Home Search
కరెంటు కష్టాలు - search results
If you're not happy with the results, please do another search
ఉద్యమ ఆకాంక్షలే వైద్యకళాశాలలు
తెలంగాణ స్వరాష్ట్రం ఏ ఆకాంక్షల కోసం ఏర్పాటు కావాలని కోరుకున్నామో.. ఆ ఉద్యమ ఆకాంక్షలన్నీ నేడు కళ్ల ముందు తెలంగాణ స్వరాష్ట్రంలో ఆవిష్కృతమవుతున్నాయి. సుమారు ఆరు దశాబ్దాలకుపైగా అణచివేతతో అభివృద్ధికి, అస్తిత్వానికి భౌగోళికంగా...
ఈ నెల 21న కేబుల్ బ్రిడ్జి ప్రారంభించనున్న కెటిఆర్
కరీంనగర్: తెలంగాణ ఆవిర్బావానికి పూర్వం సరైన కరెంటు అందించలేక ఇబ్బందులు పడ్డ రోజుల నుండి రాష్ట్ర అవతరణ తరువాత 24/7 కరెంటును అందించడంలో సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర బీసి సంక్షేమ,...
అవినీతికి అవిభక్త కవలలు మోదానీ
రాష్ట్రానికి పొలిటికల్ టూరిస్ట్లు వస్తున్నారు
కాంగ్రెస్ మోసకారి.. బిజెపికి మతపిచ్చి
కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు లేదు.. రైతుబీమా లేదు
ఇలాంటి ప్రభుత్వాలు ప్రజలకు అవసరమా?
ఈ పార్టీల నేతల మాయలో...
చైనా బజార్లు పోయి భారత్ బజార్లు రావాలి: కెసిఆర్
నాందేడ్: దేశంలో చాలా వస్తువులు చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. నాందేడ్లో జరిగిన బిఆర్ఎస్ సభలో కెసిఆర్ ప్రసంగించారు. మేక్ ఇన్ ఇండియా... జోక్ ఇన్...
బిజెపికి పక్షవాతం
సిఎం లేఖ రాసినా ఖాతరు చేయని కేంద్రం ఈర్షతోనే మోడీ
కుయుక్తులు గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ సంస్థకు ఇచ్చినట్లే
తెలంగాణకు గనులు ఎందుకు కేటాయించరు? బొగ్గు గనుల వేలం
అంటే సింగరేణికి...
రేవంత్రెడ్డివి ఆపదమొక్కులు
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పా ర్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు ఆపద మొక్కులు మొక్కుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్ఎ కెటిఆర్ ధ్వజమెత్తారు. ఇచ్చిన మాట నిలుపుకోలేని అసమర్థ నాయకుడు...
టిడిపి అభ్యర్థులకు బి ఫాంలను అందించిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపిలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న టిడిపి పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు బి.ఫాంలు అందించారు. ఉండవల్లిలోని తన నివాసంలో బి. ఫాంలు ఇచ్చారు. ఈ...
కాంగ్రెస్ హామీలకు కార్యాచరణ ఏదీ?
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గజదొంగలు పోయి ఘరానా దొంగలు వచ్చారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు...
ఇదేనా అభివృద్ధి?
ఈ 70 ఏళ్ల ఎన్నికల భారతావనిలో అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు మనం ఎక్కడ ఉన్నాం! అని ఒకసారి అవలోకనం చేసుకుంటే అనాథలకు దిక్కులేదు, సంచార జాతుల అభివృద్ధి జాడ...
మతం ఒక రక్షణ కవచం
‘నా దేశంలో బుద్ధిహీనుల సంత వుంది వారు అమాయక ప్రజలతో కొబ్బరి కాయలోని ఆరోగ్యకరమైన, పౌష్టిక విలువలున్న నీటిని మురికి నీటిలో పోయిస్తారు. నదిలోని మురికి నీటిని పవిత్ర జలంగా నమ్మించి తాగిస్తారు”...
కరెంట్ మీటర్ రీడర్ల సమ్మె
‘గృహజ్యోతి’ వివరాలు నమోదు చేయం
30 రోజులు పని కల్పించాలి.
కనీస వేతనాలు ఇవ్వాలి
ఆర్టిజన్లుగా గుర్తించాలి
మన తెలంగాణ / హైదరాబాద్: కరెంటు మీటర్ రీడర్లు సమ్మె బాట పట్టారు. సుదీర్ఘకాలంగా తమ సమస్యల్ని అధికారులకు...
