Tuesday, May 14, 2024
Home Search

భారత్ చైనా - search results

If you're not happy with the results, please do another search

5వేల కోట్లైనా వెనుకాడం

  బాధ్యతను వందశాతం చిత్తశుద్ధితో నెరవేరుస్తాం దేశానికి పట్టిన పెద్ద కరోనా కాంగ్రెస్సే కేంద్రం, రాష్ట్రం కర్తవ్య స్పృహతో వ్యవహరిస్తున్నాయి కేంద్ర ఆరోగ్యమంత్రితో మాట్లాడుతున్నాను బయటి దేశాలనుంచి వచ్చిన వారికే కరోనా వస్తోంది శంషాబాద్‌లో 200 మంది ఆరోగ్యసిబ్బంది పనిచేస్తున్నారు వందేళ్లకు ఒక...

రూ.4లక్షలు ఎక్స్‌గ్రేషియా

  కరోనా మృతుల కుటుంబాలకు ఇవ్వడానికి కేంద్రం నిర్ణయం, ఎన్‌డిఆర్‌ఎఫ్ కింద విపత్తుగా గుర్తింపు రాష్ట్రాల సిఎస్‌లకు లేఖ దేశ వ్యాప్తంగా 86కి చేరిన పాజిటివ్ కేసులు 4వేల మంది అనుమానితులు ఢిల్లీలో 7, కేరళలో 19 కే సులు...

26 మందుల ఎగుమతిపై కేంద్రం నిషేధం

  నిషేధిత మందుల జాబితాలో పారాసిటమాల్ తదితరాలు న్యూఢిల్లీ: ప్రపంచానికి జనరిక్ ఔషధాలను ఎగుమతి చేసే దేశాల్లో ప్రధాన దేశమైన భారత్ 26 ఔషధ తయారీలో వాడే ముడి పదార్థాలు, ఆ ముడి పదార్థాలతో తయారయ్యే...
Sensex

నష్టాలు ఆగడం లేదు

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లో నష్టాలు ఆగడం లేదు. కరోనా వైరస్ భయాల మధ్య గురువారం వరుసగా ఐదవ ట్రేడింగ్ సెషన్‌లో స్టాక్ మార్కెట్లు క్షీణించాయి. బ్యాంకులు, ఐటి, ఇంధన సంస్థల షేర్లలో అమ్మకాల...

ఎదురుచూసిన క్షణం.. విశిష్ట అతిథి విచ్చేస్తున్నాడు

  సోమవారం ఉదయం 11.40గం.కు అహ్మదాబాద్ చేరుకోనున్న అమెరికా అధ్యక్షుడు ఉ.11.40గం.కు అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ విమానాశ్రయానికి ట్రంప్ 12.15గం.కు సబర్మతీ ఆశ్రమానికి చేరిక. 1.05గం.కు మొతేరా స్టేడియానికి ట్రంప్, మోడీ. ప్రారంభోత్సతవం. ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో...
Covid 19

కోవిడ్ 19పై అప్రమత్తంగా ఉన్నాం

  88 మంది అనుమానితులకు పరీక్షలు ఏ ఒక్కరికీ వైరస్ ఉన్నట్లు నిర్థారణ కాలేదు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటివరకు 88 మందికి కరోనా అనుమానితులకు పరీక్షలు చేయగా, వారిలో...
PM Modi Writes to China President over Coronavirus

కరోనాపై పోరాటంలో సాయం చేస్తాం

   చైనా అధ్యక్షుడికి ప్రధాని మోడీ లేఖ  భారతీయులపట్ల జాగ్రత్త తీసుకుంటాం : చైనా న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో కొట్టుమిట్టాడుతున్న చైనాకు ఈ తరుణంలో భారతదేశం సాయమందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు లేఖ...
make-in-india

‘మేక్ ఇన్ ఇండియా’కు మేలే

 కరోనాతో చైనా నుంచి వస్తువుల దిగుమతులు నిలిపివేత దేశీయంగా కంపెనీలు ఉత్పత్తులను పెంచాయి కరోనా వైరస్ చైనాలో మానవ జీవితానికి ముప్పుగా పరిణమించింది. కానీ ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ ఆలోచనను ప్రోత్సహించడానికి భారతీయ వ్యాపారవేత్తలకు...
Gandhi

