Home Search
పదవ తరగతి పరీక్షలు - search results
If you're not happy with the results, please do another search
మే 6 నుంచి ఇంటర్… మే 23 నుంచి టెన్త్ పరీక్షలు
మన : రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు మరోసారి సవరించింది. జెఇఇ మెయిన్ పరీక్షల తేదీలను మార్చడంతో ఇంటర్ పరీక్షల తేదీల్లో బోర్డు మార్పులు చేసింది. ఈ మేరకు...
ఆలస్యంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు
ఇప్పటికీ ప్రారంభం కాని పరీక్ష ఫీజు చెల్లింపు
ఏప్రిల్లో ఇంటర్, మేలో టెన్త్ పరీక్షలు జరిగే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి, ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షలు ఈ సారి ఆలస్యంగా జరుగనున్నాయి. ఇంటర్మీడియేట్...
పిఎం పదవినే తృణప్రాయంగా త్యజించిన గొప్పనేత అటల్: బండి
హైదరాబాద్: ప్రతి బిజెపి కార్యకర్త కు స్ఫూర్తి ప్రదాత, ప్రేరణ అయిన భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయీ 2018 ఆగస్టు 28న మన నుంచి దూరమై మూడేళ్లయిందని బిజెపి...
సిబిఎస్ఇ టెన్త్ పరీక్షలు రద్దు
12వ తరగతి పరీక్షలు వాయిదా
ప్రతిభ, సామర్థాలను బట్టి పదో తరగతి విద్యార్థులకు మార్కులు, పాస్
అభ్యంతరాలు తెలిపిన వారికి పరీక్షరాసే అవకాశం
12వ తరగతి పరీక్షల నిర్వహణపై జూన్1న నిర్ణయం
పరీక్షల కొత్త తేదీలు 15రోజుల ముందుగానే...
ఆలస్యంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు
హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి, ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షలు ఈ సారి ఆలస్యంగా జరుగనున్నాయి. ఏటా ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రారంభమయ్యే పరీక్షలు ఈ విద్యాసంవత్సరం వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా...
జెఎన్టియుహెచ్ పరిధిలో డిగ్రీ, పిజి పరీక్షలు వాయిదా..?
మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర సాంకేతిక విద్యా కోర్సుల డిగ్రీ, పిజి సెమిస్టర్ పరీక్షలను వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని...
టెన్త్ పరీక్షలు వాయిదా
ప్రీ ఫైనల్స్ ఫలితాల ఆధారంగా విద్యార్థులను అప్గ్రేడ్ చేసే అవకాశాల పరిశీలన?
వాయిదా నిర్ణయాన్ని ప్రకటించిన
మంత్రి సబితా ఇంద్రా రెడ్డి
జిహెచ్ఎంసి మినహా రాష్ట్రంలో పరీక్షల నిర్వహణకు అనుమతించిన హైకోర్టు
తీర్పు వచ్చిన తర్వాత మొత్తం...
జూన్ 8 నుంచి టెన్త్ పరీక్షలు
పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు
విద్యార్థుల సందేహాల నివృత్తికి హెల్ప్లైన్ ఏర్పాటు
విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా, కోవిడ్-19 నిబంధనలకు లోబడి జూన్ 8వ...
జూన్ 8 తర్వాత టెన్త్ పరీక్షలు
ప్రతి రెండు పరీక్షల మధ్య రెండు రోజుల వ్యవధి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలను జూన్ 8 తర్వాత నిర్వహించుకోవాలని మంగళవారం నాడు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టెన్త్...
మే చివరి వారంలోనే పది పరీక్షలు
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగించిన నేపథ్యంలో పదవ తరగతి, ఎంసెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షలు మే నెల చివరిలో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది....
నేటి నుంచి టెన్త్ పరీక్షలు
హైదరాబాద్ : పదవ తరగతి వార్షిక పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 6వ తేదీ వరకు జరుగనున్న పదవ తరగతి జరుగనున్న ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి...
వెబ్సైట్లో పదవ తరగతి హాల్ టికెట్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : పదవ తరగతి పరీక్షలు పకడ్భందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.సత్యనారాయరెడ్డి వెల్లడించారు. పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్టికెట్లు బుధవారం వెబ్సైట్లో పొందుపరచనున్నట్లుతెలిపారు....
పదవ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల
అమరావతి: ఎపి పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ మారింది. ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ రమేశ్ కుమార్ శనివారం విడుదల చేశారు. ఈ నెల 23న...
ఏఎస్రావునగర్లో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థుల అదృశ్యం
చర్లపల్లి ః కాప్రా సర్కిల్ ఏఎస్రావునగర్లో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్ధులు అదృష్యమైన సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. కుషాయిగూడ సిఐ చంద్రశేఖర్, విద్యార్ధుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల...
రేపటినుంచి ఒంటిపూట బడులు
హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో శుక్రవారంనుంచి ఒంటిపూట బడులు మొదలుకానున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరిగిపోతున్న కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన పథకం మాత్రం యధావిధిగా కొనసాగుతుంది. పదవ...
ఇంటర్ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు: సిఎస్ శాంతికుమారి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హెచ్చరించారు. ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణ,...
హెలికాప్టర్లో టెన్త్ ప్రశ్నాపత్రాలు
సుక్మా : చత్తీస్గఢ్లో నక్సల్స్ ప్రాబల్యపు సుక్మా జిల్లాకు బోర్డు పరీక్ష ప్రశ్నాపత్రాలను హెలికాప్టరులో పంపించారు. ఈ ప్రాంతంలోని మారుమూల జగర్గుండాలో ఓ పరీక్షా కేంద్రం ఉంది. ఇక్కడ నక్సల్స్ దళాల సంచారం...
డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో అనర్థమే: రాహుల్ గాంధీ విమర్శ
డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో అనర్థమే
యుపిలో ‘జంగిల్ రాజ్’ గ్యారంటీ
‘అసత్యాల వ్యాపారానికి’ శాంతి భద్రతల పరిస్థితి పెద్ద ఉదాహరణ
రాహుల్ గాంధీ విమర్శ
యుపి పరిస్థితిపై కాంగ్రెస్ కార్యకర్తల నిరసన
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్లో డబుల్ ఇంజన్...
ఎపి టెన్త్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. బాలురు కంటే 6.11శాతం బాలకలు ఉత్తీర్ణత...
ఎంసెట్కు భారీగా దరఖాస్తులు….
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్కు ఈఏడాది భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ విభాగాల్లో విద్యార్థులు పోటీ పడ్డారు. ఇప్పటివరకు రెండు విభాగాలకు 3,20,310 దరఖాస్తులు సమర్పించారు. తెలంగాణకు చెందినవి...