Tuesday, May 14, 2024
Home Search

కేంద్ర ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
38 economic offenders fled India in last 5 years

38 మంది టోపి పెట్టి పారిపోయిండ్రు: కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వారి వివరాలను ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ లో వెల్లడించింది. భారత్ లో 2015 జనవరి నుంచి...
India Bans 118 mobile apps including PUBG

పబ్జీపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో పబ్జీతో పాటు 118 చైనా మొబైల్ యాప్స్ పై నిషేధం విధించింది. ఇటీవల టిక్ టాక్ తో పాటు చైనాకు చెందిన...
Haj Yatra 2020 Pilgrimage Cancelled

ఈ ఏడాది హజ్ యాత్ర రద్దు: కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: ఈ ఏడాది హజ్ యాత్రను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. సౌదీ సూచన...

కేరళ ఏనుగు మృతిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్

తిరువంతపురం: కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ జిల్లా అట్టపాడిలో జరిగిన ఏనుగు మృతి సంఘటనను కేరళ ఏనుగు మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిందితులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించింది. ఏనుగు మృతి...

కేంద్ర ప్రభుత్వ పథకాలు వేటిని తమిళనాడు ప్రభుత్వం అడ్డుకుందో ప్రధాని చెప్పాలి

కేంద్ర ప్రభుత్వ పథకాలు వేటిని తమిళనాడు ప్రభుత్వం అడ్డుకుందో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాలి. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఓటమి భయం ప్రధాని ముఖంలో కనపడుతోంది. అందుకే ఈ రకంగా డిఎంకె ప్రభుత్వంపై...
Government should support Home Guard Ravinder's family: Union Minister Kishan Reddy

హోంగార్డు రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: హోంగార్డు రవీందర్ మృతి పట్ల కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రవీందర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ...

తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం మొండిచెయ్యి

మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సందర్శించిన ఎంపి రంజిత్‌రెడ్డి శంకర్‌పల్లి: కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులకు మొండిచేయి చూపిస్తుందని, పాలమూరురంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదాను ఇవ్వాలని చేవెళ్ల ఎంపీ రంజిత్...
D K Aruna Election Campaign in Karnataka

కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం మేలు: డికె అరుణ

హైదరాబాద్: రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ అన్నారు. శనివారం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బళ్లారి నియోజకవర్గం బిజెపి...
Leaders of Samyukta Kisan Morcha set fire to centre

కేంద్రం దగా.. అన్నదాతలను వంచిస్తున్న మోడీ ప్రభుత్వం

మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో రైతులక ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం దగా చేసిందని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన...
Centre-Delhi Govt Dispute over Control of Services

ఢిల్లీలో అధికారాలపై కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వం వివాదం

ఢిల్లీలో అధికారాలపై కేంద్రం రాష్ట్రప్రభుత్వం వివాదం విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామన్న చీఫ్ జస్టిస్ న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లెజిస్లేటివ్, కార్యనిర్వాహక అధికారాల పరిధికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం...

మాది రైతు ప్రభుత్వం.. కేంద్రానిది కార్పొరేట్ ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వంపై ఎంఎల్‌సి కవిత ఫైర్   మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. మాది (టిఆర్‌ఎస్) రైతు ప్రభుత్వమని....కేంద్రంలోని మోడీ సర్కార్‌ది కార్పొరేట్ ప్రభుత్వమని దుయ్యబట్టారు. వారికి...
CM KCR criticize Modi government

కేంద్రంలో చేతకాని ప్రభుత్వం

ఢిల్లీలో ఇంత నీచమైన దరిద్రమైన హయాంను నేనెన్నడూ చూడలేదు కేంద్రం వైఖరి వల్ల రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు, వరి వేయొద్దు బిజెపి వారు రాబందులు.. మేము రైతు బంధులం సిగ్గు, లజ్జ ఉంటే...
Chhattisgarh naxal operation was poorly designed

కేంద్రం, ఎల్‌డిఎఫ్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు

  పాలక్కాడ్(కేరళ): ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ విమర్శించారు. ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో...
Punjab government has not changed central Agricultural laws: Kejriwal

కేంద్ర వ్యవసాయ చట్టాలను పంజాబ్ ప్రభుత్వం మార్చలేదు : కేజ్రీవాల్

  న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను పంజాబ్ రాష్ట్రప్రభుత్వం మార్చలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బుధవారం వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాల ద్వారా రైతులకు కనీస మద్దతు...
Pattipati pulla rao question on jagan

కొండవీడు కోట అభవృద్ధి, కేంద్రీయ విద్యాలయం ఏమైంది: పత్తిపాటి

అమరావతి: కొండవీడు కోట అభవృద్ధి, కేంద్రీయ విద్యాలయం ఏమైందని టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. 98 శాతం పూర్తయిన టిడ్కో ఇళ్లను ఐదేళ్లుగా ఎందుకివ్వలేదని అడిగారు. శనివారం...
Union Minister Giriraj Slams Congress

కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్లే ఈ పరిస్థితి: కేంద్ర మంత్రి

బెగుసరాయ్(బీహార్): దేశంలో 1950 నుంచి ముస్లిం జనాభా పెరగడానికి కాంగ్రెస్ అవలంబించిన బుజ్జగింపు రాజకీయాలే కారణమని కేంద్ర మంత్రి, బిజెపి నాయకుడు గిరిరాజ్ సింగ్ గురువారం ఆరోపించారు. 1971 తర్వాత అప్పటి కాంగ్రెస్...

ఈ ప్రభుత్వం కొసముట్టదు

మన తెలంగాణ/వీణవంక/కరీంనగర్ బ్యూరో : ‘తెలంగాణ వచ్చిన తర్వాత మీరందరు దీవించిండ్రు. పదేళ్ల పరిపాలన చేసిన. తెలంగాణ రాకముందు చెట్టుకొగడు, గుట్టకొగడు అయిన తెలంగాణ ప్రజలు, 20 ఎకరాల భూమి ఉన్నా సాగునీ...
Kishan Reddy

పదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చింది రూ.9 లక్షల కోట్లు

కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయన సవాల్ విసిరారు....

ఉల్లి రైతులకు కేంద్రం తీపి కబురు

లోక్‌సభ ఎన్నికల వేళ ఉల్లి రైతులకు కేంద్రంలోని మోడీ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఉల్లి ఎగుమతులపై గతంలో విధించిన నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కీలక ప్రకటన...
It is again the BJP government that comes at the centre

కేంద్రంలో వచ్చేది మళ్లీ మా ప్రభుత్వమే

కోల్‌కత: తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీకి దూరదృష్టి కొరవడిందని ప్రధానినరేంద్ర మోడీ విమర్శించారు. బిజెపి-ఎన్‌డిఎ తప్ప వేరే ఏ రాజకీయ శక్తి ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదని...

Latest News