గాంధీలో కరోనా నిర్దారణ పరీక్షలు

హైదరాబాద్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్ నగర ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. గత వారం రోజుల వ్యవధిలో అనుమానితులు సంఖ్య 11కు చేరింది. రోజ రోజుకూ అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో...
Gandhi

10 రోజుల్లో ల్యాబ్ సిద్ధం

గాంధీలో ‘కరోనా’ నిర్ధారణ పరీక్షలు మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు గాంధీ ఆసుపత్రిలో నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ రంగం సిద్ధం చేసింది. గాంధీ ఆస్పత్రిలో వచ్చే 10 రోజుల్లోనే కరోనా...
coronavirus

దేశంలో తొలి కరోనా కేసు

చైనా నుంచి వచ్చిన కేరళ విద్యార్థినిలో వ్యాధి లక్షణాలు ప్రస్తుత పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల ప్రకటన న్యూఢిల్లీ : భారతదేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. కేరళకు చెందిన విద్యార్థి కరోనా వైరస్ సోకినట్లు...

ప్రపంచమంతా కరోనా భయం

  106కు చేరిన మృతులు న్యూఢిల్లీ : చైనాలోని హేబీ ప్రాంతంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఉండటంతో అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పాకిస్థాన్, అమెరికా...

కరోనాపై భయాలొద్దు

  వదంతులు నమ్మొద్దు, కేంద్ర బృందం పరిశీలిస్తోంది నేడు ఉన్నతస్థాయి సమీక్ష జరుపుతాం - మంత్రి ఈటల హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల...

106కు చేరిన కరోనా మృతుల సంఖ్య…

బీజింగ్:  చైనాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రస్తుతం కరోనా మృతుల సంస్థ 106కు చేరింది. దాదాపు 4వేల మందికిపైగా కరోనా వ్యాదితో బాధపడుతున్నట్టు...
Bride

సంతే పరిణయ వేదిక

కొన్ని పనులు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి చైనాలో పెళ్లిళ్ల సంతలా... ఆ సంతలో నిత్యావసర వస్తువులు కొనుక్కునే బదులు జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. షాంఘై మ్యారేజ్ మార్కెట్ చైనాలో 2005 నుంచి కొనసాగుతుంది....
Nirmala Sitharaman

మధ్యంతర డివిడెండ్‌పై భేటీ

ప్రభుత్వ ఆదాయం తగ్గిన నేపథ్యంలో వచ్చే ఆర్‌బిఐ బోర్డు సమావేంలో చర్చ న్యూఢిల్లీ: వచ్చే ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) సమావేశంలో మధ్యంతర డివిడెండ్ అంశంపై చర్చించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదాయం...
Oyo-Hotels

సంక్షోభంలో ఓయో హోటల్స్!

  భారత్, చైనాలో వేలాది మందిని ఇంటికి పంపిస్తున్న సంస్థ న్యూఢిల్లీ: ఓయో హోటల్స్ భారత్, చైనాలలో వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించి వేస్తోందని ఈ వ్యవహారం గురించి బాగా తెలిసిన వర్గాలు అంటున్నాయి....
Jitendra-Singh

2020లో చంద్రయాన్ -3 మిషన్

న్యూఢిల్లీ : చంద్రగోళంపై 2020 లో మళ్లీ లాండర్, రోవర్ ద్వారా చంద్రయాన్ 3 మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుందని కేంద్ర అంతరిక్ష విభాగ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం ధ్రువీకరించారు....
Huawei

5జి ట్రయల్స్‌కు అనుమతి

భారత ప్రభుత్వానికి హువాయి కృతజ్ఞతలు న్యూఢిల్లీ: 5జి నెట్‌వర్క్ ట్రయల్స్‌లో భాగస్వామ్యం కల్పించినందుకు గాను చైనా టెలికమ్యూనికేషన్ దిగ్గజం హువాయి భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసింది. భారత్ టెలికామ్ రంగంలో సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణలు,...

Latest News