Home Search
భారత్ చైనా - search results
If you're not happy with the results, please do another search
13వ విడత భారత్-చైనా కోర్ కమాండర్స్ భేటీ
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదంపై చర్చించేందుకు భారత,చైనా సైనిక జనరల్స్ ఆదివారం భేటీ అయ్యారు. లడఖ్లోని నియంత్రణ రేఖకి చైనా వైపున మాల్డో బోర్ట్ పోస్టు వద్ద ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి...
గోగ్రా పాయింట్లో ఇద్దరూ వెనకకు చైనా భారత్ సరిహద్దు పరిణామం
న్యూఢిల్లీ: ఈస్టర్న్ లద్ధాఖ్లోని ఘర్షణాస్పద ప్రాంతం గోగ్రా నుంచి భారత్, చైనా సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఈ విషయాన్ని భారత సైనిక వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఈ ప్రాంతంలో ప్రతిష్టంభనకు...
గోగ్రా, హాట్ స్ప్రింగ్స్లో నిస్సైనికీకరణపై భారత్, చైనా మధ్య 12వ విడత చర్చలు
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్లో 14 మాసాలుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలికేందుకు కొన్ని కీలక ప్రదేశాలలో నిస్సైనికీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా భారత్, చైనా శనివారం మరో విడత...
భారత్ ఇలాఖాలో చైనా టెంట్లు
పౌరులకా? కయ్యానికా?
లద్ధాఖ్ : ఓ పక్క సైనిక కమాండర్ల స్థాయి చర్చలు సశేషంగా ఉన్న దశలోనే చైనా అతిక్రమణలు సాగుతున్నాయి. భారత భూభాగంలో చైనా గుడారాలు ఏర్పాటు అవుతున్నాయి. లద్థాఖ్ తూర్పు ప్రాంతంలోని...
భారత్కు చైనా కార్గో విమానాలు నిలిపివేత
బీజింగ్ : భారత్లో కరోనా విలయ తాండవంతో చైనాకు చెందిన ప్రముఖ సిచుయాన్ ఎయిర్లైన్స్ సంస్థ తన కార్గో విమానాలను 15 రోజుల పాటు నిలిపివేసింది. జియాన్ ఢిల్లీ, జియాన్ముంబై, చెంగ్డుచెన్నై, చాంగ్కింగ్చెన్నై,...
బలగాల ఉపసంహరణపై భారత్-చైనా 11వ విడత సైనిక స్థాయి చర్చలు
11వ విడత సైనిక స్థాయి చర్చలు
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్లోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, దేప్సంగ్ తదితర కీలక ప్రదేశాలలో నిస్సైనికీకరణకు సంబంధించి భారత్, చైనా మధ్య 11వ విడత సైనిక స్థాయి చర్చలు...
భారత్ – చైనా పదో రౌండ్ చర్చలు
న్యూఢిల్లీ: భారత్- చైనా మధ్య 10వ దఫా సైనిక స్థాయి సంప్రదింపులు శనివారం జరిగాయి. ఈస్టర్న్ లద్ధాఖ్ ప్రాంతంలో మరింత సైనిక ఉపసంహరణ దిశలో ఈ చర్చలు తలపెట్టారు. సరిహద్దుల్లోని దళాల ప్రధానాధికారుల...
చైనా సైనికుడిని అప్పగించిన భారత్
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్లో మూడు రోజుల క్రితం భారత సైన్యం చేతిలో బందీ అయిన ఒక చైనా సైనికుడిని సోమవారం చైనా అధికారులకు అప్పగించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవాధీన రేఖ(ఎల్ఎసి)ద్వారా భారత...
చైనా దురాక్రమణను ఎదుర్కోడానికి భారత్తోనే అమెరికా: వైట్హౌస్ అధికారి
వాషింగ్టన్ : ప్రపంచంలో చైనా దురాక్రమణ పెరిగిపోతోందని, హాంకాంగ్, తైవాన్,దక్షిణ చైనా సముద్రం, నుంచి భారత్ సరిహద్దు వరకు చైనా దురాక్రమణ పెరుగుతోందని, ఈ పరిస్థితుల్లో చైనా దురాక్రమణను ఎదుర్కోడానికి తాము భారత్కు...
చైనా దాడులను తిప్పికొట్టేలా భారత్ మోహరింపులు
కీలక ప్రాంతాల్లో బ్రహ్మోస్,
ఆకాశ్, నిర్భయ్ క్షిపణులు
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఎసి) వద్ద చైనాభారత్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఓవేళ పాక్షిక యుద్ధానికి లేదా పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తే ఏం...
