Home Search
చాక్లెట్ - search results
If you're not happy with the results, please do another search
నన్ను, నా మేనల్లుడిని టార్గెట్ చేసిన బీజేపీ : మమతా బెనర్జీ
నన్ను, నా మేనల్లుడు, టిఎంసి ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని బీజేపీ టార్గెట్ చేసిందని, తాము సురక్షితంగా లేమని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆదివారం ఆరోపించారు. అసెంబ్లీలో విపక్ష నాయకుడైన సువేందు అధికారి...
కేజ్రీవాల్ను హతమార్చేందుకు బిజెపి కుట్ర: మంత్రి అతిషి
కేజ్రీవాల్ను హతమార్చేందుకు బిజెపి కుట్ర
జైలు అధికారులు ఇన్సులిన్ ఇవ్వడం లేదు
ఆయన సుగర్ లెవల్స్ నిలకడగా లేవు
స్వీట్లు తింటున్నారంటూ కోర్టులో ఇడి అసత్యాలు
మంత్రి అతిషి ఆరోపణ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను తీహార్ జైలులో...
ఆహార కల్తీ కలకలం
పిస్తా హౌస్ బనానా కేక్లో ఫంగస్ ఎక్స్ వేదికగా
కస్టమర్ ఫిర్యాదు తక్షణమే రంగంలోకి ఫుడ్సేఫ్టీ
అధికారులు నమూనాల సేకరణ, పరీక్షల కోసం ల్యాబ్ కు
వినియోగదారులను భయపెడుతున్న వరుస ఘటనలు
మనతెలంగాణ/హైదరాబాద్ :...
అమెరికాలో సూర్యగ్రహణం సందడి
న్యూయార్క్ : ఉత్తర అమెరికాలో సోమవారం (ఏప్రిల్ 8) నాడు కనిపించే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని సందర్శించడానికి అక్కడి జనం విశేషమైన ఆసక్తి చూపిస్తున్నారు. మెక్సికో లోని పసిఫిక్ తీరంలో ఈ సూర్యగ్రహణం కనపించనున్నది....
నేటి నుంచి జెఇఇ మెయిన్ రెండో విడత పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యే జెఇఇ మెయిన్ 2024 తుది విడత పరీక్ష గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ...
కాటు వేస్తున్న మత్తు మందులు
ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైన మాదక ద్రవ్యాల విష సంస్కృతి ఇప్పుడు భారత దేశంలోనూ వేళ్లూనుకుని నలుమూలలకూ విస్తరిస్తోంది. ప్రతి రోజూ దేశంలో ఏదో ఒక మూల ఎవరో ఒకరు మాదకద్రవ్యాలకు...
ఆహార కాలుష్యంపై అప్రమత్తతేది?
మనం ఎక్కవగా పర్యావరణ కాలుష్యం గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇటీవల ఆహార కాలుష్యం కూడా పర్యావరణ కాలుష్యం లో భాగమైంది. ఆహార కాలుష్యం తేలికపాటి నుండి తీవ్రమైన ఆహార అనారోగ్యాలకు కారణమవుతుంది...
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
హైదరాబాద్: బాలుడిపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.9,000 జరిమానా విధిస్తూ నాంపల్లి, 12వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి అనిత గురువారం తీర్పు చెప్పారు. దబీర్పుర పోలీస్...
కల్తీ కట్టడిపై కార్యాచరణ ఏదీ?
మనం తినే తిండి, పీల్చేగాలి, తాగే నీరు సురక్షితంగా, నాణ్యంగా, ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకోనివారుండరు. మనిషికి కనీస అవసరాలైన ఇందులోని ఏఒక్కటి కల్తీ అయినా అది ప్రాణాలకే ప్రమాదం అని అందరికీ తెలిసిన...
AptaGrowను ప్రారంభించిన డానోన్ ఇండియా
'సాధ్యమైనంత ఎక్కువ మందికి ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న, డానోన్ ఇండియా, పసిపిల్లల పోషకాహార పరిధిని బలోపేతం చేయడంలో గణనీయమైన పురోగతిని సాధిస్తూ ఆప్టాగ్రో ను జాతీయ స్థాయిలో...
వ్యూస్ పెంచుకునేందుకు అడ్డదారిలో రీల్స్
హైదరాబాద్: ఇన్స్టా రీల్స్లో వ్యూస్ పెంచుకునేంపదకు అడ్డదారిని అనుసరించిన ఇద్దరు యువకులను ఫిలింనగర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...దేవరకొండ సమీపంలోని చందంపేట మండలం నేరేడుగొమ్మ గ్రామానికి చెందిన హనుమాన్...
మీ డెజర్ట్లను ఆరోగ్యకరమైనదిగా చేయడానికి 3 ఉత్తేజకరమైన జోడింపులు
ప్రియమైన వారితో ప్రత్యేక క్షణాలను జరుపుకోవడమంటే తరచుగా వివిధ రకాల రుచికరమైన వంటలలో మునిగిపోవడం కనిపిస్తుంది. పండుగల సీజన్ సమీపిస్తున్నందున, మనలో చాలా మంది ఆత్మీయ సమావేశాలకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు....
ఎనిమిదేళ్ల పాపకు దగ్గు, ఆయాసం, ఆమె ఊపిరితిత్తుల్లో ఏం ఉందంటే…
ఎనిమిదేళ్ల పాప బాగా దగ్గుతూ ఉంటే, న్యూమోనియా కాబోలని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ ఆస్పత్రికి తీసుకెళ్లాక తెలిసింది, ఆ పాప ఊపిరి తిత్తుల్లో చాక్లెట్ రేపర్ ఉందని.
ఢిల్లీకి చెందిన ఎనిమిదేళ్ల పరి సోలంకి...
ఆరు నూరైనా.. అధికారం మనదే
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ‘ఆరు నూరైనా అధికారంలోకి వచ్చేది మనమే. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఎవరి తలలో జేజమ్మ తరం కాదు’ అని బిఆర్ఎస్ అధినేత సిఎం కెసిఆర్...
దోసెసిన రాహుల్ గాంధీ
జగిత్యాల: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జగిత్యాల జిల్లాలో రోడ్డు పక్కనే ఉన్న ఓ తినుబండారంలో దోసె వేశారు. శుక్రవారం విజయభేరి యాత్రలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ కరీంనగర్ నుంచి జగిత్యాలకు బయలుదేరారు....
నిఠారీ వరుస హత్యల కేసు.. మరణశిక్ష పడిన ఆ ఇద్దరూ నిర్దోషులే…!
అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
ప్రయాగ్రాజ్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2005 06 నిఠారీ వరుస హత్యల కేసులో ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు...
పాపం పసివాళ్లు
మన తెలంగాణ/ ఉప్పల్: పాఠశాలకు వెళ్లిన వి ద్యార్థి తరగతి గదిలోనే కుప్పకూలి మృతి చెందిన ఘటన రామాంతాపూర్లో జరిగింది. టీచర్ దెబ్బలతో తమ కుమారుడు మృతి చెందాడని పాఠశాల ఎదుట తల్లిదండ్రులు...
బర్త్డే రోజున ఢిల్లీ మెట్రోరైలులో ప్రధాని..
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం దేశ రాజధానిలో మెట్రోరైలు ప్రయాణం చేశారు. స్థానిక విస్తారిత ఢిల్లీ ఎయిర్పోర్టు మెట్రో ఎక్స్ప్రెస్ లైన్ ఆరంభ కార్యక్రమం ముందు ప్రధాని మెట్రో ప్రయాణం...
మోడీ ఆర్థిక విధానాలు
ముందు చూపులేని వ్యర్థ ఆర్థిక విధానాలు, జనాకర్షక పథకాలు పేదలకు హాని చేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా ఒక ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో హెచ్చరించారు. బతుకు బాధల్లోని పేదలకు...
అమెజాన్.ఇన్ ‘రాఖీ స్టోర్’ ఆఫర్స్..
బెంగళూరు: విలక్షణమైన ప్రేమ-ద్వేషం సంబంధాన్ని, మీ తోబుట్టువుల బంధాన్ని గౌరవించుకోవడానికి Amazon.in వారి ప్రత్యేకంగా రూపొందించబడిన రాఖీ స్టోర్తో సంబరం చేసుకోవడానికి ఇది సమయం. ఆగస్టు 20 నుండి 30 వరకు ఈ...