రావు సమక్షంలో బిజెపి సీనియర్ నేత తోట కమలాకర్ రెడ్డి, 500 మంది అనుచరులతో టిఆర్‌ఎస్‌లో...

నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ

  అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన తీర్మానాలపై చర్చ, ఆమోదం 13న శాసనసభ, 14న శాసన మండలి సమావేశం పంటల కొనుగోలు, యాసంగిలో సాగు విధానంపై నేడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమీక్ష మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట మంత్రివర్గ సమావేశం...
Farmers strike against agriculture bill

కేంద్రం గుండెల్లో బంద్ బాంబు !

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం మీద ఉన్న భ్రమలను పోగొట్టటంలో ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు సాధ్యం కాలేదని చెప్పుకొనేందుకు సంకోచించాల్సిన అవసరం లేదు. జనంలో కిక్కు అలా ఉన్నపుడు ఒక్కోసారి సాధ్యం కాదు...
Telangana new revenue act 2020

నా భూమికి భరోసా దొరికింది..!

తెలంగాణ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెవెన్యూ సంస్కరణలు విప్లవాత్మకమైనవి. ఇది ముఖ్యమంత్రి కెసిఆర్‌తోనే సాధ్యమైంది. అనేక విషయాల్లో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తుంది. ఆ ఖాతాలో రెవెన్యూ సంస్కరణల చట్టం...
Changes in Telangana Registration Department

విప్లవాత్మక అధ్యాయం

భూ రిజిస్ట్రేషన్లు, హక్కుల మార్పిడిలో విప్లవాత్మక అధ్యాయం  రెవెన్యూలో అవినీతి, వివాదరహిత పాలనకు శ్రీకారం మంగళవారంతో పాత చట్టానికి పాతర బుధవారం నుంచి కొత్త చట్టంతో రైతులకు అన్ని బాధల నుంచి విముక్తి మనతెలంగాణ/హైదరాబాద్: కొత్త రెవెన్యూ...
PM Modi to interact with farmers on 25 December

మోడీ పాలన: పొంతనలేని సర్వేలు

దేశ మానసిక స్ధితి (మూడ్ ఆఫ్ ద నేషన్) పేరుతో ప్రముఖ మీడియా సంస్ధ ఇండియా టుడే గ్రూప్, కార్వీ ఇన్‌సైట్స్ అనే వాణిజ్య సంస్ధ సంయుక్తంగా నిర్వహిస్తున్న సర్వేల పరంపరలో తాజాగా...
Constitution in Rajasthan Hydrama!

రాజస్థాన్ హైడ్రామాలో రాజ్యాంగం!

రాజస్థాన్ రాజకీయ సంక్షోభం రావణ కాష్ఠంలా రగులుతోంది. స్పీకర్ నోటీస్‌పై సవాలు దగ్గర నుంచి అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ వైఖరి వరకు ఎన్నో వివాదాస్పద అంశా లు తెర మీదకు వచ్చాయి. రాజ్యాంగ...
AP Governor Approval to 3 Capital bill

ఎపి పాలనా రాజధాని విశాఖ

ఎపి శాసన రాజధానిగా అమరావతి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం న్యాయ రాజధానిగా కర్నూలు, సిఆర్‌డిఎ రద్దు  మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో సిఆర్‌డిఎ 2014 రద్దు, వికేంద్రీకర-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్...

సంపాదకీయం: రాజస్థాన్‌లో రాజ్యాంగం దుస్థితి

 రాష్ట్ర గవర్నర్‌కు ఆ రాష్ట్ర ప్రజలెన్నుకున్న ప్రభుత్వ మంత్రివర్గ సిఫార్సు ముఖ్యమా లేక తనను నియమించిన కేంద్ర పాలక పెద్దల ప్రయోజనాలు ప్రధానమా అనే ప్రశ్న రాజస్థాన్ వేదికగా మరోమారు తలెత్తింది. రాష్ట్రాన్ని...

నీవు నేర్పిన విద్యయే…!

