Home Search
పివి సింధు - search results
If you're not happy with the results, please do another search
టోక్యో ఒలింపిక్స్… సింధుకు కాంస్యం
టోక్యో: ఒలింపిక్స్లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో పివి సింధు కాంస్య పతకం గెలుచుకుంది. చైనా క్రీడాకారిణి బింగ్జియావోపై 21-13, 21-15 వరసగా రెండు సెట్లలో సింధు పైచేయి సాధించింది. టోక్యో ఒలింపిక్స్...
సెమీస్లో సింధు ఓటమి.. కాంస్యం కోసం మరో మ్యాచ్
టోక్యో: ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్ లో భారత స్టార్ షట్లర్ పివి సింధు ఓటమిపాలైంది. ప్రపంచ నంబర్ వన్ చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజు యింగ్ చేతిలో 21-18, 21-12...
నిరాశపరిచిన సింధు.. స్విస్ ఓపెన్ ఫైనల్లో మారిన్ చేతిలో ఓటమి
బాసెల్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో తెలుగుతేజం పివి సింధు నిరాశపర్చింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో ఓటమి పాలైంది. వరుస సెట్లలో...
డెన్మార్మ్ టోర్నీ నుంచి సింధు ఔట్
కోపెన్హాగన్: డెన్మార్క్ లో వచ్చే నెలలో ప్రారంభం కానున్న థామస్ అండ్ ఉబెర్ కప్ టోర్నీ నుంచి ఇండియన్ స్టార్ షట్టర్ పివి సింధు వైదొలగింది. వ్యక్తిగత కారణాలవల్లే టోర్నీకి సింధు దూరమైనట్లు...
భారత్ టీమ్కు పసిడి
ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న పివి సింధూ జట్టు
మలేసియా(షా అలామ్) : భారత బాడ్మింటన్ మహిళల టీమ్ చరిత్ర సృష్టించింది. ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్ను తొలిసారి గెలుచుకొని నయా రికార్డును...
భారత్ టీమ్కు పసిడి
మలేసియా(షా అలామ్) : భారత బాడ్మింటన్ మహిళల టీమ్ చరిత్ర సృష్టించింది. ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్ను తొలిసారి గెలుచుకొని నయా రికార్డును నెలకొల్పింది. హోరాహోరీగా సాగిన తుదిపోరులో థాయ్లాండ్ను 3-2 తేడాతో...
పిఎన్ బి మెట్లైఫ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023
హైదరాబాద్: బ్యాడ్మింటన్ ప్రతిభను అపూర్వంగా ప్రదర్శిస్తూ, 2023లో జరిగిన PNB మెట్లైఫ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 7వ ఎడిషన్లో తెలంగాణలోని నలుమూలల నుండి 1200 మందికి పైగా ప్రతిభావంతులైన యువ క్రీడాకారులు హాజరయ్యారు....
నేటి నుండి చైనాలో 19వ ఏషియన్ గేమ్స్ ప్రారంభం
తెలంగాణ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన శాట్స్ ఛైర్మన్ ఆంజనేయ గౌడ్
మన తెలంగాణ / హైదరాబాద్ : నేటి నుండి ఛైనాలోని హౌంగ్జౌ నగరంలో 19వ ఏసియన్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. దాదాపు 40కి...
మొయినాబాద్ లో జూనియర్ జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
రంగారెడ్డి : ప్రముఖ క్రీడాకారిని జ్వాల గుత్తా మొయినాబాద్ అకాడమీలో అండర్ 15,17 ఏళ్ల బాల, బాలికల 36వ యోనెక్స్ సన్ రైస్ సబ్ జూనియర్ జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలను రాష్ట్ర సమాచార...
ఫైనల్లో లక్షసేన్
కాల్గేరీ : కెనడా ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్లో కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ లక్ష్యసేన్ టైటిల్ పోరుకుకు చేరుకున్నాడు. జపాన్కు చెందిన కెంటా నిషిమోటొపై వరుస గేమ్లతో గెలుపొంది ఫైనల్లో...
క్రీడా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి
మంత్రి శ్రీనివాస్గౌడ్పై ప్రశంసలు గుప్పించిన
కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్
మనతెలంగాణ/హైదరాబాద్ : క్రీడా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని కేంద్ర...
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తో శ్రీనివాస్ గౌడ్ భేటీ
హైదరాబాద్: జాతీయ క్రీడలు జరుగుతున్న అహ్మదాబాద్ లో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాగూర్ తో తెలంగాణ క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు. సిఎం కెసిఆర్...
యోగా భారతీయ సంస్కృతికి ప్రతీక: వెంకయ్యనాయుడు
హైదరాబాద్: యోగం అంటే సాధన చేయడమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడారు. యోగా అంటే ఏకాగ్రతను సాధించడమన్నారు....
పర్యావరణ సేవకుడు, ప్రకృతికి స్నేహితుడు
మనం జాగ్రత్తగా కాపాడి మన తర్వాతి తరాలకు ఇవ్వగలిగిన గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే అది కేవలం ప్రకృతి. ప్రత్యేకించి జనాభా ఎక్కువ కలిగిన, అభివృద్ధి చెందుతున్న మన దేశంలో పర్యావరణాన్ని కాపాడుకోవడం,...
రెండో టైటిలే లక్ష్యంగా..
బిడబ్ల్యుఎఫ్ వరల్డ్ చాంపియన్షిలో బరిలో సింధు
పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్, సాయిప్రణీత్, లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్
వెల్వ(స్పెయిన్): రెండేళ్ల క్రితం బిడబ్ల్యుఎఫ్ ఛాం పియన్షిప్లో విజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ...
పద్మ పురస్కారాల బహుకరణ..
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో పద్మపురస్కారాలను బహుకరించారు. మొత్తం 73మంది విశిష్ట వ్యక్తులకు అవార్డులను అందచేశారు. వీరిలో కొందరు మరణానంతరం ఈ పురస్కారాలు అందుకున్నారు....
రెండో రోజు ఇండియాకు నిరాశే..
ఆశలు నిలిపిన సింధు, మేరీకోమ్, మనికా బాత్రా
టోక్యో: ఒలింపిక్స్లో ఆదివారం ఇండియాకు నిరాశ తప్పలేదు. బ్యాడ్మింటన్లో సింధు, బాక్సింగ్లో మేరీ కోమ్, టేమ్ టెన్నిస్లో మనికా బాత్రా తప్ప మిగతా వాటిలో మన...
ధోనీ, రోహిత్లను వెనక్కి నెట్టేసిన కోహ్లీ
ధోనీ, రోహిత్లను వెనక్కి నెట్టేసిన కోహ్లీ
ట్విట్టర్ అభిమానుల్లో టాప్
ముంబయి: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ మహిందర్ సింగ్ ధోనీ, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మలను వెనక్కి నెట్టేశాడు. అయితే ఇది...
కరోనాపై పోరుకు ప్రముఖుల విరాళాలు
ప్రపంచాన్నే వణికించేస్తున్న కరోనా మహమ్మారి తన ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తున్న కరోనాపై అన్ని దేశాల ప్రభుత్వాలు యుద్ధాన్ని ప్రకటించాయి. ముందు గా ప్రజలను తమ ఇళ్లకు పరిమితం చేసేలా...
పద్మ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు: కెటిఆర్
హైదరాబాద్: ప్రతిష్టాత్మక పద్మ అవార్డు గ్రహీతలకు మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికైన పివి సింధు బ్యాడ్మింటన్ క్రీడతో తెలంగాణకే కాకుండా దేశానికి కూడా గొప్ప పేరు తెచ్చిందని...