Home Search
కరెంటు కష్టాలు - search results
If you're not happy with the results, please do another search
అది భస్మాసుర హస్తం
సర్వ అనర్థాలకు కాంగ్రెస్సే కారణం..
కాంగ్రెస్ హయాంలో పడ్డ కష్టాలు మరవద్దు
ప్రజా ఆశీర్వాద సభల్లో సిఎం కెసిఆర్ పిలుపు
దళితుల అభివృద్ధికి నిరంతర కృషి
నియోజవర్గ అభివృద్ధిని కాంక్షించే భాస్కర్రావును గెలిపించండి
మన తెలంగాణ/మిర్యాలగూడ : ప్రజా సంక్షేమం...
కాంగ్రెస్ కు అధికారమిస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరే
ఆలోచించి, చర్చించి ఓటేయండి
కెసిఆర్ దమ్మును దేశమంతా చూసింది
నవంబర్ 30న ఓట్ల సునామీతో దుమ్ము రేగాలి
బిఆర్ఎస్కు భారీ ఆధిక్యాన్నిఅందించాలి
ఓడితే మాకు నష్టం లేదు రెస్ట్ తీసుకుంటాం..
బిఆర్ఎస్ ఓడిపోతే ప్రజలకే...
పాటల పూదోటలో మందారం
సృష్టిలోని ఏ మనిషి అయినా పుట్టినప్పటి నుండి అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కుంటాడు. అయితే మనిషి తను ఏదో ఒక సందర్భంలో తను కూడా గొప్ప వ్యక్తిని కావాలని పరితపిస్తాడు. అందరూ తనను...
కాంగ్రెస్ పై ప్రజలు తిరగబడేందుకు సిద్దమయ్యారు: ఎంఎల్ సి కవిత
నిజామాబాద్ : ఈసారి ఎన్నికలు తెలంగాణ ద్రోహులు.. తెలంగాణ ప్రేమికుల మధ్య జరుగుతున్నావని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సకల జనులు అంతా కలిసి సాధించుకున్న ప్రజా తెలంగాణ గురించి...
కండ్ల ముంగట పదేండ్ల ప్రగతి
కాంగ్రెస్ పాలన అంటే కరువులు, కర్ఫూలు, కరెంటు కోత లు ఉండేవని, అదే బిఆర్ఎస్ పాలనలో ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల ఉత్పత్తిలో నంబర్ వన్గా నిలిచిందని, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్...
ప్రపంచ ఆర్థికవేత్తగా ఎదిగిన రవీందర్ రేనా
ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఎన్నో అవరోధాలను ఎదుర్కొని ఎదురులేని శక్తిగా, స్వయంకృషితో అసామాన్య విద్యావేత్తగా, తెలంగాణ బిడ్డగా అంతర్జాతీయ ఎకనామిక్స్ ప్రొఫెసర్గా, ఆసియా, -పసిఫిక్, ఆఫ్రికాలో 31 సంవత్సరాలకు పైగా...
విపక్షాలకు దిమ్మతిరిగే మేనిఫెస్టో
మన తెలంగాణ/ యాదాద్రి భువనగిరి ప్రతినిధి/రామన్నపేట: తెలంగాణ రాష్ట్రంలో బిఅర్ఎస్ పార్టీ అద్భుతమైన మేనిఫెస్టోతో ప్రజల ముందు కు సిఎం కెసిఆర్ తీసుక వస్తున్నారని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు...
కరెంట్ లేదంటున్నారు… కాంగ్రెసోళ్లు వేలు పెట్టి చూడాలి: హరీష్ రావు
యాదాద్రి భువనగిరి: ఇంటింటికి తాగు నీళ్ళు ఇచ్చి నీటి కష్టాలు తీర్చిది సిఎం కెసిఆర్ అని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. యాదాద్రి జిల్లా నకిరేకల్ నియోజవర్గం రామన్నపేటలో...
