Home Search
నక్సల్స్ - search results
If you're not happy with the results, please do another search
ముళ్లబాటలో సీతక్క ప్రయాణం
నక్సలైట్ నుంచి మంత్రిగా పయనం
రాజకీయాల్లో ఎన్నో కష్టాలతో ప్రజాసేవ
ప్రజాసేవలో ఆమను మించిన వారు లేరేమో
ములుగు, ధనసరి అనసూయ అలియాస్ సీతక్క గురించి తెలియని వారు ఉండరు. ఆదివాసీ కోయ జాతికి చెందిన ఈమె...
నక్సలిజంపై పోరులో గెలుపు మాదే:అమిత్ షా
హజారీబాగ్ : నక్సలిజం నిర్మూలనకు దేశంలో ఇప్పుడు చర్యలు వేగవంతం అయ్యాయని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ క్రమంలో పురోగతి దిశలో ఉన్నామని వివరించారు. ప్రధాని మోడీ ప్రభుత్వం నక్సలిజంపై...
ఛత్తీస్గఢ్ సుక్మాలో ఎన్కౌంటర్..ఆరుగురు నక్సలైట్ల మృతి
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో నక్సల్స్కు, భద్రతా బలగాలకు మధ్య శనివారం భీకర ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో చాలా సేపటివరకూ జరిగిన ఈ ఘటనలో కనీసం నలుగురు లేదా ఆరుగురు నక్సలైట్లు చనిపోవడం...
గ్రేహౌండ్స్ గురువుకు నివాళి.. డిజిపి అంజనీ కుమార్ ట్వీట్
హైదరాబాద్ : గ్రే హౌండ్స్ గురువు ఎన్ఎస్ భాటి వర్థంతి సందర్భంగా డిజిపి అంజనీ కుమార్ ట్విట్టర్ వేదికగా నివాళుల ర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని...
మావోయిస్టు నేరెళ్ల జ్యోతి లొంగుబాటు
కరీంనగర్ : మావోయిస్టు పార్టీ డిసిఎం నేరెళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క కరీంనగర్ పోలీసుల ముందు లొంగిపోయారు. శుక్రవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సుబ్బారాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు....
దంతేవాడ పేలుడుకు 2 నెలల క్రితమే..
రాయపూర్: చత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో డిఆర్జి దళాలపై మావోయిస్టులు పక్కా ప్రణాళికలతోనే దాడి చేసినట్లు పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు.దర్యాప్తు జరిగిన కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఆ రహదారిపై వెళ్లే వాహనాల...
మావోయిస్టుల ఘాతుకం
మన తెలంగాణ/దంతేవాడ/ భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్గఢ్లోని దంతేవాడ లో బుధవారం నక్సల్స్ పంజావిసిరారు. జిల్లాలోని అరవ్పూర్ గ్రామ సమీపంలో మావోయిస్టులు శక్తివంతమైన మందుపాతరను పేల్చిన ఘటనలో మొత్తం 11 మంది దుర్మరణం...
జార్ఖండ్ లోని ఛాత్రాలో ఐదుగురు నక్సల్స్ హతం
న్యూస్డెస్క్: జార్ఖండ్ రాష్ట్రం ఛాత్రాలో సోమవారం ఉదయం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఐదుగురు నక్సల్స్ మరణించారు. వీరిలో ఇద్దరు నక్సల్స్ గౌతమ్ పాశ్వన్, చార్లీ పై రూ.25 లక్షల బహుమతి ఉందని జార్ఖండ్...
బొమ్మల రామారం పిఎస్పై నక్సలైట్ల దాడి.. ప్రాణాలకు తెగించి పోరాడిన మెయిన్ సెంట్రీకి సన్మానం
మనతెలంగాణ, హైదరాబాద్ : బొమ్మలరామారం పోలీస్ స్టేషన్పై నక్సల్స్ దాడిని ఎదురించిన సెంట్రీని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అభినందించారు. నేరెడ్మెట్లోని తన కార్యాలయానికి పిలిపించుకుని శుక్రవారం అభినందించారు. ప్రస్తుతం నల్గొండ...
2024 నాటికి దేశంలో నక్సల్స్ ఉండరు: అమిత్ షా
రాయ్పూర్: దేశంలో 2024 లోక్సభ ఎన్నికల నాటికి నక్సల్స్ను తుడిచేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాలు చాలా వరకు తగ్గిపోయాయని ఆయన అన్నారు. నరేంద్ర...
గడ్చిరోలిలో ఇద్దరు నక్సల్స్ అరెస్టు
ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఇద్దరు పేరుమోసిన నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేసినట్లు గడ్చిరోలి ఎస్పి అంకిత్ గోయల్ శనివారం తెలిపారు. ఈ ఇద్దరు నక్సలైట్లపై రూ. 10 లక్షల చొప్పున రివార్డు...
ఎన్ఐఎ సోదాల కలకలం
ఎన్ఐఎ సోదాల కలకలం
మావోయిస్టు రిక్రూట్మెంట్ బృందం సభ్యులన్న అనుమానంతో ముగ్గురు మహిళల అరెస్టు
మనతెలంగాణ/హైదరాబాద్: పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ గురువారం నాడు సోదాలు నిర్వహించింది. యువతను మావోయిస్టు పార్టీలో చేర్పించారన్న యోగాల మేరకు...
మావోయిస్టు అగ్రనేత శంకర్ ఇంట్లో ఎన్ఐఎ సోదాలు
హైదరాబాద్: తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాల్లో ఎన్ఐఎ సోదాలు నిర్వహించింది. మెదక్ జిల్లా చేగుంటలో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్ కుమారుడి ఇంట్లో ఎన్ఐఎ సోదాలు చేపట్టింది....
ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఆదివారం నక్సల్స్తో జరిగిన ఎదురుకాల్పుల్లో జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్జి)కి చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. కేర్లపాల్...
దంతెవాడలో ఇద్దరు మహిళా నక్సల్స్ ఎన్కౌంటర్
దంతెవాడ: ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో శనివారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇద్దరు మహిళా నక్సల్స్ మరణించారు. వీరిద్దరిపై కలిపి రూ. 6 లక్షల రివార్డు ఉందని జిల్లా ఎస్పి అభిషేక్ పల్లవ తెలిపారు....
26మంది మావోయిస్టుల ఎన్కౌంటర్
నెత్తుటి మడుగులో గడ్చిరోలి
మావోయిస్టుల ఆచూకీ తెలుసుకొని కూంబింగ్కు వెళ్లిన కమాండో దళం శనివారం తెల్లవారుజామున దళంపై కాల్పులు జరిపిన మావోయిస్టులు కొనసాగిన ఎదురుకాల్పులు 12మంది నక్సల్స్తో హోరాహోరీ పోరు తొలుత నలుగురే...
గడ్చిరోలి అడవులలో భారీ ఎన్కౌంటర్
26 మంది నక్సలైట్లు మృతి?
సి60 కమాండో పోలీసు చర్య
గంటల తరబడి ఎదురుకాల్పులు
ముగ్గురు పోలీసులకు గాయాలు
నాగ్పూర్లో చికిత్సకు తరలింపు
నాగ్పూర్ /ముంబై : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అడవులలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. శనివారం ఉదయం...
మావోయిస్టు సీనియర్ నేత కిషన్దా అరెస్టు
ఆయన భార్య షీలా మరాండీని అదుపులోకి తీసుకున్న పోలీసులు
రాంచీ : అగ్రస్థాయి మావోయిస్టు నేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్దాను చత్తీస్గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సీనియర్ పోలీసు అధికారి...
కీలక నక్సల్స్ నేత బోస్ అరెస్ట్
రాంచీ : అగ్రస్థాయి మావోయిస్టు నేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్దాను చత్తీస్గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సీనియర్ పోలీసు అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. పలు కీలక కేసులతో...
పీడిత జన విముక్తి సేనాని
ఒకరు ప్రజల్లో సృష్టించే చైతన్య స్థాయిని బట్టే రాజ్యం ఆ వ్యక్తిపై తన సకల కుట్రలు, కుయుక్తులతో విరుచుకుపడుతుంది. ఇది భీమా కోరేగావ్ కేసులో నిందితులుగా సుదీర్ఘ నిర్బంధం అనుభవిస్తున్నవారందరికీ, అటువంటి కేసు...