కరెంట్ మీటర్ రీడర్ల సమ్మె
'గృహజ్యోతి’ వివరాలు నమోదు చేయం
30 రోజులు పని కల్పించాలి.
కనీస వేతనాలు ఇవ్వాలి
ఆర్టిజన్లుగా గుర్తించాలి
మన తెలంగాణ / హైదరాబాద్: కరెంటు మీటర్ రీడర్లు సమ్మె బాట పట్టారు. సుదీర్ఘకాలంగా తమ సమస్యల్ని అధికారులకు...
తెలంగాణ అభివృద్ధే నా ధ్యాస.. శ్వాస
పేదరికం, నిరక్షరాస్యతలేని రాష్ట్రంగా చేయడమే నా కల
ఇతర రాష్ట్రాలు అసూయపడేలా అభివృద్ధి చేశా
తెలంగాణ అంటేనే నరేంద్ర మోడీకి చిన్నచూపు
గజ్వేల్లో ఆకాశాన్నంటే అభివృద్ధి చేస్తా ఒకే విడతలో దళితబంధు..రెండు ఐటి...
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే… చీకటి రాజ్యం గ్యారెంటీ
కరెంటు లేకపోతే పరిశ్రమలు మూతబడతయ్
కాంగ్రెసోళ్లు కరెంటు 3 గంటలే ఇస్తరు
అసైన్డ్ భూములు క్రమబద్ధీకరిస్తాం
ప్రజా ఆశీర్వాద సభల్లో సిఎం కెసిఆర్
మన తెలంగాణ/మహేశ్వరం, కందుకూరు, వికారాబాద్ ప్రతినిధి, జహీరాబాద్, పటాన్చెరు : కాంగ్రెస్ పార్టీ...
ఆటోవాలాకు రూ. 100 కోట్ల కానుక
మళ్లీ అధికారంలోకి రాగానే రూ.1200 ఫిట్నెస్, పర్మిట్ ఛార్జీలు రద్దు
మన తెలంగాణ/స్టేషన్ ఘన్పూర్/జనగామ,నకిరేకల్, నల్గొండ ప్రతినిధి: రాష్ట్రంలోని ఆటోవాలాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శుభవార్త చెప్పారు. రేయింబవళ్ళూ కష్టపడి ఆటోలు నడుపుతూ ఎన్నో ఇబ్బందులతో...
ఇది 420 మేనిఫెస్టో
గజ్వేల్: కాంగ్రెస్ది 24 పేజీల మేనిఫెస్టో కాదు 420 మేనిఫెస్టో అని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రజ్ఞాగార్డెన్స్లో నిర్వహించిన...
అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములకు పట్టాలు
లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం
అసైన్డ్ భూముల అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాం
కాంగ్రెస్ అనవసర దుష్ప్రచారం
నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/నర్సాపూర్/ఆదిలాబాద్ప్రతినిధి/బోథ్/నిజామాబాద్ ప్రతినిధి: రాష్ట్రంలో మళ్లీ...
కాంగ్రెసోళ్లు రైతుబంధును దుబారా అంటున్నారు: కెసిఆర్
వరంగల్: ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లోకూడా 24 గంటల కరెంట్ ఇస్తలేరని సిఎం కెసిఆర్ తెలిపారు. నర్సింపేటలో ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ ప్రసంగించారు. 24 గంటల కరెంట్ ఇస్తున్న...
ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు మధ్య పోటీ: కెటిఆర్
ఆమనగల్లు : రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటం ఈ పోరాటంలో కడకు తెలంగాణ ప్రజలే విజయం సాధిస్తారని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి...
మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్: ఎంఎల్సి కల్వకుంట్ల కవిత
కర్నాటకలో ఐదు గంటలే కరెంట్ ఇస్తున్నామని బాహాటంగా ఒప్పుకున్న ఆ రాష్ట్ర మంత్రి రామలింగ రెడ్డి
కాంగ్రెస్కు ఓటేస్తే మూడు గంటలే కరెంట్ వస్తుందని చెప్పడంలో సందేహం లేదు
మన తెలంగాణ/హైదరాబాద్: మోసపూరిత హామీలకు కేరాఫ్...