  పట్ట పగలు నడి బజారులో ప్రజల తీర్పును పరాభవించే దుర్మార్గం కేంద్రంలోని పాలక పక్షాన్నే పూనకంలా ఆవహించినపుడు ప్రజాస్వామ్యానికి పట్టే దుర్గతి అంతా ఇంతా కాదు. రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోడానికి, రాజ్యసభలో సీట్లు...
Five Indian states are leading economy

ఆ ఐదు రాష్ట్రాలే కీలకం

 దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక నాయకత్వం ఇండియా జిడిపిలో ఐదు రాష్ట్రాల వాటా 27 శాతం గుజరాత్, మహారాష్ట్ర ఇప్పటికీ వైరస్‌పై పోరాటం ఎలరా సెక్యూరిటీస్ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ: కోవిడ్19 సంక్షోభం నుంచి...
All India Industrial Exhibition 2021 postponed in Hyderabad

రాష్ట్రంలో మొత్తం 5 కరోనా కేసులు

  కారోనా వైరస్ కట్టడికి నిరంతరం కృషి కొనసాగుతుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం సాయంత్రం కరోనా వైరస్ పై మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి...

విభజన రాజకీయమా?

  సిఎఎను కాదనే వారు దేశద్రోహులు, పాక్ ఏజెంట్లా! పౌరసత్వ సవరణ చట్టాన్ని పునఃపరిశీలించాలి లౌకికవాదాన్ని హరించే సిఎఎని టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతించదు 60 శాతం దేశ ప్రజలను ఇబ్బంది పెట్టడానికే ఈ చట్టం ప్రజలపట్ల ద్వంద్వ వైఖరి, పౌరసత్వం...

దేశాన్ని కెసిఆరే నడిపించాలి

  సిఎఎతో పాటు పలు అంశాలలో నాయకత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైంది, కేంద్రం మొండిగా వ్యవహరిస్తోంది n దేశప్రజలను ఒక్కత్రాటి మీదికి తెచ్చి ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత కెసిఆర్‌పై ఉంది - సిఎఎ వ్యతిరేక తీర్మానంపై చర్చలో బాల్కసుమన్ హైదరాబాద్:...

కరోనాపై కత్తి

  రాష్ట్రంలో స్కూల్స్ సినిమాహాల్స్ 31 వరకు బంద్ కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఎగ్జామ్స్ యధాతథం ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దు నియంత్రణకు రూ. 500 కోట్లు మన రాష్ట్రంలో దాని ప్రభావం లేదు... ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం ర్యాలీలు,...

5వేల కోట్లైనా వెనుకాడం

  బాధ్యతను వందశాతం చిత్తశుద్ధితో నెరవేరుస్తాం దేశానికి పట్టిన పెద్ద కరోనా కాంగ్రెస్సే కేంద్రం, రాష్ట్రం కర్తవ్య స్పృహతో వ్యవహరిస్తున్నాయి కేంద్ర ఆరోగ్యమంత్రితో మాట్లాడుతున్నాను బయటి దేశాలనుంచి వచ్చిన వారికే కరోనా వస్తోంది శంషాబాద్‌లో 200 మంది ఆరోగ్యసిబ్బంది పనిచేస్తున్నారు వందేళ్లకు ఒక...

కమల్‌నాథ్‌పై ఆపరేషన్ కమల్?

  పెను సంక్షోభంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం జోతిరాదిత్య, 17మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు అదృశ్యం, బెంగళూరు రిసార్ట్‌లో బస, సింధియా సహా ఆరుగురు మంత్రుల ఫోన్లు ఆఫ్ బిజెపి పనేనని కాంగ్రెస్ ఆరోపణ, ఖండించిన కమలనాథులు ఢిల్లీ నుంచి హుటాహుటిన...
arvind-kejriwal

జాతీయస్థాయిలో ఆప్ ప్రయోగం!

ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం గెలిచి తిరుగులేని మెజారిటీతో అధికారంలోనికి రావడంతో జాతీయ ప్రత్యామ్నాయం గురించి చర్చ నడుస్తోంది. చర్చ సందర్భోచితమైనదే అయినప్పటికీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో...
Kejriwal,-Sisodia

కేజ్రీవాల్, సిసోడియా ఎన్నికలను సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎన్నికను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో రెండు పిటిషన్లు గురువారం దాఖలు అయ్యాయి. ఎన్నికల ప్రచార నిబంధనలను ఉల్లంఘించి వీరిద్దరూ ప్రచారం...

Latest News