Home Search
కరోనాపై పోరు - search results
If you're not happy with the results, please do another search
ఐఐటి ఖరగ్పూర్ 66వ స్నాతకోత్సవంలో పాల్గొన్న మోడీ
న్యూఢిల్లీ: ఐఐటి అంటే ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాత్రమే కాదని, ఐఐటి అంటే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండిజీనియస్ టెక్నాలజీగా ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఐఐటి ఖరగ్పూర్ 66వ...
కరోనా వ్యాక్సినేషన్కు రూ.35 వేల కోట్లు
ఆరోగ్య రంగానికి కేటాయింపులు 137% పెంపు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో దేశం కుదేలైన వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేశారు. ముఖ్యంగా కరోనా వ్యాప్తిని...
తొలి దశ కొవిడ్ టీకా ఖర్చు కేంద్రానిదే
రాష్ట్రాల సిఎంలకు ప్రధాని మోడీ వివరణ, ముందు 3 కోట్ల మంది కొవిడ్ వారియర్స్కు
కొద్ది నెలల్లో 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్, అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమం
విజయవంతం చేయాలని...
అబ్రహాం లింకన్ తర్వాత నేనే.. ట్రంప్, నువ్వో పెద్ద రేసిస్ట్వి.. బైడెన్
కరోనా కట్టడిపైనా ఇరువురి మధ్య వాగ్వాదం
ఆసక్తికరంగా సాగిన ట్రంప్, బైడెన్ చివరి డిబేట్
వాషింగ్టన్: అమెరికా అంతా ఉత్కఠగా ఎదురు చూసిన అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య ఫైనల్ డిబేల్...
మోడీ నిబద్ధతకు డబ్ల్యుహెచ్ఒ అధినేత ప్రశంసలు
న్యూయార్క్ : కరోనాపై పోరులో భారత్ తన వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్ధాన్ని వివిధ దేశాలకు అందించడానికి భారత్ సంసిద్ధం కావడాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రశంసించింది. ఈమేరకు ప్రపంచ ఆరోగ్యసంస్థ అధినేత టెడ్రోస్ అథనోమ్...
నిర్ణయాధికారాల్లో భారత్ వెలి ఎంతకాలం?
ఐరాస వాస్తవిక సంస్కరణలు తక్షణావసరం
భద్రతా మండలిలో భారత్ చోటు కీలకం
జనరల్ అసెంబ్లీకి ప్రధాని మోడీ ఘాటు సందేశం
న్యూయార్క్ : ఐక్యరాజ్య సమితి కీలక విధాన నిర్ణయక వ్యవస్థలలో భారత్ను...
సంపాదకీయం: వైద్యరంగం అధ్వాన్న స్థితి
కరోనా మానవ వైఫల్యాలను పోగు పోసి చూపింది. ఏయే రంగాలలో ఎంతెంత వెనుకబడి ఉన్నామో అనే కోణాన్ని సందేహాతీతంగా బయటపెట్టింది. తన కరాళ నృత్యంతో మానవాళి లోపాల చాంతాడు జాబితాను మన కళ్లముందుంచింది....
హెల్త్కేర్ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలి: కెటిఆర్
హైదరాబాద్: లాక్డౌన్ సమయంలో అన్ని రకాల పరిశ్రమలకు అండగా ఉన్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ముందుకు సాగించాలనే అంశంపై మంత్రి కెటిఆర్ ప్రసంగించారు. లాక్డౌన్ సమయంలోనూ లైఫ్సైన్సెస్...
దర్యాప్తులో గుట్టు తేలేనా?
చైనాలోని వూహాన్ నగర కేంద్రంగా పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి సృష్టిస్తున్న కల్లోలానికి ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. రోజురోజుకు అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనా రక్కసి బారినపడి లక్షల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి....
కలవరపెడుతున్న మూడు దేశాలు
రష్యా, బ్రెజిల్, భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు
ప్రపంచంలో మొత్తం కేసుల సంఖ్య 4.8 మిలియన్, మృతులు 318000 మంది
ప్రపంచ దేశాల ఆందోళన
మాస్కో : కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గందరగోళానికి గురి చేస్తోంది....