ఆక్రమణలకు ప్రయత్నిస్తే కాల్పులే: చైనాకు భారత్ హెచ్చరిక
ఎల్ఎసి వద్ద ఆక్రమణలకు ప్రయత్నిస్తే మా సైన్యం కాల్పులు జరుపుతుంది
బలగాల ఉపసంహరణ మీవైపు నుంచే ప్రారంభించాలి -చైనాకు భారత్ హెచ్చరిక
న్యూఢిల్లీః వాస్తవాధీన రేఖ(ఎల్ఎసి) వద్ద ఉద్రిక్త ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై చైనా-భారత్...
భారత్-చైనా మధ్య కాల్పులు
ఢిల్లీ: తూర్పు లడ్డాక్లోని సరిహద్దుల వెంట భారత్, చైనా మధ్య సోమవారం రాత్రి అర్ధరాత్రి కాల్పులు జరిగాయి. భారత్ మొదటగా కాల్పులు జరపడంతో చైనా కూడా కాల్పులు జరపాల్సి వచ్చిందని చైనా ఆర్మీ...
భారత్ చుట్టూ చైనా సైనిక వలయం
వాషింగ్టన్ : భారత్ను మరింతగా దిగ్బంధం చేసేందుకు పొరుగుదేశం చైనా యత్నిస్తోంది. అమెరికా రక్షణ వ్యవహారాల ప్రధాన కేంద్రం అయిన పెంటగాన్ వార్షిక నివేదికతో ఈ విషయం స్పష్టం అయింది. భారతదేశానికి చుట్టూ...
భారత్ సరిహద్దుల్లోకి చైనా ఫైటర్లు
హోటస్ బేస్కు పవర్ఫుల్ జె 20 విమానాలు
చర్చలు శాంతి అంటూనే డ్రాగన్ బుసలు
తాజా పరిస్థితితో భారత వాయుసేన సన్నద్ధం
న్యూఢిల్లీ/బీజింగ్: సరిహద్దుల్లో తిరిగి పొరుగుదేశం గిల్లికజ్జాలకు దిగింది. అత్యంత అధునాతనమైన జె...
భారత్, చైనాలకు వెళ్లొద్దు: అమెరికా
భారత్, చైనాలకు వెళ్లొద్దు
ప్రయాణ మార్గదర్శకాలు సవరించిన అమెరికా
దాదాపు 50 దేశాలు లెవల్4లోనే
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతికారణంగా పలు దేశాల్లో ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికా తన పౌరులకు...
చైనా వక్ర చేష్టలొద్దు: భారత్
న్యూఢిల్లీ: చైనా కుయుక్తులు మానుకుని, సవ్యంగా వ్యవహరిస్తే మంచిదని భారతదేశం హెచ్చరించింది. ఐరాస భద్రతా మండలిలో చైనా మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తేందుకు యత్నించడంపై నిరసన తెలిపింది. దేశ అంతర్గత వ్యవహారాలలో కలుగచేసుకునే...
చైనాకు భారత్ మరో షాక్
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం చైనాపై డిజిటల్ స్ట్రైక్ చేస్తూ మరో షాక్ ఇచ్చింది. భారత్ ఇప్పటికే టిక్ టాక్ సహా 59 యాప్ లను బ్యాన్ చేసింది. తాజాగా 47 చైనా యాప్లపై...
భారత్-చైనా సరిహద్దు పరిస్థితులు ఆందోళన కలిగిస్తోంది: బ్రిటన్ ప్రధాని
లండన్: భారత్-చైనా దేశాల సరిహద్దు తూర్పు లడఖ్ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఆందోళన కలిగిస్తోందని, ఈ సమస్యను ఉభయ దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సూచించారు....
భారత్- చైనా దౌత్య చర్చలు
న్యూఢిల్లీ : సరిహద్దులలో ప్రస్తుత ఉద్రిక్తత సడలింపునకు భారత్- చైనాలు దౌత్యస్థాయిలో యత్నిస్తున్నాయి. బుధవారం ఇరుపక్షాల మధ్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీని గురించి చర్చ జరిగింది. ఎల్ఎసి వెంబడి లద్ధాఖ్ ప్రాంతంలో...
భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తత.. రష్యా బయల్దేరి వెళ్లిన రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సరిహద్దు వివాదంపై ప్రస్తుతం భారత్-చైనా మధ్య రెండో దఫా చర్చలు కొనసాగుతున్నాయి. కమాండర్ స్థాయిలో జరుగుతున్న చర్చలు ఆరు గంటలుగా కొనసాగుతున్నాయి. ఓ వైపు...