Home Search
భవన నిర్మాణ కార్మికులు - search results
If you're not happy with the results, please do another search
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి
బెంగళూరు: కర్నాటకలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బెళగావి సమీపంలో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు కూలీలు మృతి చెందారు. మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స...
ఈనెలాఖరులోగా మొదటి డోసు వ్యాక్సిన్ పూర్తి
తీసుకోని వారందరికి వేసేందుకు వైద్యసిబ్బంది చర్యలు వేగం
ఇప్పటికే మొబైల్ వాహనాలు, ఆరోగ్య కేంద్రాల్లో టీకా
గ్రేటర్ పరిధిలో 90శాతం పూర్తి చేసినట్లు వైద్యశాఖ వెల్లడి
రేపటి నుంచి ఇంటింటికి తిరిగి ఇవ్వనున్న ఆరోగ్య కార్యకర్తలు
స్పాట్ రిజిస్ట్రేషన్...
గ్రేటర్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్….
హెల్త్ సెంటర్లతో పాటు, 74 మొబైల్ వాహనాల ద్వారా టీకా పంపిణీ
ఇప్పటివరకు 90 శాతం మందికి మొదటిడోసు పూర్తి
స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి టీకా వేస్తున్న వైద్యశాఖ సిబ్బంది
వ్యాక్సిన్ తీసుకున్న జాగ్రత్తలు పాటించాలని వైద్యాదికారుల...
యువకుడి దారుణ హత్య.. గొంతుకోసి చంపిన నిందితులు
మనతెలంగాణ, హైదరాబాద్ : యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన నగరంలోని శాలిబండలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని పాలబస్తీ, బహదూర్పురాకు చెందిన సయ్యద్ అన్వర్ కుమారుడు, సయ్యద్ జుబేర్(23)...
నల్సారు స్కీములపై ప్యారా లీగల్ వాలంటరీలకు శిక్షణ
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్యారా లీగలు వాలంటరీలకు, ప్యానల్ లాయర్లకు, నల్సారు స్కీములపై సోమవారం నాడు ట్రైనింగు ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి జి.ఉదయకుమార్ హాజరయ్యారు....
సామాజిక బాధ్యతను తీసుకోవాలి
ఐటి కంపెనీలకు పిలుపు
జాప్యంలేకుండా ఏప్రిల్ 1న జీతాలు
జిహెచ్ఎంసిలో కంట్రోల్ రూం ఏర్పాటు
ఐలాలకు పారిశుధ్య పనుల బాధ్యతలు
హోం క్వారైంటైన్లోని పౌరులపైన నిఘా
అధికారులకు మంత్రి కెటిఆర్ ఆదేశాలు
మనతెలంగాణ / హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణ...
కాంగ్రెస్…పాంచజన్యం
పాంచ్ న్యాయ్తో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల 25 గ్యారంటీలతో
అన్ని వర్గాలకు న్యాయం మహిళలు, రైతులు, యువత, కార్మికులు,
పేదల సంక్షేమంపైనే ఫోకస్ దేశవ్యాప్తంగా కులగణన 30
లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ రిజర్వేషన్లపై 50 శాతం...
రూ. 5142 కోట్ల వార్షిక బడ్జెట్ను ఆమోదించిన టిటిడి ధర్మకర్తల మండలి
శ్రీవారి ఆశీస్సులతో మహిళలకు మంగళసూత్రాలు
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంపు
మండలి అధ్యక్షుడు భూమాన కరుణాకర్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్: టిటిడి వార్షిక బడ్జెట్ ( 2024--25 ఆర్థిక సంవత్సరానికి) రూ.5,141.74 కోట్లతో...
కశ్మీరులో యుపి వలస కార్మికుడిని హతమార్చిన ఉగ్రవాదులు
జమ్మూ: దక్షిణ కశ్మీరులోని పుల్వామాలో సోమవారం రాష్ర్టేతరుడైన ఒక వలస కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. మృతుడిని ఉత్తర్ ప్రదేశ్కు చెందిన ముకేష్గా గుర్తించారు. ఇతర రాష్ట్రానికి చెందిన ఒక వలస కార్మికుడిని ఉగ్రవాదులు...
