Home Search
భారత్ చైనా - search results
If you're not happy with the results, please do another search
చైనా బజార్లు పోయి భారత్ బజార్లు రావాలి: కెసిఆర్
నాందేడ్: దేశంలో చాలా వస్తువులు చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. నాందేడ్లో జరిగిన బిఆర్ఎస్ సభలో కెసిఆర్ ప్రసంగించారు. మేక్ ఇన్ ఇండియా... జోక్ ఇన్...
చైనాలో భారత్ నకిలీ కొవిడ్-19 ఔషధాలు?!
బీజింగ్: చైనాలో కొవిడ్-19 వ్యాధి ఎంతగా వ్యాపిస్తుందో అంతగా భారతీయ కొవిడ్ నకిలీ ఔషధాలు కూడా అక్కడ మార్కెట్ అవుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త అని చైనా ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా...
చైనాకు ఔషధాలు పంపేందుకు భారత్ సిద్ధం!
న్యూఢిల్లీ: ప్రపంచంలో ఇండియా అతిపెద్ద ఫార్మాసూటికల్ ఉత్పత్తిదారుగా ఉంది. చైనాలో పెరుగుతున్న కొవిడ్19 కేసులు చూసి ఆ దేశానికి జ్వరం నివారణ మందులు పంపేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఇండియన్ డ్రగ్ ఎక్స్పోర్ట్...
భారత్-చైనా సరిహద్దులో విషాదం.. 16 మంది జవాన్లు మృతి
భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. చాటేన్ నుంచి తంగూకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. సిక్కింలో శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదంలో ఆర్మీ బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 16...
భారత్ ను బేఖాతరు చేసి చైనా నౌకను అనుమతించిన శ్రీలంక
కొలంబో: సైనిక సంస్థాపనల(ఇన్ స్టాలేషన్స్)పై గూఢచర్యం చేయొచ్చు కనుక చైనా నౌకకు అనుమతించొద్దని భారత్ చేసిన సూచనను శ్రీలంక బేఖాతరు చేసి అనుమతించింది. యువాన్ వాంగ్ 5 అనేది పరిశోధన, సర్వే చేసే...
చైనా నౌక కదలికలతో భారత్ కలవరం
డ్రాగన్ సీ గన్
చైనా నౌక కదలికలతో భారత్ కలవరం
లంకకు బయలుదేరిన యువాన్
దారివెంబడి లోగుట్టు పసికట్టు
న్యూఢిల్లీ:అత్యంత శక్తివంతమైన అధునాతన సాధన సంపత్తి గల చైనా యుద్ధ నౌక చైనా నుంచి...
భారత్- చైనా సరిహద్దుల్లో 19 మంది కూలీలు అదృశ్యం
న్యూఢిల్లీ : భారత్చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వద్ద నిర్మాణ పనుల్లో ఉన్న 19 మంది వలస కూలీలు అదృశ్యమయ్యారు. వీరి ఆచూకీ రెండు వారాలుగా తెలియలేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు...
నేడు భారత్, చైనాల మధ్య 16వ రౌండ్ చర్చలు
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఎసి) వెంబడి మిగిలిన ఘర్షణ పాయింట్లలోని సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో భారత్, చైనా ఆదివారం 16వ రౌండ్ అత్యున్నత స్థాయి సైనిక చర్చలను నిర్వహించనున్నాయి. వాస్తవాధీన...
చైనాకు అంగుళం జాగా కూడా భారత్ వదులుకోదు: రాజ్ నాథ్ సింగ్
న్యూఢిల్లీ: భారత్ తన భూమిలో ఒక్క అంగుళాన్ని కూడా చైనాకు అప్పగించబోదని, ఇరు దేశాల మధ్య తూర్పు లడఖ్ సరిహద్దు ప్రతిష్టంభనకు సంబంధించిన మిగిలిన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రక్షణ మంత్రి...
చైనాపై ఆంక్షల కొరడా భారత్కు మరింత సాయం
ఉక్రెయిన్ పరిణామాల దశలో అమెరికా వెల్లడి
పుతిన్కు మద్దతిస్తూ డ్రాగన్ దూకుడు
కట్టడికి దిగితే ఏం చేయలేరు
వాషింగ్టన్ : అమెరికా తాజాగా తన భారత్ మిత్రధర్మాన్ని చాటుకుంది. చైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
భారత్- చైనా 15 దఫా చర్చలు
న్యూఢిల్లీ : ఈస్టర్న్ లద్ధాఖ్లో ప్రతిష్టంభన శాశ్వత నివారణ దిశలో భారత్ -చైనాల మధ్య 15వ దఫా సైనిక స్థాయి చర్చలు జరిగాయి. శుక్రవారం జరిగిన ఈ సంప్రదిపుల క్రమంలో ఎటువంటి ఫలితం...