నేనూ ఆ మాత్రలు వేసుకొంటున్నా
హైడ్రాక్సీ క్లోరోక్విన్పై ట్రంప్
వాషింగ్టన్: కరోనా వైరస్ ముప్పును తప్పించుకోవడానికి ముందు జాగ్రత్త చర్యగా తాను మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్ తీసుకొంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. గత పది రోజులనుంచి...
మరణాలు భారత్లోనే తక్కువ
3.2శాతం మాత్రమే కొవిడ్ మృతులు, కోలుకున్న 10,633 (26.59%) మంది రోగులు
అగ్రరాజ్యాలతో పోలిస్తే మనమే బెటర్
నిలకడగా కరోనా బాధితుల పెరుగుదల రేటు
10లక్షలకుపైగా టెస్టులు చేశాం, రోజుకు 74వేలకుపైగా...
వైద్యులపై దాడి చేస్తే 7ఏళ్ల వరకు జైలు శిక్ష: ప్రకాశ్ జవదేకర్
న్యూఢిల్లీ: వైద్య సిబ్బందిపై దాడి చేస్తే సహించేది లేదు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బుధవారం కరోనా నియంత్రణ, లాక్ డౌన్ ప్రభావం, దేశ ఆర్థిక పరిస్థితి, తదుపరి చర్యలపై కేంద్ర...
మే 3 వరకు లాక్డౌన్
నేడు మార్గదర్శకాలు n ఈ నెల 20వరకు కఠినతరం
ఆ తర్వాత కరోనా హాట్స్పాట్లు కాని ప్రాంతాల్లో మినహాయింపులు
నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిని మళ్లీ ఉపసంహరిస్తాం
ఇదే స్ఫూర్తిని బాధ్యతగా కొనసాగించండి n మన విధానం, నిర్ణయాలు...
రెండూ ముఖ్యమే
పిఎం నోట కొత్త నినాదం
జాన్ భీ ఔర్ జహాన్ భీ
(ప్రాణం ఉండాలి.. ఆర్థికమూ ఉండాలి)
లాక్డౌన్ పొడిగింపునకే మెజారిటీ సిఎంల మొగ్గు
రాబోయే 3-4 వారాలు అత్యంత కీలకం
వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి
సిఎంలకు 24X7 అందుబాటులో ఉంటా
13...
ఎఫ్ఎన్సిసి రూ.25 లక్షల విరాళం
కరోనాపై పోరుకు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్సిసి) తన వంతు విరాళాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసింది. ఎఫ్ఎన్సిసి తరఫున సంస్థ అధ్యక్షుడు ఆదిశేషగిరి రావు, కార్యదర్శి కె.ఎస్.రామారావు, ఎఫ్ఎన్సిసి వ్యవస్థాపక...
11 తర్వాతే తుది నిర్ణయం
జీవితాలిక కరోనాకు ముందు... కరోనా తర్వాత
ప్రజల ప్రాణ రక్షణకు లాక్డౌనే పరిష్కార మార్గం. నేను ప్రతి రోజూ అన్ని రాష్ట్ట్రాల సిఎంలు, నిఫుణులతో చర్చిస్తూనే ఉన్నా. లాక్డౌన్ ఎత్తివేయాలని ఏ ఒక్కరు...
కరోనా నుంచి దేశాన్ని కాపాడడమే నా లక్ష్యం: మోడీ
ఢిల్లీ: కరోనా వైరస్ నుంచి దేశ ప్రజలను కాపాడడమే తన లక్ష్యమని ప్రధాని మోడీ తెలిపారు. బిజెపి 40వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సందేశం ఇచ్చారు. కరోనా కట్టడికి కేంద్రం...
పిఎం కేర్స్కు యువీ రూ.50 లక్షలు విరాళం
న్యూఢిల్లీ: కరోనా వైరస్పై పోరుకు టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ రూ.50 లక్షలు విరాళంగా ప్రకాటించాడు. ప్రత్యేకమైన ఈ రోజున పిఎం కేర్స్కు రూ.50 లక్షలు సాయం చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు....
రండి.. నేడు దీపాలు వెలిగించండి
వాజపేయి కవితను
ట్వీట్ చేసిన ప్రధాని
న్యూఢిల్లీ : కరోనాపై పోరులో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు దీపాలు, లేదా కొవ్వొత్తులు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా...