Home Search
పదవ తరగతి పరీక్షలు - search results
If you're not happy with the results, please do another search
డిబార్ అయిన హరీష్కు హైకోర్టులో ఊరట
హైదరాబాద్ : పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 03వ తేదీన మొదలైన మొదటి రోజే తెలుగు ప్రశ్నపత్రం లీక్ అవడం విద్యాశాఖలో కలకలం రేపింది. మరుసటి రోజు హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపుల్లో...
ఆర్టీసీ ప్రయాణం సౌకర్యవంతం, సురక్షితం
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్: ఆర్టీసీ ప్రయాణం సౌకర్యవంతం, సురక్షితమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శనివారం మెదక్ ఆర్టీసీ డిపో ఆవరణలో మూడు డీలక్స్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. నూతన బస్లో...
రేపటి నుంచి వెబ్సైట్లో టెన్త్ హాల్ టికెట్లు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం(మార్చి 24) హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. విద్యార్థులు dse.telangana.gov.in వెబ్సైట్ నుంచి...
పదిలో మళ్లీ మనమే ఫస్ట్ రావాలి: మంత్రి హరీశ్
సిద్దిపేట: పదో తరగతి పలితాలలో గత ఏడాది తరహాలో ఈ యేడు సైతం సిద్దిపేట జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానం లో నిలుపుదామని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు...
ఏప్రిల్ 25 నుంచి తెలంగాణ పాఠశాలలకు వేసవి సెలవులు!
హైదరాబాద్: ఏప్రిల్ 25 నుంచి పాఠశాలలకు వేసవి సెలవుల షెడ్యూల్ను తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. వేసవి సెలవుల తర్వాత తిరిగి పాఠశాలలు జూన్ 12న తెరుచుకుంటాయి. ఇక పదవ...
పది పరీక్షలకు ఆరు పేపర్లే
పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు ఆరు పేపర్లకే జరగనున్నాయి. 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు...
నేటి నుంచి వేసవి సెలవులు..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు ఆదివారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. అకడమిక్ క్యాలెండర్ పేర్కొన్న విధంగా శనివారంతో పనిదినాలు ముగియగా, ఆదివారం(ఏప్రిల్ 24) నుంచి జూన్ 12వ తేదీ వరకు...
నేడు టెన్త్ ఫలితాలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పదవ తరగతి శుక్రవారం వెలువడనున్నాయి. కరోనా కారణంగా రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం, గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా ఫార్మేటివ్ అసెస్మెంట్(ఎఫ్ఎ) ఆధారంగా...
విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉపశమనం
సిబిఎస్ఇ పరీక్షల నిర్ణయంపై కేజ్రీవాల్
న్యూఢిల్లీ: సిబిఎస్ఇ పరీక్షల సంబంధిత నిర్ణయం భారీ ఉపశమనం కల్గించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కొవిడ్ 19 కేసుల ఉధృతి దశలో పరీక్షల రద్దు...
సిబిఎస్ఇ పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్విట్టర్లో ప్రకటించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి పోఖ్రియాల్
హైదరాబాద్: విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సిబిఎస్ఇ 10,12 తరగతుల పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదలైంది. మే 4 నుంచి జూన్ 11 వరకు ఈ...
త్వరలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వెల్లడిస్తాం: మంత్రి సబిత
మే 15లోగా ఇంటర్ పరీక్షలు పూర్తి, వారంలోగా పరీక్షల షెడ్యూల్ వెల్లడిస్తాం
విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు 60 శాతం మంది తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు
4 లక్షల మంది మధ్యాహ్న భోజనం అందించేలా ఏర్పాట్లు-విద్యాశాఖ మంత్రి...
పది విద్యార్థులకు గ్రేడ్లు ఖరారు
వెబ్సైట్లో వివరాలు నమోదు, పాఠశాలల్లోనే మెమోలు
పొరపాట్లు తలెత్తితే ఎస్ఎస్సి బోర్డుకు పంపించాలని సూచన
మనతెలంగాణ/హైదరాబాద్ : పదవ తరగతి విద్యార్థులకు గ్రేడ్లు ఖరారయ్యాయి. విద్యార్థులకు కేటాయించిన గ్రేడ్ వివరాలను సోమవారం మధ్యాహ్నం 3...
ఇప్పట్లో స్కూళ్లు లేనట్లే
పరిస్థితి సాధారణం అయ్యాకే పాఠశాలల పునః ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో ఇప్పట్లో పాఠశాలలు తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాతనే పాఠశాలలు పునఃప్రారంచాలని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది....
డిజిటల్ చదువులు.. ఆన్లైన్ బాట పడుతున్న విద్యార్థులు
హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పిల్లలను డిజిటల్, ఇ-లెర్నింగ్ ఫ్లాట్ఫారమ్స్ ద్వారా చదివించుకోవాల్సిందిగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూచించింది....
విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు
హైదరాబాద్ : కరోనా వైరస్ నేపథ్యంలో విద్యాసంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో అప్రమత్తమైన పాఠశాలలు ఆన్లైన్ పాఠాలను ఎంచుకుని అమలు చేస్తున్నాయి. కొన్ని పాఠశాలలు వాట్సాప్ ద్వారా,...
పరీక్షలపై కరోనా గ్రహణం
మనతెలంగాణ/హైదరాబాద్ : వివిధ రకాల పరీక్షలపై కరోనా ప్రభావం పడింది. తాజాగా పదవ తరగతి పరీక్షలు వాయిదా పడగా, ఇదివరకే సిబిఎస్ఇ పరీక్షలు, జెఇఇ మెయిన్ పరీక్షలు వాయిదా పడ్డాయి. సాధారణంగా మార్చి...
టెన్త్ ఎగ్జామ్స్ వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా పదవ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని శుక్రవారం నాడు హైకోర్టు ఆదేశించింది. కాగా శనివారం నాడు జరగాల్సిన పరీక్ష మాత్రం యథావిధిగా నిర్వహించాలని...
ముందు జాగ్రత్తలే శరణ్యం
గుమిగూడొద్దు, జనంలోకి వెళ్ళొద్దు, నిర్లక్షం అసలే వద్దు
కరోనాకు 18 చెక్పోస్టులు.. ఎపి, చత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్నాటక, సరిహద్దులో ఏర్పాటు
* ఉగాది, శ్రీరామనవమి బహిరంగ వేడుకలు రద్దు
* అన్ని మతాల ప్రార్థన మందిరాలలోకి అనుమతి...
మాస్కులతో పరీక్షకు హాజరైన వీణా వాణీలు
మనతెలంగాణ/హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణీలు మాస్కులు ధరించి పదవ తరగతి పరీక్షకు హాజరయ్యారు. మధురానగర్లోని ప్రతిభా హైస్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమాయానికి అరగంట ముందే చేరుకున్నారు. యూసఫ్గూడలోని స్టేట్...
జలుబు, దగ్గు ఉంటే ప్రత్యేక గది
పది పరీక్షా కేంద్రాల్లో శానిటైజర్, లిక్విడ్ సోప్లు
మాస్కులు, వాటర్ బాటిళ్లకు అనుమతి
24 గంటల కంట్రోల్ రూం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో ఎవరైనా జలుబు,...