Saturday, May 4, 2024
Home Search

పాఠశాల - search results

If you're not happy with the results, please do another search
Breakfast should be implemented in all schools in the state

రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అల్పాహారం అమలు చేయాలి: బాలల సంక్షేమ సంఘం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని పాఠశాలలో సిఎం కెసిఆర్ అల్పాహారం పథకాన్ని అమలు చేయాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్ కోరారు. శుక్రవారం అన్ని పాఠశాలలో అల్పాహారం...

13 నుంచి పాఠశాలలకు నుంచి బతుకమ్మ, దసరా సెలవులు

హైదరాబాద్ ః రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు శుక్రవారం నుంచి సెలవులు ప్రకటించింది. ఈ నెల 26వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. గురువారం...

పాఠశాల బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు

జడ్చర్ల:  జడ్చర్ల 167వ జాతీయ రహదారిలో పాఠశాల బస్సు బోల్తా పడి పలువురు విద్యార్థులకు గాయాలైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం జడ్చర్ల మండల పరిధిలోని కొత్తతాండ సమీపంలో ఉన్న...
Fish curry at BC Gurukul school

బిసి గురుకుల పాఠశాలలో చేపలకూర

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని బిసి విద్యార్థులకు కెసిఆర్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. బిసి గురుకులాల్లో చేపల కూర పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు...
SFI

పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించడం హర్షనీయం: ఎస్‌ఎఫ్‌ఐ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఒకటి నుండి 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలవిద్యార్థులకు ఉదయం అల్ఫాహారం అందించడంపై ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎల్. మూర్తి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఒక...

గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడి అరాచకాలు

చేర్యాల: చేర్యాల పట్టణంలోని గురుకుల బాలుర పాఠశాలలో ఆర్ట్ టీచర్‌గా పని చేస్తున్న వేదాంత చారి అనే ఉపాధ్యాయుడు అరాచకాలకు పాల్పడుతున్నాడు. పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని అమానుషంగా కొట్టి, గాయపరిచి, నానా...

పాఠశాలలో అగ్నిప్రమాదం..

సిటిబ్యూరోః పాఠశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట గురుకుల పాఠశాలలో శనివారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఓ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. షేక్‌పేటలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు...

పాఠశాల బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీసులు

సిటిబ్యూరోః పాఠశాలల బస్సులను సైబరాబాద్ పోలీసులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ సేఫ్టీ వింగ్, ట్రాఫిక్ పోలీసులతో కలిసి కార్పొరేట్ పాఠశాలల బస్సులను పరిశీలించారు. డ్రైవర్లు, హెల్పర్ల వివరాలు...

కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 70మంది విద్యార్థినులకు అస్వస్థత..

నిజామాబాద్: ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా కస్తూర్భా పాఠశాలలో దాదాపు 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన కడుపునొప్పితో పాటుగా వాంతులు చేసుకోవడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నిజామాబాద్‌...
Road accident in Vanasthalipuram: Two killed

ఐచ్చిక సెలవు రద్దు.. పాఠశాలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

సూర్యాపేట: జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బుధవారం పాఠశాలకు వెళ్తున్న ఓ ఉపాధ్యాయురాలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అర్బయీన్ సందర్భంగా ఐచ్చిక సెలవు ప్రకటించిన విద్యాశాఖ అధికారులు ఈరోజు ఉదయం అకస్మాత్తుగా...

కర్ని ప్రాథమిక పాఠశాలలో డిఆర్‌పిల ఆకస్మిక తనిఖీ

మక్తల్ : మండలంలోని కర్ని గ్రామంలోని ప్రాథమిక పాఠశాల వెలుగు అభ్యాసన మిత్ర కార్యక్రమంపై జిల్లా రిసోర్స్ పర్సన్లు శ్రీకాంత్ , రాఘవేంద్రలు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్పీలు మాట్లాడుతూ...
Koppula

గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ

ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో గత 16 సంవత్సరాలుగా పని చేస్తున్న...
Telangana rains update

నిజామాబాద్ లో భారీ వర్షం…. పాఠశాలలకు సెలవు

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లో ఉదయం 5 గంటల నుంచి జల్లులు పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మోపాల్ మండలంలో 15.7 సెంటిమీటర్లు,...
Breakfast should be provided to government school students

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పహారం అందించాలి

సిఎంకు బాలల హక్కుల సంక్షేమ సంఘం వినతి మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రం లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం తో పాటు అల్పాహారం కూడా అందించాలని బాలల...

సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ

ముత్తంగిలో మన ఊరు మన బడిని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు: మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చెప్పారు. శుక్రవారం మండల...

పాఠశాల విద్యార్థినులతో ప్రధాని రక్షాబంధన్ వేడుకలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ స్కూలు పిల్లలతో కలిసి రక్షాబంధన్ వేడుకను జరుపుకొన్నారు. ఢిల్లీ పాఠశాలల విద్యార్థినులు బుధవారం ఉదయం ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు.అనంతరం మోడీ వాళ్లతో కొద్ది...
Andhra pradesh Konaseema

పాఠశాలలో తేలు కుట్టడంతో తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి

అమరావతి: పాఠశాలలో తేలు కుట్టడంతో తొమ్మిదో తరగతి విద్యార్థి దుర్మరణం చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డా బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోరుమిల్లికి...

మన ఊరు మన బడితో పాఠశాలలకు మహర్దశ

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు రూ. కోటి నిధులతో ఉన్నత పాఠశాలలో పనులు ప్రారంభం అచ్చంపేట: మన ఊరుమన బడితో పాఠశాలలకు మహర్దశ వచ్చిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్...

మన ఊరు -మన బడితో పాఠశాలలకు మహర్ధశ

అచ్చంపేట : మన ఊరు మన బడితో పాఠశాలలకు మహర్థశ వచ్చిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. గురువారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం పక్కన బాలుర ఉన్నత పాఠశాలలో...

హకీంపేట క్రీడా పాఠశాలలో విద్యార్థుల ధర్నా

శామీర్ పేట : రాష్ట్ర క్రీడా పాఠశాలను అబాసుపాలు చేస్తున్నారని ఆ పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని హకింపేట క్రీడా...

Latest News