Home Search
మర్డర్ - search results
If you're not happy with the results, please do another search
లంగర్హౌస్ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్: నగరంలోని లంగర్హౌస్ లో శుక్రవారం అర్థరాత్రి జరిగిన డబుల్ మర్డర్ కేసును వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కేవలం 4 గంటల్లోనే ఛేదించారు. ఆదిపత్య పోరులో భాగంగానే చాంద్ మహ్మద్,...
భర్తను లారీతో ఢీకొట్టించి…. ప్రియుడితో ప్రియురాలు మర్డర్ ప్లాన్
అమరావతి: రోడ్డు ప్రమాదంలో భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి చంపించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలంలో చోటుచేసుకుంది. దీంతో భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు...
మిస్టరీ మర్డర్లకు కేరాఫ్.. నల్లమల
అక్కమహాదేవి గుహలే కేంద్రంగా హత్యలు
ఇష్టదేవత అక్కమహాదేవికి నరబలులు..?
2017లో ముగ్గురు మహిళల పుర్రెలు లభ్యం
కర్నాటక లేదా మహారాష్ట్ర వాసులుగా అనుమానం
నేటికి మిస్టరీగానే మిగిలిన పుర్రెల సంఘటన
వెలుగు చూస్తున్నవి కొన్ని
ఘాతుకాలు మరెన్నో?
అమావాస్య రోజు...
డబుల్ మర్డర్ కలకలం
ఢిల్లీ: తల్లి, తనయుడిని హత్య చేసిన సంఘటన ఉత్తర ఢిల్లీలోని జహంగీర్ పూర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పూజా (36) అనే మహిళ భర్త చనిపోవడంతో తన కుమారుడు హర్షాతో...
కవిత అరెస్ట్ అక్రమం.. బిఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, అక్రమ అరెస్ట్ అని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులులు మండిపడ్డారు. అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తూ సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తా లో బిఆర్ఎస్ పార్టీ...
గేమ్ ఆన్ రివ్యూ.. ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్
దయానంద్ దర్శకత్వంలో గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం గేమ్ ఆన్. ఈ చిత్రాన్ని కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్పై రవి కస్తూరి నిర్మించారు. గేమ్ ఆన్...
జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి హత్య
జవహర్నగర్: జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసిన దుండగులు ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ ఘటన పోలీస్స్టేషన్ పరిధిలోని మదర్థెరిస్సా వికలాంగుల కాలనీ నుంచి...
31 సంవత్సరాల తరువాత నిందితుడిని పట్టుకున్న పోలీసులు
ముంబయి: ఓ మర్డర్ కేసులో 31 సంవత్సరాల తరువాత నిందితుడిని పోలీసులు పట్టుకున్న సంఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా నలసోపారా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 1989లో దీపక్ భిసా...
అతీంద్రియ శక్తుల మీద పరిశోధనలు చేసే వ్యక్తిగా కనిపిస్తా
ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ’పిండం’. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు....
కండక్టర్ను కత్తితో నరికిన ఇంజనీరింగ్ విద్యార్థి
లక్నో: టికెట్ విషయంలో గొడవ జరగడంతో కండక్టర్ను ఇంజనీరింగ్ విద్యార్థి కత్తితో నరికి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... యునైటెడ్...
యుఎస్లో కేరళ నర్సును చంపిన భర్తకు జీవితఖైదు
న్యూయార్క్: అమెరికాలో భార్యను భర్త చంపిన కేసులో నిందితుడికి కోర్టు జీవితఖైదు విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కేరళకు చెందిన ఫిలిప్ మాథ్యూ(34) తన భార్య మెరిన్ జాయ్(27)తో కలిసి అమెరికాలో...
సత్యం రాజేష్ ‘టెనెంట్’ టైటిల్ గ్లింప్స్ విడుదల
కమెడియన్గా, నటుడిగా అందివచ్చిన అవకాశాలతో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపును, ఇమేజ్ను సొంతం చేసుకున్న నటుడు సత్యం రాజేష్. ఇప్పుడాయన హీరోగా నటించిన ‘మా ఊరి పొలిమేర -2’ చిత్రం ఈ...
‘కాకా నీ చూపే టెక్క…’ పాటకు అనూహ్య స్పందన..
పల్లెటూరి నేపథ్యంలో డిటెక్టివ్ కామెడీ థ్రిల్లర్గా 'భూతద్దం భాస్కర్ నారాయణ' రూపొందింది. ఒక జ్యోతిష్కుడి కొడుకు ఈ సూపర్ ఎంటర్టైనింగ్ సినిమాలో సీరియల్ మర్డర్ కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. 'కాకా' అనే పాటను...
శపథం సినిమా పోస్టర్ విడుదల… కుట్రలకీ-ఆలోచనలకీ మధ్య…
హైదరాబాద్: వ్యూహం మూవీపై రామ్గోపాల్ వర్మ అప్డేట్ ఇచ్చారు. జనవరి 25న వ్యూహం 1 సీక్వెల్ శపథం సినిమాను విడుదల చేస్తామని వెల్లడించారు. దర్శకుడు రామ్గోపాల్ వర్మ మూవీ పోస్టర్లను తన ట్విట్టర్లో...
జనసేన, టిడిపి కలిసి పోటీ చేస్తాయి: పవన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ములాఖత్లో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ 45 నిమిషాలు పాటు మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. అందులో...
సెల్ఫోన్లు దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్
కంటోన్మెంట్ : ఒక్క ముఠాగా ఏర్పడి ఆ టో లో ప్రయాణికులుగా నటిస్తు ప్రయాణికుల వద్ద నుంచి సెల్పోన్లను తస్కరిస్తున్న ముఠాను ఆదుపులోకి తీసుకొని ఆటోతో పా టు 6లక్షల విలువైన సెల్ఫోన్లను...
కొడంగల్ కేంద్రంగా గంజాయి రవాణ
మన తెలంగాణ/కొడంగల్: గంజాయి అక్రమ రవాణాకు కొడంగల్ కేంద్రంగ మారిందని.. ఒరిస్సా, ఆ ంధ్ర నుంచి కొడంగల్ మీదుగా నిందితులు ముంబయికి తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. గురువారం స్థ్ధానిక పోలీస్...
ఎస్ఐని కాల్చి చంపిన దుండగులు
లక్నో: ఎస్ఐని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ జిల్లా చంద్రపూర్ ఔట్పోస్టులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఔరవ్ పోలీస్ స్టేషన్లో దినేష్...
నాన్ బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి
లాంగ్ పెండింగ్ ఉన్న కేసులు త్వరగా డిస్పోజల్ చేయాలి
కోర్టు ట్రయల్ త్వరగా జరిపించాలి: సిపి శ్వేత
సిద్దిపేట: నాన్ బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలని సిపి శ్వేత అన్నారు. మంగళవారం పోలీస్...
దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఐ నిరసన
హైదరాబాద్ : మణిపూర్లో మహిళలపై జరిగిన అత్యాచారాలు, హత్యలను నిరసిస్తూ సిపిఐ ఆధ్యర్యంలో నిరసన ప్రదర్శన నిర్విహించింది. ఈ ఘటనకు బాధ్యత కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానిదేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా దోషులను...