కార్మికుల ఆరోగ్యంపై సర్కార్ నజర్
భవన నిర్మాణ రంగ కార్మికులకు మెరుగైన వైద్యం
సిఎం ఆదేశంతో రంగంలోకి కార్మిక శాఖ అధికారులు
అటు సింగరేణి కార్మికులకు రూ. 259 కోట్లు కేటాయింపు
మన తెలంగాణ / హైదరాబాద్ : కరోనా కాలంలో కార్మికులు...
ఈ – శ్రమ్పై తర్జన భర్జన..
కోటి మంది అనుకున్నా అరకోటి కూడ చేరని వైనం
డిసెంబర్ నాటికి ఆ లక్ష్యం నెరవేరేనా?
తగినంత ప్రచారం లేదంటున్న కార్మికులు..కర్షకులు..
అందుకే ఆ సంఖ్య తగ్గిందా...!!
మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం...
ఈ – శ్రమ్పై తర్జన భర్జన..
కోటి మంది అనుకున్నా అరకోటి కూడ చేరని వైనం
డిసెంబర్ నాటికి ఆ లక్ష్యం నెరవేరేనా?
తగినంత ప్రచారం లేదంటున్న కార్మికులు..కర్షకులు..
అందుకే ఆ సంఖ్య తగ్గిందా...!!
మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం...
సర్పంచుల నుంచి సెంట్రల్ విస్టా కార్మికుల దాకా..
న్యూఢిల్లీ: ఎర్రకోట వద్ద జరిగిన 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తిలకించడానికి దేశంలోని వివిధ రంగాలకు చెందిన 1800 మంది ‘ ప్రత్యేక అతిథుల’కు ఆహ్వానాలు అందాయి.‘ జనభాగస్వామ్యం’ పేరిట వారికి ఆహ్వానాలు...
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు: హరీష్ రావు
సిద్దిపేట: ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వేఛ్చావాయువులు పీల్చుకున్న మన భారతదేశానికి 76 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్వాతంత్య్ర దినోత్స వేడుకలకు విచ్చేసిన ప్రతీ ఒక్కరికీ వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి...
మువ్వన్నెల రెపరెపలకు భారతావని సర్వంసిద్ధం.. ఆన్లైన్ సెల్ఫీ పోటీ
న్యూఢిల్లీ : 77వ సాతంత్ర దినోత్సవ వేడుకలకు యావత్ భారతావని సిద్ధమైంది. ఊరూవాడా మువ్వెన్న జెండాలు రెపరెపలాడనున్నాయి. మంగళవారం ఢిల్లీ ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. అనంతరం దేశ పౌరులను...
నిజామాబాద్ లో ఐటి హబ్ను ప్రారంభించిన కెటిఆర్
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం అభివృద్ధి పనుల జాతర కొనసాగింది. రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా రోజంతా ప్రారంభోత్సవాలు కొనసాగాయి. 50 కోట్లతో నిర్మాణం...
ఉద్యమిస్తేనే ఉషోదయం..
మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ పేరుకు మాత్రమే పార్టీ అని, భారతదేశ పరివర్తనే దీని అసలు లక్ష్యమని, యావత్ భారతదేశం పరివర్తన చెందాల్సిన అవసరముందని, భారతదేశం ఎందుకు పరివర్తనం చెందాల్సిన అవసరముందో మీకు సులభంగా అర్థమయ్యేలా...
తలసరి ఆదాయంలోమనమే నెం.1
మన తెలంగాణ/హైదరాబాద్: కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకోవాలన్నా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా దేశంలో ఒక్క తెలంగా ణ రాష్ట్రంలోనే సాధ్యమవుతుందని మరోసారి స్పష్టమైంది. విద్యార్హతలున్నా, లేకపోయినా కూడా కా ర్మికులుగా జీవనం సాగించే వారు...
కార్మిక హక్కులను కాలరాస్తోన్న బిజెపి ప్రభుత్వం
కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తోంది
సీఎల్పీ నేత, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క
హైదరాబాద్: బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని, కార్మికుల అవసరాలను పట్టించుకోకుండా కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తోందని సీఎల్పీ నేత, ఎమ్మెల్యే భట్టి...
కార్మిక సమస్యల సాధనకై ఆగస్టు 4న కార్మిక గర్జన
అమరచింత : కార్మిక సమస్యల సాధన కోసం ఆగస్టు 4వ తేదిన హైదరాబాద్ ఇందిరా గాంధీ పార్క్ దగ్గర జరిగే కార్మిక గర్జనకు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర...