Home Search
కరోనాపై పోరు - search results
If you're not happy with the results, please do another search
జాతీయ పండుగల జాబితాలో బోనాలను చేర్చేలా కృషి చేస్తా: కిషన్రెడ్డి
దేశంలో ఎక్కడా లేని విధంగా బోనాలు నిర్వహించుకుంటున్నాం
బోనాల పండుగను కేంద్ర ప్రభుత్వం పండుగల జాబితాలో చేర్చేలా కృషి చేస్తా: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో ఎక్కడలేని విధంగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని...
యోగా సురక్షిత కవచం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కనిపించని శత్రువుతో ప్రపంచం పోరాడుతోందని, ఈ సంక్షోభ సమయంలో యోగా అనేది ఓ ఆశా కిరణంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని...
టీకా బాధ్యత మాదే.. అందరికీ ఉచితం
ఉత్పత్తి దార్ల నుంచి మేమే సేకరించి రాష్ట్రాలకు అందిస్తాం
రాష్ట్రాలు రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు
21 తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికీ ఉచితంగా టీకా
ప్రైవేటు రంగానికి అందుబాటులో 25 శాతం డోసులు
నవంబర్ నాటికి...
బ్లడ్ క్యాన్సర్ రోగులకు ‘టి’ కణ రక్షణ
అమెరికా శాస్త్రవేత్తల వెల్లడి
ఫిలడెల్ఫియా : కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి యాంటీబాడీలే కాదు రోగనిరోధక వ్యవస్థ లోని టి కణాలు కూడా కీలక పాత్ర వహిస్తాయని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. బ్లడ్ క్యాన్సర్ రోగుల్లో...
ఢిల్లీలో కనిష్ఠానికి కరోనా పాజిటివిటీ రేటు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రెండు నెలల కనిష్ఠానికి పడిపోయి, 1.93 శాతంగా నమోదైంది. లాక్డౌన్ ఆంక్షలతో ఢిల్లీ కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా 2 వేలు...
క్షేత్రస్థాయి అధికారులతో ప్రధాని మోడీ సమీక్ష
న్యూఢిల్లీ: క్షేత్రస్థాయి అధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష నిర్వహించారు. పలు రాష్ట్రాలు, జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యారు. కరోనా కట్టడి ప్రణాళికలను ప్రధానితో అధికారులు పంచుకున్నారు. కరోనా...
కరోనా కట్టడికి డిఆర్డివొ 2డిజి ఔషధం విడుదల
కరోనా కట్టడికి డిఆర్డివొ 2 జి ఔషధం విడుదల
అందుబాటు లోకి వచ్చిన పదివేల సాచెట్లు
జూన్ నాటికి పూర్తి స్థాయిలో మార్కెట్లోకి
న్యూఢిల్లీ: కరోనా నివారణకు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్డివొ)...
స్పుత్నిక్-వి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం
హైదరాబాద్: కరోనాపై పోరుకు కొవిషీల్డ్, కొవాగ్జిన్ తో పాటు ఇండియాలో అత్యవసర వినియోగానికి అందుబాటులోకి వచ్చిన స్పుత్నిక్-వి వ్యాక్సినేషన్ డ్రైవ్ హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో ప్రారంభమైంది. దీనికి సంబంధించిన సాప్ట్ లాంచ్ ను...
అమెరికాలో 12 ఏళ్ల వారికీ ఫైజర్ టీకా
ఎఫ్డిఎ ఆమోదం : అమెరికా కీలక నిర్ణయం
వాషింగ్టన్ : అమెరికాలో 12- 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు కూడా కరోనా టీకా అందుబాటు లోకి తెచ్చారు. ఇది కరోనాపై పోరులో అమెరికా...
ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ
న్యూఢిల్లీ: కరోనాపై పోరులో కలిసి పనిచేసేందుకు సిద్ధమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తన సూచనను సానుకూలంగా తీసుకుంటారని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి రాహుల్...
జులై 4వ తేదీ టార్గెట్
అమెరికాలో 70 శాతం టీకాలు
వాషింగ్టన్ : అమెరికాలో కరోనాపై పోరును పౌరులకు టీకాల పంపిణీతో అరికట్టే దిశలో బైడెన్ అధికార యంత్రాంగం చర్యలు తీసుకొంటోంది. దేశంలోని అడల్ట్ అమెరికన్లలో 70 శాతానికి పైగా...