తెలంగాణలోనే నిరంతర విద్యుత్తు
దశాబ్దాల తరబడి రైతులు కరెంట్ గోసలు అనుభవించారు. తెలంగాణ వస్తే ఈ ప్రాంతం అంతా అంధకారం అవుతుందని ఏకంగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రే శాపనార్థాలు పెట్టారు. కానీ, రైతులకు మంచి చేయాలన్న విజన్...
బిసి కుల వృత్తులకు నిరంతరం ఆర్థిక సాయం
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
వేల్పూర్: దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని మంచి పనులు సిఎం కెసిఆర్ పేదలకోసం చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు....
విధ్వంసం నుంచి విజయ తీరాలకు
సమైక్య పాలనలో సంక్షుభిత తెలంగాణ.. స్వపరిపాలనలో సుభిక్ష తెలంగాణ
పదేళ్ల నాటి పరిస్థితులు తలుచుకుంటే ఇప్పటికీ గుండె పిండేస్తుంది
నేడు పిన్న తెలంగాణే దేశానికి ప్రగతి పతాకగా అవతరించింది
ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రక్షాళన
అనతికాలంలోనే తిరుగులేని...
వ్యవసాయానికి పునర్జీవనం పోసిన ఘనత బిఆర్ఎస్దే
పెగడపల్లి: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అన్ని విధాల హంగులు కల్పించి వ్యవసాయానికి పునర్జీవం పోసిన ఘనత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ దక్కుతుందని...
టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలి!
రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో పాటుపడుతుంది
కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో 24 గంటల కరెంటు ఇస్తారా అని ప్రశ్నించిన ఎర్రబెల్లి
హైదరాబాద్: వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలు అని రైతులను అవమానించేలా టిపిసిసి...
3 గంటలు.. నిరసన మంటలు
రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్న రైతులోకం
పిసిసి అధ్యక్షుడికి శవయాత్ర, పలుచోట్ల దిష్టిబొమ్మల దహనాలు
కాంగ్రెస్ నేతలకు ‘నోఎంట్రీ’ అంటూ పలు గ్రామాల్లో వెలిసిన బోర్డులు, ఫ్లెక్సీలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ నేతలు రోడ్లపైకి వ...
బిఆర్ఎస్ పార్టీ రైతుల టీమ్
అన్నదాతల అభివృద్ధి కోసం తెలంగాణ సర్కారు తపన. రైతు పంటలకు సాగు నీళ్లు అందించేందుకు కాలంతో పోటీపడి పూర్తవుతున్న ప్రాజెక్టులు! ఒక్క పక్క కాళేశ్వరం పొలాలకు నీళ్లు తోడుకునేందుకు నిరంతర ఉచిత విద్యుత్...
మళ్లీ దీవించండి
మన రా ష్ట్రంలో కొనసాగుతున్న ప్రగతి ఇదే విధంగా కొనసాగాలంటే తమ ప్రభుత్వాన్ని మళ్లీ దీవించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రజలను కోరా రు. నిన్నా మొన్న 20 రోజుల నుంచి ఎలా కార్యక్రమాలు...
ఎన్నికల్లో గెలిపిస్తే సంగారెడ్డి నుంచి హయత్నగర్ మెట్రో వస్తుంది
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే సంగారెడ్డి టూ హయత్నగర్ వరకు మెట్రోకు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు వెల్లడించారు. గురువారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన సిఎం కెసిఆర్ పటాన్ చెరులో రూ.183 కోట్లతో...
తెలంగాణ కోటి ఎకరాల మాగాణికి కెసిఆర్ అహర్నిశలు కృషి
హైదరాబాద్ : తెలంగాణ కోటి ఎకరాల మాగాణిని చేసేందుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎన్నారై బిఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ ఒక ప్రకటనలో...
తెలంగాణ కోటి ఎకరాల మాగాణికి సిఎం అహర్నిశలు కృషి
హైదరాబాద్ : తెలంగాణ కోటి ఎకరాల మాగాణిని చేసేందుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎన్నారై బిఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ ఒక ప్రకటనలో...
ఎసి గదుల్లో కూర్చుంటే అభివృద్ధి కనిపించదు: మంత్రి జగదీష్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట వ్రత మండపంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన...