Home Search
తల్లితండ్రులు - search results
If you're not happy with the results, please do another search
వంద శాతం వైకల్యం.. పెన్షన్ అందించి ఆదుకోవాలి
పెద్దపల్లి : తనకు వంద శాతం వైకల్యం ఉంది.. పెన్షన్ అందించి ఆదుకోవాలని సోమవారం ప్రజావా ణిలో ఓ బాధితురాలు ఆర్డీఓ వెంకట మాధవరావుకు అర్జి పెట్టుకుంది. వివరాల్లోకి వెళ్లితే మండలంలోని తుర్కలమద్దికుంట...
గురుకుల పాఠశాలలో 15మంది విద్యార్థులకు కరోనా..
మహబూబాబాద్ : తెలంగాణ గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో 15 మంది విద్యార్థులకు కరోనా సోకడం కలకలం రేపుతుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుందనే నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న తరుణంలో ఒకే పాఠశాలలో...
గిరిజనులకు సినిమా థియేటర్లో నో ఎంట్రీ…. ఇక్కడా కులవివక్షేనా?(వైరల్ వీడియో)
న్యూస్ డెస్క్: సినిమా థియేటర్లో ప్రవేశిండానికి టిక్కెట్ ఉంటే చాలు. టిక్కెట్ ఉన్నా అనుమతించకపోతే..చెన్నైలోని రోహిణి థియేటర్లో గురువారం అదే జరిగింది. ఎస్టిఆర్(శింబూ) నటించిన పత్తు తల చిత్రాన్ని చూసేందుకు ఒక గిరిజన...
ఫుడ్ పాయిజన్ తో 36 మంది విద్యార్థులకు అస్వస్థత
మహబూబాబాద్ : ఫుడ్ ఫాయిజన్ అయ్యి 36 మంది బాలికలు అస్వస్థతకు గురైన సంఘటన గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం టామాట...
కోడికత్తి కేసు విచారణ మరోసారి వాయిదా
విచారణకు హాజరు కాని బాధితుడు ఎపి సిఎం జగన్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎపి సిఎం జగన్పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి ఘటనపై విజయవాడ ఎన్ఐఏ కోర్టులో...
గ్రహణమొర్రితో జన్మించిన ఆడ శిశువు..
మనతెలంగాణ/మహబూబాబాద్: తొమ్మిది నెలలు మోసి కన్న కూతురిని కన్న తల్లితండ్రులు మురిపం కొద్ది నిమిషాల్లోనే కనుమరుగైంది. ఆ శిశువు ముఖం చూసి వారు ఖంగుతిని కన్నీరుమున్నీరు అయ్యారు. తమకు పుట్టిన శిశువు గ్రహణమొర్రితో...
మనతో చాలాకాలం పాటు ప్రయాణించే సినిమా ‘సార్’: త్రివిక్రమ్ శ్రీనివాస్
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం 'సార్'(తెలుగు)/ 'వాతి'(తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ,...
సినీ ‘సత్యభామ’ కన్నుమూత
సత్యభామ అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించేంత సహజంగా నటించి మెప్పించిన జమున తెలుగు వారికి ఎప్పటికీ ఆన్ స్క్రీన్ సత్యభామగా మిగిలి పోతారనడంలో సందేహం లేదు. ‘వినాయకచవితి’ చిత్రంలో మొదటి సారి ఆమె...
ఫుడ్ పాయిజన్: 30మంది విద్యార్థులకు అస్వస్థత
కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో శుక్రవారం ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఉదయం నుంచి వాంతులు, కడుపునొప్పితో సుమారుగా 30 మంది విద్యార్థులు...
పాఠశాల ఆరోగ్య సేవలేవీ?
నేటి బాలలే రేపటి పౌరులు. నేటి ఆరోగ్యవంతులైన విద్యార్థులే రేపటి దేశాభివృద్ధి పునాదులు. పాఠశాలల బాలల ఆరోగ్యాలను కాపాడుతూ, వారి ఆరోగ్య పరిరక్షణకు కావలసిన వ్యవస్థలను ప్రభుత్వాలు, విద్యారంగం మరిచిపోయాయి. కరోనా వైరస్...
పరువు హత్యలపై ‘పోలీసు’ సీరియస్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పరువు హత్యలపై పోలీసులు శాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరువు హత్యల కేసులకు సంబంధించిన పక్కా సాక్షాలు, ఆధారాలు సేకరించాలని అన్ని జిల్లాల ఎస్పిలకు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా...
విద్య, వైద్య రంగాలే గీటురాళ్లు!
దేశ దశ, దిశలను నిర్ణయించే ప్రమాణాలుగా అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్య, ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన వైద్య సదుపాయాలు అనబడే రెండు ముఖ్య అంశాలు గుర్తించబడ్డాయి. విద్యావంతులు పెరిగితే పేదరికం, నిరక్షరాస్యత, జనాభా...
ఉరికట్నం
వరకట్న వేధింపులకు తాళలేక ఇద్దరు కూతుళ్లతో పాటు ఊర చెరువులో దూకిన తల్లి, ముగ్గురు దుర్మరణం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో విషాదం
మన తెలంగాణ/గంభీరావుపేట : సిరిసిల్ల రాజన్న జిల్లా...
వరకట్న వేధింపులతో తల్లి, కూతుర్లు ఆత్మహత్య
చెరువులో శవాలై తేలిన తల్లి సహా ఇద్దరు చిన్నారులు, భర్త, అత్తపై ఫిర్యాదు.. అత్తింటిపై దాడి..
గంభీరావుపేట : సిరిసిల్ల రాజన్న జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపెల్లి గ్రామానికి చెందిన వర్కుటి రేఖ తన...
డ్రగ్స్పై ఉక్కుపాదం
ఎంత ధనం, ఆస్తులు సంపాదిస్తే ఏం లాభం! పిల్లలు మన కండ్ల ముందే డ్రగ్స్కు బానిసలై భవిష్యత్ నాశనమై పోతుంటే ఎంత వేదన ఉంటది. డ్రగ్స్కు యువత ఎక్కువగా ఆకర్షితులైతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి....
నల్లగొండలో వివాహిత ఆత్మహత్య.. అత్తింటివారిపై అనుమానాలు..
నల్లగొండ: చండూరు మండలంలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. మండలంలోని పుల్లెంల గ్రామానికి చెందిన నకరికంటి అశ్విని(25) గురువారం ఉదయం ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, మృతురాలి తల్లితండ్రులు రాకముందే...
ఇంటర్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈనెల 25 నుంచి జరిగే పరీక్షలను ఆపలేమంటూ శుక్రవారం నాడు హైకోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా చివరి నిమిషంలో ఇంటర్ పరీక్షల్లో...
సున్నితమైన కథతో తీసిన సినిమా..
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించిన సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు....
దేశానికి ఉత్తమ సేవలు అందించాలి
సివిల్స్ టాపర్లతో మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్ : విధినిర్వహణలో సమర్ధతను చాటుకుంటూ దేశానికి ఉత్తమ సేవలు అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు సివిల్స్ టాపర్లకు సూచించారు. మొదటి...
పారిశుద్ధ్య కార్మికురాలికి జిహెచ్ఎంసిలో అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్గా ఉద్యోగం
ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామక పత్రాన్ని అందించిన మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎమ్మెస్సీ ఫస్ట్ క్లాస్ చదివి జీహెచ్ఎంసిలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న రజనీ సోమవారం ఐటి శాఖ మంత్రి కెటిఆర్ను కలిసింది. ఎమ్మెస్సీ...