మోడీజీ.. కొవిడ్ బాధ్యతలను గడ్కరీకి ఇస్తే మేలు
న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ నియంత్రణ సంబంధిత నిర్వహణ బాధ్యతలను ప్రధాని మోడీ వెంటనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అప్పగించాలని బిజెపి నేత, ఎంపి సుబ్రమణ్య స్వామి సూచించారు. చాలా కాలంగా మౌనంగా...
రాష్ట్రాలు, యుటిలకు 17కోట్లకు పైగా టీకాలు
రాష్ట్రాలు, యుటిలకు దాదాపు 18 కోట్ల టీకాలు
ట్రిపుల్ టితో పాటు 5 సూత్రాల పథకం
కొవిడ్ ఆటకట్టుకు కేంద్రం చర్యలు
న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటివరకూ 17.02 కోట్ల మేర...
రంగంలోకి యువతరం
న్యూఢిల్లీ: కరోనాపై పోరును క్షేత్రస్థాయిలో మరింత ఉధృతం చేసేందుకు కేంద్రం వినూత్న పద్ధతిని ఎంచుకుంది. ఎంబిబిఎస్ విద్యార్థులను రంగంలోకి దింపి కరోనా మహమ్మారిని అరికట్టించడంలో ఉన్న మానవ వనరుల ఇబ్బందులను తొలిగించుకోవాలని సంకల్పించారు....
ఇండియాకు సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నాం: అమెరికా
వాషింగ్టన్: కరోనాపై పోరులో భారత్ కు మద్దతు కొనసాగిస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. ఇండియాకు సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. రాబోయే రోజుల్లో భారత్ కు 100 మిలియన్ డాలర్లు విలువైన...
న్యూయార్క్ నుంచి 328 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు రాక
న్యూఢిల్లీ: న్యూయార్క్-ఢిల్లీ విమానం ద్వారా 328 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను ఎయిర్ ఇండియా తీసుకువచ్చినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ సోమవారం తెలిపారు. అత్యవసర సరఫరాలు అందుతున్నప్పటికీ దేశంలోని...
వంద ట్వీట్లకు సోషల్ వెలి
న్యూఢిల్లీ : కేంద్రం ఆదేశాలతో సామాజిక మాధ్యమాల నుంచి దాదాపు 100 ట్వీట్లను తొలిగించివేశారు. ట్విట్టర్, ఫేస్బుక్ ఇతరత్రా సామాజిక మాధ్యమాలలో వెలువడుతున్న స్పందనలు వాటిలోని అంశాలపై కేంద్ర ప్రసారాల, ఐటి మంత్రిత్వశాఖ...
భారత్ కు పాక్ పిఎం సంఘీభావం
న్యూఢిల్లీ: కరోనాపై పోరులో భారత్ కు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్ వేదికగా సంఘీభావం తెలిపారు. కరోనా నుంచి భారత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ప్రపంచమంతా ఏకమై మహమ్మారిపై పోరాడాలని...
లాక్డౌన్ పరిస్థితి తెచ్చుకోవద్దు
కరోనా రెండో దశ తుఫానులా విరుచుకుపడుతోంది
దేశంలో అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తం కావాలి
లాక్డౌన్ నుంచి కాపాడుకోవాలి
చివరి అస్త్రంగానే రాష్ట్రాలు లాక్డౌన్ను ప్రయోగించాలి
ఆక్సిజన్ సరఫరాకు అనేక చర్యలు తీసుకుంటున్నాం
వైద్యులకు నా సెల్యూట్: జాతినుద్దేశించి ప్రధాని...
మహారాష్ట్ర కరోనా కేంద్ర వైఫల్యమే
శివసేన నేత రౌత్ విమర్శ
ముంబై : బిజెపియేతర రాష్ట్రాలలో కరోనా ఉధృతికి కేంద్రం పక్షపాత ధోరణినే కారణమని శివసేన నేత, ఎంపి సంజయ్ రౌత్ ఆరోపించారు. దేశంలో మహారాష్ట్ర, పంజాబ్, చత్తీస్గఢ్లలో...