భారత్లో యాప్ల నిషేధంపై చైనా ఆందోళన
బీజింగ్: భద్రతా కారణాలతో తమ దేశానికి చెందిన యాప్లను భారత్ నిషేధించడం పట్ల చైనా గురువారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చైనాతో సహా విదేశీ పెట్టుబడిదారులందరినీ భారత్ పారదర్శకంగా, వివక్ష లేకుండా...
చైనాలో తయారు చేసి భారత్లో అమ్ముతామంటే కుదరదు
ఎలాన్ మస్క్కు స్పష్టం చేసిన నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: టెస్లా కార్లు, ఎలాన్ మస్క్ విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుండబద్దలుకొట్టారు. భారత్లో తయారీ యూనిట్ పెడితే రాయితీలు, ప్రోత్సాహకాల గురించి ఆలోచిస్తామని...
చైనాలో భూభాగంగా జమ్ముకశ్మీర్: డబ్లుహెచ్ఒకు భారత్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్యసంస్థకు చెందిన వివిధ పోర్టల్స్లో జమ్ముకశ్మీర్ లడఖ్ ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాల కంటే భిన్నమైన రంగులో చూపించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అలాగే 1969 లో చైనాకు పాకిస్థాన్...
భారత్-చైనా సరిహద్దుల్లో ఏం జరుగుతోంది?
ప్రధాని వివరణకు సిపిఐ డిమాండ్
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుపై జరుగుతున్న తాజా పరిణామాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు వివరించాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా డిమాండు చేశారు. లడఖ్లోని...
చైనా దూకుడును భారత్ ఆపలేదా!
అంతకు ముందు రెండు పర్యాయాలు అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలో చైనా గ్రామాలు నిర్మిస్తున్నట్లు అంతర్జాతీయ నిఘా సంస్థలు ఉపగ్రహ చిత్రాలను విడుదల చేశాయి. వాటి పట్ల భారత ప్రభుత్వ స్పందన చాలా నిరాశ...
మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్న భారత్, చైనా సైనికులు
స్యూఢిల్లీ: నూతన సంవత్సరం సందర్భంగా శనివారం భారత్,చైనా సైనికులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇరు దేశాల మధ్య వాస్తవాధీనరేఖ(ఎల్ఎసి)లోని ఈశాన్య లడఖ్ ప్రాంతంలోని పది సరిహద్దు పాయింట్ల వద్ద ఇరు సైన్యాలు...
భారత్ లో ఉత్పత్తి ఆరంభించనున్న చైనా ఎలెక్ట్రిక్ స్కూటర్ కంపెనీ
చిత్తూరు: చైనాకు చెందిన డిఎఒ ఇవిటెక్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో తన తొలి ఎలెక్ట్రిక్ ద్విచక్రవాహనాల కంపెనీ తెరవడానికి గ్రౌండ్వర్క్ పూర్తిచేసుకుంది. చిత్తూరులో కంపెనీ తన ప్లాంట్ పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది....
అరుణాచల్లో ఉపరాష్ట్రపతి పర్యటనకు చైనా అభ్యంతరంపై భారత్ మండిపాటు
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయడు ఇటీవల అరుణాచల్ప్రదేశ్లో పర్యటించడం పట్ల చైనా అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ప్రదేశ్ భారత్లో విడదీయలేని అంతర్భాగమని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్బాగ్చీ స్పష్టం చేశారు....
ప్రతిష్టంభనతో ముగిసిన భారత్, చైనా చర్చలు
న్యూఢిల్లీ: భారత్, చైనా సీనియర్ మిలిటరీ కమాండర్ల మధ్య ఇటీవల మొదలైన వాస్తవాధీన నియంత్రణ రేఖ 13వ రౌండ్ చరలు చివరికి ప్రతిష్టంభనతో ముగిశాయి. భారత్ తరఫున ‘నిర్మాణాత్మక సూచనలు చేశాం’ అని...