Wednesday, May 1, 2024

భారత్ కు పాక్ పిఎం సంఘీభావం

- Advertisement -
- Advertisement -

Pak PM Imran Khan solidarity with India

న్యూఢిల్లీ:  కరోనాపై పోరులో భారత్ కు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్ వేదికగా సంఘీభావం తెలిపారు. కరోనా నుంచి భారత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ప్రపంచమంతా ఏకమై మహమ్మారిపై పోరాడాలని పిలుపునిచ్చారు. భారత్ లో కోవిడ్-19 సెకండ్ వేవ్ విజృంభిస్తున్న క్రమంలో తాము భార‌త ప్ర‌జ‌ల కోసం ప్రార్థిస్తున్నామ‌ని పాకిస్థాన్ స‌మాచార శాఖ మంత్రి ఫ‌వ‌ద్ హుస్సేన్ ప్ర‌క‌టించారు. ఇలాంటి కష్టకాలంలో భార‌త ప్ర‌జ‌ల కోసం మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు ద‌య చూపాలి. త్వ‌ర‌లోనే ఈ క‌ష్టాలు తొలగిపోవాలని శ‌నివారం ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News