Monday, April 29, 2024
Home Search

అడిషనల్ కమీషనర్ - search results

If you're not happy with the results, please do another search

‘మంచినీళ్ళ’ సంబురం

ఖమ్మం : తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంచినీళ్ళ పండగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పలు గ్రామాల్లో తమ ఇళ్ళ ముందు,మంచినీటి ట్యాంక్‌ల వద్ద,...

ఆరోగ్య తెలంగాణలో జిల్లా ముందుండాలి

కరీంనగర్ : యువత ఫిట్నెస్ గా ఉండి తెలంగాణలో కరీంనగర్ జిల్లా ఆరోగ్యపరంగా ముందుండేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భాన్ని...
Telangana Run Successful

విజయవంతమైన తెలంగాణా రన్

హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణా రన్ కు నగరంనుండి పెద్ద సంఖ్యలో యువత హాజరు కావడంతో విజయవంతంగా కోనసాగింది....

ప్రగతిని ప్రజల్లోకి తీసుకెల్లాలి

కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతి, అభివృద్ధి సంక్షేమాలను ప్రజల్లోకి తీసుకెల్లాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రజాప్రతినిధులకు పిలుపు నిచ్చారు. సోమవారం కరీంనగర్ నగర పాలక...
Niranjan Reddy video conference on fake Seeds

అందుబాటులో విత్తనాలు

వానాకాలం పంటల సాగుకు 18లక్షల క్వింటాళ్ల విత్తనాలు నకిలీల ఏరివేతకు టాస్క్‌పోర్స్ బృందాలు కల్తీ విత్తానాలు విక్రయిస్తే కఠిన చర్యలు మంత్రి నిరంజన్డ్డ్రి హెచ్చరిక మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం పంటల సాగుకు అవరసరమైన విత్తనాలను రైతులకు అందుబాటులో...
DGP visits New Secretariat

సచివాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన డిజిపి అంజనీ కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 30 న సిఎం కెసిఆర్ ప్రారంభించనున్న డా బిఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయం భవనంలో భద్రతా ఏర్పాట్లను డిజిపి అంజనీ కుమార్, సీనియర్ పోలీస్ అధికారులతో...

పోలీసుల ఆధ్వర్యంలో 11న మెగా జాబ్‌ మేళా

కరీంనగర్: కరీంనగర్ కమీషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో ఈనెల 11న ఉచిత మెగా జాబ్‌మేళాను నిర్వహించనున్నామని పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బా రాయుడు తెలిపారు. ఈ జాబ్‌ మేళా గీతాభవన్ చౌరస్తా సమీపంలోని పద్మనాయక...

జి-20 సమావేశాల భద్రతపై సమీక్ష..

హైదరాబాద్ : హైదరాబాద్‌లో జనవరి 28 నుండి జూన్ 17 వ తేదీ మధ్యలో జరుగనున్న అత్యంత ప్రతిష్టాత్మక జి-20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని జి-20 సెక్యూరిటీ...
Srinivas Goud inspects Arrangements for public meeting of CM KCR

సిఎం పాల్గొననున్న బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

మన తెలంగాణ/మహబూబ్ నగర్ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు డిసెంబర్ 4న మహబూబ్ నగర్ జిల్లాలో సమీకృత జిల్లా అదికారుల కార్యాలయ భవన సముదాయం ప్రారంభంతో పాటు, పలు అభివృద్ది,...
MP Keshava Rao on Vajrotsavam Celebration Ending

22న వైభవంగా వజ్రోత్సవాల ముగింపు వేడుకలు: కేశవరావు

హైదరాబాద్: భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా ఆగస్టు 22వ తేదీన ఎల్.బి స్టేడియంలో నిర్వహించాలని వజ్రోత్సవ కమిటీ చైర్మన్, ఎంపి కె. కేశవరావు అధ్యక్షతన బుధవారం బీఆర్కేఆర్ భవన్...
Gangula kamalakar watched gandhi Movie

గాంధీ సినిమాను వీక్షించిన మంత్రి గంగుల

హైదరాబాద్: జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రను ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.  రాష్ట్ర బి సి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రతిమ మల్టీ...
Everything is ready for independent India's Diamond Festival

స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు సర్వం సిద్ధం

మన తెలంగాణ/హైదరాబాద్ : నేటి నుంచి స్వతంత్ర భారత వజ్రోత్సవాలు రాష్ట్రంలో అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకు సర్వం సిద్దమైంది. పదిహేను రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలను సోమవారం ఉదయం 11.30...
Transfers of IAS in the joint Nalgonda district

నిరంతర వర్షాలపట్ల అప్రమత్తంగా ఉండాలి: సిఎస్ సోమేశ్ కుమార్

కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సిఎస్ సోమేశ్ కుమార్ హైదరాబాద్: రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...
CS Somesh Kumar Review on ganesh chaturthi 2022

నగరంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష

హైదరాబాద్: నగరంలో సెప్టెంబర్, 2022 లో జరిగే గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం బీ.ఆర్.కె. ఆర్ భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు....
Steel foot against manufacturers on fake seeds

నకిలీ విత్తనంపై ఉక్కుపాదం

కేసుల విచారణకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు: మంత్రి నిరంజన్ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర విత్తన రంగానికి ఉన్న ఖ్యాతి ని కాపాడుకుందామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులకు...

జిల్లా కలెక్టర్లతో సిఎస్ సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్

హైదరాబాద్: రాష్ట్రంలో రైతులనుండి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల...
CS Somesh Kumar tour of districts on corona vaccine progress

కరోనా వ్యాక్సిన్ పురోగతిపై ఆ రెండు జిల్లాల్లో సిఎస్ పర్యటన

హైదరాబాద్ : రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈ నెలాఖరు వరకల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు, వ్యాక్సినేషన్ పురోగతి, మరింత వేగవంతం చేసేందుకై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
Review meeting on Assembly session

శాసన సభ భవనంలో అధికారులతో సమీక్షా సమావేశం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ అధికారులతో శాసనసభ భవనంలోని కమిటీ హాల్ లో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్...
How many Haritha haram trees live

నాటిన మొక్కల్లో బతికిన శాతాన్ని అంచనా వేయాలని ప్రభుత్వ నిర్ణయం

వచ్చే నెల ఒకటి నుంచి 15వ తేదీ వరకు పరిశీలన అటవీ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలు నాటిన మొక్కలపై రాండమ్ సర్వే మన తెలంగాణ/హైదరాబాద్ : గత రెండేళ్లలో మున్సిపల్ శాఖ,...

ఉచిత విద్యుత్ పథకంపై సమీక్షించిన సిఎస్

హైదరాబాద్ : నాయి బ్రాహ్మణుల, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై గురువారం బిఆర్‌కెఆర్ భవన్‌లో సంబంధిత అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సమీక్షా సమావేశం...

Latest News